Category: క్రైమ్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రాబోవు రోజుల్లో మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోను రాణించగలం
Published On
By Prajaswaram
వరంగల్ (ప్రజాస్వరం) : మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలను సాధించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలను సాధించిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులకు అభినందన సభను సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఏర్పాటు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్... కుమ్మెర జాతర ఘటనపై బీఆర్ఎస్ స్పందన
Published On
By Prajaswaram
నాగర్ కర్నూలు , హైదరాబాద్ (ప్రజాస్వరం ) : నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి ఘటనపై రాష్ట్ర డిజిపిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో బీసీ కుటుంబానికి చెందిన మహిళపై దాడి, 2నెలల పసికందు మరణం... సాయి పేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
Published On
By Prajaswaram
మేడ్చల్ (ప్రజాస్వరం) : గుండ్లపోచంపల్లి 299 డివిజన్ లో సంక్రాతి పండగ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ మరియు మహిళా కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి జంగిటి మమత గారి ఆధ్వర్యంలో ముగ్గులపోటిలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మాజీ కౌన్సిలర్ సాయి పేట శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా గుండ్లపోచంపల్లి మున్సిపల్ లో... రోడ్డు ప్రమాదంలో ఒకరు
Published On
By Prajaswaram
దౌల్తాబాద్లో రోడ్డు ప్రమాదం: వ్యక్తి దౌల్తాబాద్ జనవరి 12( ప్రజాస్వరం ): సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఒక వ్యక్తి మృతి చెందాడు. మల్లేశంపల్లి గ్రామానికి చెందిన పుర్రె కనకయ్య ద్విచక్ర వాహనంపై దౌల్తాబాద్ నుండి మల్లేశంపల్లికి వెళ్తుండగా, కోనాపూర్ మొండి చింత బస్స్టాప్ సమీపంలో ఎదురుగా వస్తున్నఈ... అనుమానస్పద స్థితిలో రాములమ్మ..
Published On
By Prajaswaram
గజ్వెల్/కొండపాక జనవరి 07 ( ప్రజాస్వరం) ; కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో రాములమ్మ (60 ) అనుమానాస్పద స్థితిలో చనిపోయినదని స్థానికులు తెలిపారు. హైవే రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం కొనసాగుతుంది.నిన్న సాయంత్రం మిగతాజీవిగా కనిపించిన రాములమ్మను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్... కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు..
Published On
By Prajaswaram
మార్కుక్ మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గజ్వెల్ /మార్కుక్ జనవరి 04 ప్రజస్వరం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నివాసం వద్ద నానా హంగామా చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని మర్కుక్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్ది స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఎలాంటి సమాచరం లేకుండా కేసీఆర్... వివాహేతర సంబంధం కారణంగా భర్త హత్య
Published On
By Prajaswaram
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 23.12.2025 నాడు తిమ్మాపూర్ గ్రామ శివారులోని నేరెళ్ల కుంటలో బుల్లెబోయిన స్వామి పడి చనిపోయినాడు అని ఫిర్యాదు చేయగా శివ్వంపేట ఎస్సై కేసు నమోదు... ఆమీన్పూర్ లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
Published On
By Prajaswaram
నూతన సంవత్సర వేడుకల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు – అమీన్పూర్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పటాన్ చెరు ( ప్రజాస్వరం ): నూతన సంవత్సరం 2026 సందర్భంగా ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహించారు.ఈ తనిఖీలు ఎస్పీ... బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషనర్ లు
Published On
By Prajaswaram
తెలంగాణ బ్యూరో (ప్రజాస్వరం) : కొత్తగా నియామకమైన కమిషనర్ లు బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియామకమైన డాక్టర్ ఎం రమేష్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాచకొండ కమిషనరేట్ ను కొత్తగా మల్కాజ్గిరి పోలీస్ కమిషన రేట్ గా మారుస్తూ కమిషనర్ గా అవినాష్ మహంతిని నియామకం చేయడంతో ఆయన నేరేడుమెట్ ప్రమాదవశాత్తు రెండు నివాస పూరి గుడిసెలు దగ్ధం భారీగా నష్టం...
Published On
By Prajaswaram
చిన్న శంకరంపేట , డిసెంబర్ 30 ( ప్రజాస్వరం ) చిన్న శంకరంపేట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో రెండు నివాస పూరి గుడిసెలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. చింతకింది నర్సమ్మ ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో లక్ష రూపాయల నగదు, 2 క్వింటాళ్ల బియ్యం, వస్త్రాలు, నిత్యావసర సరుకులు పూర్తిగా దగ్ధం కావడంతో ఆ కుటుంబం... జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
Published On
By Prajaswaram
చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డును పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావు... చిన్నశంకరంపేట డిసెంబర్ 30 ( ప్రజాస్వరం) : నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలనీ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,సీసీ కెమెరాలతో చట్ట వ్యతిరేక చర్యలపై ప్రత్యేక నిఘాఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా తూప్రాన్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
Published On
By Prajaswaram
తూప్రాన్ (ప్రజాస్వరం) : మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహణ విధానాలు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి తదితర అంశాలకు సంబంధించిన అన్ని రిజిస్టర్లను సవివరంగా పరిశీలించారు. నేరాల నియంత్రణలో మరింత చురుకైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పునరావృత నేరాలపై కఠినంగా వ్యవహరించాలని... Latest Posts
18 Mar 2026 17:27:39
నార్సింగి, మార్చి 18 ( ప్రజాస్వరం ): నార్సింగి మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పసులోటి మోతిలాల్, మన్నె కుల సంఘాల జిల్లా ఉపాధ్యక్షులు రాయిని...

