Category:
క్రైమ్

క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  రంగారెడ్డి 

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన ఎస్సై 

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన  ఎస్సై  మెడ్చల్ / శామీర్ పేట ఏప్రిల్ 28 (ప్రజాస్వరం ) :  లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ పట్టుబడిన సంఘటన  మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో  చోటుచేసుకుంది.  ఓ  కేసులో ఇద్దరినీ  తప్పించేందుకు  శామీర్ పేట్ ఎస్సై పరశురామ్  లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఫిర్యాదు...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినిపై కత్తితో దాడి

పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినిపై కత్తితో దాడి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని పై ప్రేమోన్మాది కత్తితో దాడి...చేతి తీవ్రమైన గాయం ... దాడి చేసిన యువకుడు పరారీ.... యువతిని ఆసుపత్రికి తరలింపు..   మెదక్ నవంబర్ 04 (ప్రజా స్వరం) పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని పై ప్రేమోన్మాది కత్తి తో దాడి చేసిన సంఘటన మెదక్ లో చోటు చేసుకుంది. స్థానికులు...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

పేకాట రాయుళ్ళ అరెస్ట్

పేకాట రాయుళ్ళ అరెస్ట్ పేకాటరాయుళ్ళ అరెస్ట్రూ.1,07,500,...మూడు కార్లు స్వాధీనం తూప్రాన్ ,నవంబర్ 3, ప్రజాస్వరం:పేకాట ఆడే వారికి కఠిన చర్యలు తప్పవని తూప్రాన్ సీఐ రంగకృష్ణ హెచ్చరించారు. ఆదివారం శివంపేట మండలం శభాష్ పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీస్ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఆయన తెలిపిన వివరాలుశివంపేట మండలం...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

చిన్నశంకరంపేట లో మరొకరి హత్య

చిన్నశంకరంపేట లో మరొకరి హత్య చిన్న శంకరంపేట, నవంబర్ 2 (ప్రజాస్వరం)చిన్న శంకరంపేట మండలంలో వరుస హత్యలు కళకళo రేపుతున్నాయి, పది రోజుల్లో రెండు హత్యలు మండల కేంద్రంలో జరగడంతో పోలీసులకు సవాల్ గా మారింది. మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణలో గత 10 రోజుల క్రితం హత్య జరగిన సంఘటన మరువకముందే నేడు మండల కేంద్రంలోని అనంత...
Read More...
క్రైమ్  తెలంగాణ  మెదక్ 

గజ్వేల్ రాజీవ్ రహదారి పై రోడ్డు ప్రమాదం... మహిళ మృతి ... ముగ్గురికి తీవ్ర గాయాలు....

గజ్వేల్ రాజీవ్ రహదారి పై రోడ్డు ప్రమాదం... మహిళ మృతి ... ముగ్గురికి తీవ్ర గాయాలు....   గజ్వేల్ లో రోడ్డు ప్రమాదం మహిళ మృతి ...ముగ్గురికి తీవ్ర గాయాలు....   గజ్వేల్, నవంబర్ 2 (ప్రజా స్వరం ) :-  కారు ఢీకోని మహిళ మృతి చెందాగా మరో  ముగ్గురికి తీవ్ర గాయలైన  సంఘటన గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడ గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. గజ్వేల్ సిఐ సైదా తెలిపిన వివరాల...
Read More...
క్రైమ్  తెలంగాణ  మెదక్ 

బైక్ - ట్రాక్టర్ ఢీ.... నలుగురు మృతి...

బైక్ - ట్రాక్టర్ ఢీ.... నలుగురు మృతి... బైక్ - ట్రాక్టర్ ఢీ.... నలుగురు మృతి....మృతుల్లో ఇద్దరు చిన్నారులు మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం పోతారం లో ఘటన....మనోహరబాద్, నవంబర్ 2 (ప్రజాస్వరం) :మెదక్ జిల్లా మనోహరబాద్ మండల పరిధిలోని పోతారం లో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ట్రాక్టర్ బైక్ లు ఢీ కొట్టుకున్న రోడ్డు ప్రమాదంలో...
Read More...
క్రైమ్  తెలంగాణ  మెదక్ 

కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి...

కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి... సంగారెడ్డి  : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని  సంజీవన్ రావు  పేట లో విషాదం చోటు చేసుకుంది. కలుషిత  నీరు తాగి ఇద్దరు సాయమ్మ , మహేష్ లు మృతి చెందిన విషాదకర  ఘటన జరిగింది. కలుషిత  నీరు  తాగి గ్రామానికి చెందిన పలువురు అనారోగ్యానికి గురైయ్యారు. స్థానికంగా ఉన్న  ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో...
Read More...
క్రైమ్  తెలంగాణ  మెదక్ 

కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి...

కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి... కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి... సంగారెడ్డి  : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావు  పేట లో విషాదం చోటు చేసుకుంది. కలుషిత  నీరు తాగి ఇద్దరు సాయమ్మ , మహేష్ లు మృతి చెందిన విషాదకర  ఘటన జరిగింది. కలుషిత  నీరు  తాగి గ్రామానికి చెందిన పలువురు అనారోగ్యానికి గురైయ్యారు. స్థానికంగా...
Read More...
క్రైమ్  తెలంగాణ  మెదక్ 

ఐదు తులాల బంగారం చోరీ...

ఐదు తులాల బంగారం చోరీ... ఐదు తులాల బంగారం చోరీ...తూప్రాన్,  (ప్రజా స్వరం ) : బ్యాగులో  ఉన్న ఐదు తులాల బంగారం చోరీ అయినట్లు ఓ మహిళా ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివానందం తెలిపారు. అయన తెలిపిన  వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా  ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డి గూడెం కి చెందిన మహిళా...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  రంగారెడ్డి 

అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఆరుగురు అధికారులపై కేసు

అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఆరుగురు అధికారులపై కేసు అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఆరుగురు అధికారులపై కేసుహైదరాబాద్ :   హైడ్రా దూకుడు రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. రోజూ ఎక్కడో చోటా అక్రమ నిర్మాణాల కూల్చి వేతలు చేపడుతూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టుస్తున్న హైడ్రా తాజాగా పలువురు  ప్రభుత్వ అధికారులపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈఓడబ్ల్యూ (ఆర్థిక నేర విభాగం)
Read More...
క్రైమ్  తెలంగాణ  రంగారెడ్డి 

మేడ్చల్ లో ఒకరి హత్య

మేడ్చల్ లో ఒకరి హత్య మేడ్చల్ లో ఒకరి హత్య రూ. 20 వేల రూపాయల ..నిందితులను అరెస్ట్ చేసిన  మేడ్చల్ పోలీసులు మేడ్చల్, ఆగస్టు 29 (ప్రజాస్వరం) : మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా మేడ్చల్  పట్టణంలో ఈ నెల 29న  గురువారం రాత్రి 20 వేల రూపాయల కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన చేసిన ముగ్గురు...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్ 

స్పా సెంటర్ ల పై పోలీసుల దాడులు ...పోలీస్ ల అదుపులో పలువురు

స్పా సెంటర్ ల పై పోలీసుల దాడులు ...పోలీస్ ల అదుపులో పలువురు స్పా సెంటర్ ల పై పోలీసుల దాడులు ...పోలీస్ ల అదుపులో పలువురు హైదరాబాద్ : హైదరాబాద్ లో వ్యభిచార వ్యాపారానికి పోలీసులు అడ్డుకట్ట వేసేందుకు తగు చర్యలు చేపడుతున్నారు. ఒకటే రోజులో రెండు వేర్వేరు ప్రాంతాల్లో గల స్పా సెంటర్ల పై దాడులు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి  పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ....
Read More...

Latest Posts

మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి
ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ జూలై 06 (ప్రజా స్వరం) డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా...
గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత
చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ నాయకులు : బీజేపీ
బీజేపీ చీఫ్ కు శుభాకాంక్షలు తెలిపిన గిరీష్
నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు