Category: క్రీడలు
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
Published On
By Prajaswaram
సిద్దిపేట (ప్రజాస్వరం) : స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వార్షిక క్రీడా పోటీలను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం క్రీడలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల జరిగిన 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడల్లో సిద్దిపేట కమిషనరేట్ పోలీసులుమొత్తం... విజేతగా బుల్స్ టీం
Published On
By Prajaswaram
ఎస్పీఎల్ సీజన్–5 విజేతగా బుల్స్ టీమ్ మేడ్చల్, (ప్రజాస్వరం):మేడ్చల్ జిల్లా శ్రీరంగవరం ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) సీజన్–5 క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. 2025 అక్టోబర్ 19న ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో ఆరు జట్లు పాల్గొన్నాయి.టోర్నమెంట్ను బీసీసీఎస్ చైర్మన్ ఏ. చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీసీఎస్ బోర్డు సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.ఫైనల్ మ్యాచ్లో... జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలకు హాజరైన మాద్రి పృథ్వీరాజ్
Published On
By Prajaswaram
పటాన్ చెరు, జనవరి 04 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీలకు మాద్రి పృథ్వీరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మార్షల్ ఆర్ట్స్ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్వీయరక్షణను పెంపొందించే ఉత్తమ క్రీడ అని పేర్కొన్నారు.యువత క్రీడల వైపు మరింతగా దృష్టి సారించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని... క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలి
Published On
By Prajaswaram
మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలి రాష్ట్ర పోటీల్లో ప్రతిభ చూపిన జట్టుకు ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, జనవరి 04( ప్రజా స్వరం) పటాన్చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లాఈ... అండర్ 17 ఫుట్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక.
Published On
By Prajaswaram
... మెదక్ నవంబర్ 13 (ప్రజా స్వరం) రాష్ట్ర స్థాయి అండర్ 17 ఫుట్ బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 14 నుంచి రాష్ట్ర స్థాయి అండర్ 17 ఫుట్ బాల్ టోర్నెంట్ ప్రారంభం కానుంది. మెదక్ కు చెందిన గోదాల వరుణ్, రాహుల్ లు ఎంపికైన క్రీడాకారులు... బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేసిన క్రికెటర్ లపై సీపీ సజ్జనార్ ఆగ్రహం
Published On
By Prajaswaram
అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారు? : సిపి సజ్జనార్హైదరాబాద్ నవంబర్ 7 ( ప్రజాస్వరం ) : బెట్టింగ్ మహమ్మారికి ఎందరో యువకులు బలవుతున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ వల్ల యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రికెటర్లు సురేశ్... రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన చిన్న శంకరంపేట విద్యార్థి...
Published On
By Prajaswaram
చిన్న శంకరంపేట , నవంబర్ 6 ( ప్రజాస్వరం) హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో నిర్వహించిన 2025 రాష్ట్రస్థాయి కళాశాల పోటీలలో చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థిని ఆర్తి చంద్ర 9 వ తరగతి విజువల్స్ ఆర్ట్స్ టుడి ఏకో పెయింటింగ్ లో కన్సోలేషన్ బహుమతి సాధించింది ఈ సందర్భంగా కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
Published On
By Prajaswaram
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.-విద్యార్థులు సాధించిన విజయాలు ముత్తారం మండలానికే గర్వకారణం.-మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్ కుమార్ కేసరి. ముత్తారం/పెద్దపల్లి,సెప్టెంబర్14(ప్రజా స్వరం): కరీంనగర్లో ఆదివారం నిర్వహించిన దక్షిణ భారత ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్-ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ముత్తారం (మంథని)మండలంలోని దర్యాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
Published On
By Prajaswaram
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.... తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు
Published On
By Prajaswaram
తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు : రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నూతన క్రీడా విధానంతో మారనున్న క్రీడారంగ ముఖచిత్రం సీఎం రేవంత్ గారి ఆలోచనల ప్రతిరూపమే నూతన క్రీడా విధానం : మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్ / వనపర్తి ( ప్రజాస్వరం ) : సీఎం... ఉప్పల్ వేదికగా..
Published On
By Prajaswaram
హైదరాబాద్ : బంగ్లాదేశ్తో హైదరాబాద్ వేదికగా శనివారం రాత్రి బంగ్లాదేశ్తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 297 పరుగులు సాధించగా భారీ లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి కేవలం 164 పరుగులు మాత్రమే చేసింది. అత్యధికంగా... కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి కోటి రూపాయల నగదు పురస్కారం
Published On
By Prajaswaram
కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి కోటి రూపాయల నగదు పురస్కారంహైదరాబాద్ : పారా ఒలంపిక్స్ కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారంతో పాటు 500 గజాల ఇంటి స్థలాన్ని ప్రకటించింది. దీనితోపాటు ఆమె జీవన భృతి కొరకు గ్రూప్-2... Latest Posts
03 Apr 2026 12:41:35
జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ): జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ...

