Category:
క్రైమ్

క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  కరీంనగర్ 

ట్రాలీ ఢీకొని బాలుడు మృతి

ట్రాలీ ఢీకొని బాలుడు మృతి ముత్తారంలో పండుగ పూట విషాదం.-ట్రాలీ ఢీకోని బాలుడు మృతి. ముత్తారం/పెద్దపల్లి, సెప్టెంబర్ 28(ప్రజా స్వరం): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పండుగ పూట విషాదం నెలకొంది.మండల కేంద్రంలోని కాసర్లగడ్డ బస్టాండ్ వద్ద ట్రాలీ ఢీకొని బాలుడు మృతి చెందాడు.ఆదివారం సాయంత్రం కాసర్లగడ్డ వద్ద టీ షాపు నడుపుతున్న తిరునహరి శ్రీనివాస్-మంజుల కుమారుడు సిద్దార్థ(2) టీ...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  రంగారెడ్డి 

ఏసీబీ అధికారులకు చిక్కిన రాధాకృష్ణారెడ్డి

ఏసీబీ అధికారులకు చిక్కిన రాధాకృష్ణారెడ్డి    ⁠మేడ్చల్,  (ప్రజా స్వరం):  బాధ్యత గల హోదాలో ఉండి తప్పు జరిగే చోట తప్పును సరిదిద్దేలా చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారి చట్టానికి విరుద్ధంగా రూ.3 లక్షల 50 వేల  లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఎల్లంపేట పురపాలక సంఘం ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణ రెడ్డి శనివారం ఉదయం పట్టుపడ్డాడు....
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  రంగారెడ్డి 

అధికారులు  అప్రమత్తంగా ఉండాలి  : వికారాబాద్  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 

అధికారులు   అప్రమత్తంగా ఉండాలి  : వికారాబాద్  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  వికారాబాద్, సెప్టెంబర్ 26(ప్రజా స్వరం): జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి నష్టం జరగకుండా అధికారులను  అప్రమత్తంగా ఉండాలని  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.   శుక్ర వారం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్పీ నారాయణరెడ్డి తో కలిసి పరిగి , వికారాబాద్  మున్సిపల్ పరిది లో  పొంగిపొర్లుతున్న వాగులు, వరదలను క్షేత్రస్థాయిలో...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

శేరిలింగంపల్లి లో పర్యటించిన సీపీ అవినాష్ మహంతి పర్యటన

శేరిలింగంపల్లి లో పర్యటించిన సీపీ అవినాష్ మహంతి పర్యటన హైదరాబాద్ (ప్రజాస్వరం ) :  శేరిలింగంపల్లి చందా నగర్ మియాపూర్ ప్రాంతాలలో భారీ వర్షాలు ఎక్కువగా  కురుస్తున్న  ఏరియాలను   సైబరాబాద్ కమీషనర్  అవినాష్ మహంతి పరిశీలించారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలోని గంగారాం వాటర్-లాగింగ్ పాయింట్,  మై హోమ్ మంగళ రైల్వే అండర్ బ్రిడ్జి , అనేక ఇతర కీలక ప్రదేశాలను సందర్శించారు. సైబరాబాద్ అంతటా...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

ఎక్సైజ్ దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం.. 

ఎక్సైజ్ దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం..  ఎక్సైజ్ దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం.. మొత్తం 49 మద్యం దుకాణాలు....అక్టోబర్ 23 న డ్రా ద్వారా ఎంపిక..... జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి....  మెదక్ సెప్టెంబర్ 26 (ప్రజా స్వరం) మెదక్ జిల్లా కేంద్రం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు....
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  రంగారెడ్డి 

గంజాయి గుట్టు రట్టు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ - జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి

గంజాయి గుట్టు రట్టు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ - జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి       వికారాబాద్, సెప్టెంబర్ 25(ప్రజా స్వరం): జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా మరియు టీమ్ అధికారులు తాండూరు పట్టణంలో గంజాయి రవాణా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు గురువారం  తనికీలు నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్రం నుండి జిల్లాకు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి ని...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  రంగారెడ్డి 

పోలీస్ అధికారులు నేరాల  పరిశోధన సజావుగా చేయాలి  - జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి

పోలీస్ అధికారులు నేరాల  పరిశోధన సజావుగా చేయాలి    - జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి       వికారాబాద్, సెప్టెంబర్ 23(ప్రజా స్వరం):   వికారాబాద్ జిల్లా ఎస్‌పి  కె.నారాయణ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులందరితో మంగళ వారం సమీక్షా  సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ  కార్యక్రమం లో జిల్లా ఎస్‌పి  ముందుగా జిల్లా నందు నమోదు అయిన కేసుల వివరాలను , పెండింగ్ కేసుల గురించి  అడిగి తెలుసుకున్నారు . అనంతరం  జిల్లా   పోలీస్...
Read More...
క్రైమ్  హైదరాబాద్  రంగారెడ్డి 

ఇద్దరు గంజాయి విక్రేతల రిమాండ్

ఇద్దరు గంజాయి విక్రేతల రిమాండ్ శామీర్ పేట సెప్టెంబరు 20 (ప్రజాస్వరం)          గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. శామీర్ పేట పోలీస్ ఇన్స్ఫెక్టర్ శ్రీనాథ్ తెలిపిన ప్రకారం ఈ సంఘటన వివరాలీలా ఉన్నాయి. ఈ నెల 19న శుక్రవారం రాత్రి దాదాపు 8 గంటల సమయంలో శామీర్ పేట మండలం మజీద్...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

ఫిట్‌నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పరేడ్ అవసరం..: మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్

ఫిట్‌నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పరేడ్ అవసరం..:  మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ ఫిట్‌నెస్, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్ పరేడ్ అవసరం... పిర్యాదుదారుల పట్ల మర్యాద గా వ్యవహరించాలిప్రజా భద్రత కోసం కట్టుబడి ఉన్నాం..... అదనపు ఎస్పీ మహేందర్.... మెదక్ సెప్టెంబర్ 20 (ప్రజా స్వరం) జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ప్రతి శనివారం జిల్లా పోలీస్ సిబ్బందికి పరేడ్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

రెండేళ్ల కూతురినీ చంపిన తల్లి

రెండేళ్ల కూతురినీ చంపిన తల్లి రెండేళ్ల కూతురినీ చంపిన తల్లి తల్లి సహా ప్రియుడి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్  తూప్రాన్,సెప్టెంబర్13,ప్రజాస్వరం .. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని కన్నా కూతురిని ప్రియుడితో కలిసి చంపిన ఘటనలో తల్లి తో పాటు ప్రియుడిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్ కు తరలించినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  కరీంనగర్ 

రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే : -రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.

రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే : -రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. జాతీయ లోక్ ఆదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి.-లోక్ ఆదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది.-రాజీ పడితే ఇద్దరు గెలిచినట్లే.-రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. రామగుండం,పెద్దపల్లి,సెప్టెంబర్12(ప్రజా స్వరం): రాజీమార్గం రాజమార్గమని కక్షలు,కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని,రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.ఈ మేరకు...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

కొడుకును చంపిన తల్లి 

 కొడుకును చంపిన తల్లి  తూప్రాన్, ఆగస్టు 15,ప్రజాస్వరం   ఓ కన్నతల్లి కొడుకును చంపిన సంఘటన లో  తల్లితోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు  తూప్రాన్ మండలం వెంకటాయపల్లి కి చెందిన అహ్మద్ పాషా (25) తండ్రి మృతి చెందడంతో  తన తల్లి
Read More...

Latest Posts

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్