Category: క్రైమ్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... పంట పొలాల్లోకి పరిగెత్తిన టేక్మాల్ ఎస్సై.... వెంబదించి పట్టుకున్న ఏసీబీ అధికారులు...
Published On
By Prajaswaram
పొలాల్లోకి పరుగులెత్తిన ఎస్ఐ...... మెదక్ నవంబర్ 18 (ప్రజా స్వరం) ఏసీబీ ట్రాప్ ను గమనించిన ఎస్ఐ పోలీసు స్టేషన్ వెనుక వైపు గోడ దూకి, పొలాల మీదుగా పరుగులు తీశాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్టేషన్ వద్ద జరిగింది. ఎస్ఐ ను పట్టుకునేందుకు అక్కడే మాటు వేసిన... సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు
Published On
By Prajaswaram
సైబర్ నేరాలు రోడ్డు భద్రత ఆత్మహత్యల నిహరణపై అవగాహన కార్యక్రమం..ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా మోసాలపై అవగాహన కలిగి ఎస్సై బాలరాజు రామయంపేట. 08 ( ప్రజా సర్వం) చిన్న చిన్న సమస్యలకు అతిగా ఆలోచించి, ఇతరులతో చర్చించకుండా ఆత్మహత్యలకు పాల్పడవద్దని రామాయంపేట ఎస్సై బాలరాజు యువతకు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం... ఢిల్లీలో అగ్నిప్రమాదం
Published On
By Prajaswaram
ఢిల్లీ (ప్రజాస్వరం) : ఢిల్లీ రితాల మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బెంగాలీ బస్తీలో పూరి గుడిసెలు ఖాళీ బుడిదయ్యాయి. గ్యాస్ సిలిండర్ లు పేలడం మంటల పెరుగుదలకు కారణమయ్యాయి. పలువురికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు . సైకిల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
Published On
By Prajaswaram
మనోహరబాద్ (ప్రజాస్వరం) : మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కూచారం పారిశ్రామిక ప్రాంతం లోని డిల్లాయి గ్రామ శివారులో గల హార్న్ బ్రేక్ మొబిలిటీ సైకిల్ పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుకేజేసుకుంది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసి పడ్డాయి. మంటలను ఫైర్ ఇంజన్ తో అదుపు చేశారు. ప్రమాదంలో... స్పెషల్ డ్రైవ్ లో ఆకస్మిక తనిఖీలు....
Published On
By Prajaswaram
మెదక్ నవంబర్ 07 (ప్రజా స్వరం) నార్కోటిక్ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెదక్ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ లో ఎస్ఐ మల్లికార్జున్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్ సిబ్బంది తో కలిసి మెదక్ మార్కెట్ లో పలు షాప్ ల పై ఆకస్మిక తనిఖీ చేశారు. బస్ స్టాండ్ లో... కొత్తపల్లి పెద్దమ్మ దేవాలయంలో చోరీ
Published On
By Prajaswaram
దౌల్తాబాద్ నవంబర్ 6 ( ప్రజాస్వరం) పెద్దమ్మ దేవాలయంలో చోరికి పాల్పడిన సంఘటన రాయపోల్ మండలం కొత్తపల్లి పెద్దమ్మ ఆలయంలో చోటు చేసుకుంది. కొత్తపల్లి ముదిరాజ్ సంఘం వారు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపల్లి గ్రామంలోని టెంకంపేట వెళ్లే దారిలో గల పెద్దమ్మ ఆలయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
Published On
By Prajaswaram
సిద్దిపేట ( ప్రజాస్వరం ) : సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాంపల్లి గ్రామానికి చెందిన పెద్దమనిషి బాల మల్లయ్య విద్యార్థులతో మాట్లాడుతూ.హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు... రోడ్డు ప్రమాదాల నివారణ రోడ్డు భద్రత చాలా ముఖ్యం : సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్
Published On
By Prajaswaram
సిద్దిపేట (ప్రజాస్వరం ) : . సిద్దిపేట పట్టణంలో హైదరాబాదు రోడ్డు సిద్దిపేట రోడ్డు న్యూ బస్టాండ్ సమీపంలో రోడ్ల పక్కన విపరీతంగా పెరిగిన చెట్ల కొమ్మల కారణంగా రాత్రివేళ లైట్లు సరిగా కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ సహకారంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాలీ ఢీకొని బాలుడు మృతి
Published On
By Prajaswaram
ముత్తారంలో పండుగ పూట విషాదం.-ట్రాలీ ఢీకోని బాలుడు మృతి. ముత్తారం/పెద్దపల్లి, సెప్టెంబర్ 28(ప్రజా స్వరం): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పండుగ పూట విషాదం నెలకొంది.మండల కేంద్రంలోని కాసర్లగడ్డ బస్టాండ్ వద్ద ట్రాలీ ఢీకొని బాలుడు మృతి చెందాడు.ఆదివారం సాయంత్రం కాసర్లగడ్డ వద్ద టీ షాపు నడుపుతున్న తిరునహరి శ్రీనివాస్-మంజుల కుమారుడు సిద్దార్థ(2) టీ... ఏసీబీ అధికారులకు చిక్కిన రాధాకృష్ణారెడ్డి
Published On
By Prajaswaram
మేడ్చల్, (ప్రజా స్వరం): బాధ్యత గల హోదాలో ఉండి తప్పు జరిగే చోట తప్పును సరిదిద్దేలా చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారి చట్టానికి విరుద్ధంగా రూ.3 లక్షల 50 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఎల్లంపేట పురపాలక సంఘం ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణ రెడ్డి శనివారం ఉదయం పట్టుపడ్డాడు.... అధికారులు అప్రమత్తంగా ఉండాలి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
Published On
By Prajaswaram
వికారాబాద్, సెప్టెంబర్ 26(ప్రజా స్వరం): జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్ర వారం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్పీ నారాయణరెడ్డి తో కలిసి పరిగి , వికారాబాద్ మున్సిపల్ పరిది లో పొంగిపొర్లుతున్న వాగులు, వరదలను క్షేత్రస్థాయిలో... శేరిలింగంపల్లి లో పర్యటించిన సీపీ అవినాష్ మహంతి పర్యటన
Published On
By Prajaswaram
హైదరాబాద్ (ప్రజాస్వరం ) : శేరిలింగంపల్లి చందా నగర్ మియాపూర్ ప్రాంతాలలో భారీ వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ఏరియాలను సైబరాబాద్ కమీషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలోని గంగారాం వాటర్-లాగింగ్ పాయింట్, మై హోమ్ మంగళ రైల్వే అండర్ బ్రిడ్జి , అనేక ఇతర కీలక ప్రదేశాలను సందర్శించారు. సైబరాబాద్ అంతటా... Latest Posts
23 Nov 2025 13:32:36
సమానత్వం, శాంతి, సేవ ఆయన సందేశం.... జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు.... మెదక్ నవంబర్ 23 (ప్రజా స్వరం) సత్య సాయి 100 వ జయంతి సందర్బంగా...

