Category:
జాతీయం

తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి హైదరాబాద్, నవంబర్ 3  (ప్రజాస్వరం) : చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

ప్రైవేట్‌రంగంలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో నిధి : ప్రధాని మోదీ

ప్రైవేట్‌రంగంలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో నిధి : ప్రధాని మోదీ    న్యూఢిల్లీ నవంబర్ 3 9 (ప్రజాస్వరం) : న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ప్రైవేట్ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వాతావరణం కల్పించేందుకు రూ.లక్ష కోట్ల నిధిని ఉపయోగించనున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ సాధించిన...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది :  భారత ప్రధాని నరేంద్ర మోడీ

మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది :  భారత ప్రధాని నరేంద్ర మోడీ మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది                              భారత ప్రధాని నరేంద్ర మోడీరోడ్డు మార్గంలో మణిపుర్ కు ..ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మణిపుర్ / ఢిల్లీ  సెప్టెంబర్ 13  (ప్రజాస్వరం) :  మణిపుర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు.  ఇంపాల్, చురాచంద్...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ప్రజాస్వరం  బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చంద్రాపురం పొన్న స్వామి రాధాకృష్ణన్ తో ఉపరాష్ట్రపతిగాప్రమాణ స్వీకారం చేయించారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్  నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, సింగ్,జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, మాజీ...
Read More...
తెలంగాణ  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

జాతీయ బాష హిందీ కాదు : కేటీఆర్

జాతీయ బాష హిందీ  కాదు :   కేటీఆర్ జాతీయ బాషా అవసరం లేదు : కేటీఆర్   హైదరాబాద్ (ప్రజాసరం) :  భారత దేశం లో చాలా భాషలు వున్నాయి హిందీ బాషా జాతీయ బాషా కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జైపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిస్తూ ఓకే విద్యార్ధి ఆప్రశ్నకు పై విదంగా...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి  శ్రీకాకుళం   విజయనగరం   విశాఖపట్నం   కాకినాడ   తూర్పు గోదావరి   పశ్చిమ గోదావరి  ఎన్టీఆర్ విజయవాడ  కృష్ణా మచిలీపట్నం  గుంటూరు   ప్రకాశం ఒంగోలు  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు  కర్నూలు   అనంతపురం   వైఎస్ఆర్ కడప   చిత్తూరు 

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా,...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

రాజస్థాన్‌లో కుప్పకూలిన జాగ్వర్ విమానం

రాజస్థాన్‌లో కుప్పకూలిన జాగ్వర్ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలిన జాగ్వర్ విమానంప్రజాస్వరం  బ్యూరో  : రాజస్థాన్‌లోని చురు జిల్లా రతన్‌ఘర్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వర్ విమానం  కుప్పకూలిపోయింది. ఈ యుద్ధ విమానం సూరత్‌గఢ్‌లోని ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. ఆకాశంలో ఉండగానే విమానం నియంత్రణ కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు. విమానం కూలిన పొలాల్లో కూలడంతో అక్కడ మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్ హైదరాబాద్   (ప్రజాస్వరం) : భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నంగాల్‌పుర్‌ పరిధిలోని హాలెడ్ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పైలట్లు  సురక్షితంగా దించారు. పఠాన్‌కోట్ సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో, పైలట్లు...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ! హైదరాబాద్ / అహ్మాదాబాద్  (ప్రజాస్వరం) : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర  మోదీ శుక్రవారం పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటనా  స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణం ఆపరేషన్ సిందూర్.. మోదీ రియాక్షన్ ఇదే

మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణం ఆపరేషన్ సిందూర్.. మోదీ రియాక్షన్ ఇదే మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణంఆపరేషన్ సిందూర్.. మోదీ రియాక్షన్ ఇదే న్యూఢిల్లీ : ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని ప్ర‌ధాని మోదీ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  భద్రతాబలగాలు చేసిన కచ్చితమై దాడిగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను అభివర్ణించారని సమాచారం. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింది....
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు ఆపరేషన్‌ సింధూర్‌   = పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు= మంగళవారం అర్ధరాత్రి ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసం= తొమ్మిది స్థావరాలపై దాడులు.. కచ్చితమైన టార్గెట్ చేసినట్లు ఇండియాన్ ఆర్మీ వెల్లడి  న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడికి భారత్‌...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్  మెదక్ 

ఇది మోదీ ప్రభుత్వం...  ఎవరూ తప్పించుకోలేరు : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

ఇది మోదీ ప్రభుత్వం...  ఎవరూ తప్పించుకోలేరు : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా న్యూఢిల్లీ , మే 1 ( ప్రజా స్వరం ) : ఉగ్రవాద పోరాటంలో భారత్‌కు అన్ని దేశాలు అండగా నిలుస్తాయని హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు.  జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో  ఏప్రిల్ 22వ 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్ర దాడిపై మొదటి సారి అయన  ఓ సమావేశంలో స్పందించారు. ఈ ఘటనపై...
Read More...

Latest Posts

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్