Category: క్రీడలు
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
Published On
By Prajaswaram
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.-విద్యార్థులు సాధించిన విజయాలు ముత్తారం మండలానికే గర్వకారణం.-మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంతోష్ కుమార్ కేసరి. ముత్తారం/పెద్దపల్లి,సెప్టెంబర్14(ప్రజా స్వరం): కరీంనగర్లో ఆదివారం నిర్వహించిన దక్షిణ భారత ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్-ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ముత్తారం (మంథని)మండలంలోని దర్యాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
Published On
By Prajaswaram
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే పోటీలలో మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.... తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు
Published On
By Prajaswaram
తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు : రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నూతన క్రీడా విధానంతో మారనున్న క్రీడారంగ ముఖచిత్రం సీఎం రేవంత్ గారి ఆలోచనల ప్రతిరూపమే నూతన క్రీడా విధానం : మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్ / వనపర్తి ( ప్రజాస్వరం ) : సీఎం... ఉప్పల్ వేదికగా..
Published On
By Prajaswaram
హైదరాబాద్ : బంగ్లాదేశ్తో హైదరాబాద్ వేదికగా శనివారం రాత్రి బంగ్లాదేశ్తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 297 పరుగులు సాధించగా భారీ లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి కేవలం 164 పరుగులు మాత్రమే చేసింది. అత్యధికంగా... కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి కోటి రూపాయల నగదు పురస్కారం
Published On
By Prajaswaram
కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి కోటి రూపాయల నగదు పురస్కారంహైదరాబాద్ : పారా ఒలంపిక్స్ కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారంతో పాటు 500 గజాల ఇంటి స్థలాన్ని ప్రకటించింది. దీనితోపాటు ఆమె జీవన భృతి కొరకు గ్రూప్-2... వినేశ్ ఫొగాట్కు గ్రాండ్ వెల్కమ్..- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్
Published On
By Prajaswaram
వినేశ్ ఫొగాట్కు గ్రాండ్ వెల్కమ్.. - ఢిల్లీ ఎయిర్పోర్ట్కు భారీగా చేరుకున్న అభిమానులు - కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్ప్రజా స్వరం, నేషనల్ బ్యూరో : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు... పారిస్ ఒలింపిక్స్లో తొలి స్థానంలో నిలిచిన అమెరికా
Published On
By Prajaswaram
తాజాగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్లో అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఏకంగా 126 పతకాలతో చైనాను వెనక్కు నెట్టి తొలి స్థానంలో నిలిచింది. ఈ ఒలింపిక్స్లో అమెరికా క్రీడాకారులు 40 బంగారు పతకాలు, 44 వెండి పతకాలు, 42 కాంస్య పతకాలు సాధించి తమ దేశాన్ని అజేయంగా నిలిపారు. బంగారు పతకాల్లో అమెరికా రికార్డును సమం... వినేష్ ఫోగట్పై అనర్హత వేటు..
Published On
By Prajaswaram
వినేష్ ఫోగట్ ఫైనల్ చూసేందుకు భారతదేశం సిద్ధమవుతున్న వేళ.. ఒక వార్త దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి వినేష్ ఫోగట్ ఔట్ అయిన వార్తతో అంతా షాక్ అయ్యారు. తుది పోరుకు ముందే అనర్హుడయ్యాడు. వినేష్ బరువు ఆమె వెయిట్ కేటగిరీ కంటే కొంచెం ఎక్కువగా ఉందని, దీంతో ఆమె అనర్హత వేటు... పారిస్ ఒలింపిక్స్లో నిరాశపపర్చిన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు
Published On
By Prajaswaram
పారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ అభిమానులకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. పెద్దగా అంచనాల్లేని స్వప్నిల్ కుశాలె అదరగొట్టాడు. షూటింగ్ విభాగంలో భారత్ కు మూడో పతకం సాధించిపెట్టాడు. అభిమానుల్లో ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఆ తరువాత తమతమ విభాగాల్లో సత్తాచాటుతారని భావించిన స్టార్ ప్లేయర్లు ఓటమితో నిరాశపర్చారు. నిఖత్ జరీన్, పి.వి. సింధు, సాత్విక్... భారత్ కు ఒలింపిక్స్ లో రెండో కాంస్య పతకం
Published On
By Prajaswaram
10 మీటర్ల మిక్స్ డ్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ , సరబ్జోత్ సింగ్ కాంస్యం సాధించడంతో భారతదేశం 2024 పారిస్ ఒలింపిక్స్లో రెండవ పతకాన్ని గెలుచుకుంది. పారిస్లో జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ 2024లో మంగళవారం జరిగిన 10 మీటర్ల మిక్స్ డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో… షూటింగ్ జోడీ కాంస్యం సాధించడంతో మను... టీ20 టోర్నీ వేలంలో రాహుల్ ద్రావిడ్ కుమారుడిని దక్కించుకున్న మైసూరు వారియర్స్!
Published On
By Prajaswaram
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు సమిత్ ద్రావిడ్ ఓ టీ20 టోర్నీలో ఆడనున్నాడు. మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20 టోర్నీ వేలంలో మైసూరు వారియర్స్ టీం అతడిని రూ.50 వేలకు దక్కించుకుంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ సీమర్ అయిన సమిత్ మంచి ప్రతిభ కనబరిచాడని ఈ సందర్భంగా మైసూరు వారియర్స్ తెలిపింది. వివిధ... హార్దిక్ పాండ్యాకు షాక్..
Published On
By Prajaswaram
శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం గురువారం టీమిండియాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జట్టు ఎంపికలో సెలెక్టర్లు తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టి20 వరల్డ్కప్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన భారత్కు ట్రోఫీ సాధించడంలో తనవంతు పాత్ర పోషించిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను రోహిత్ శర్మ స్థానంలో గతంలో... Latest Posts
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...

