Category:
జాతీయం

తెలంగాణ  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

జాతీయ బాష హిందీ కాదు : కేటీఆర్

జాతీయ బాష హిందీ  కాదు :   కేటీఆర్ జాతీయ బాషా అవసరం లేదు : కేటీఆర్   హైదరాబాద్ (ప్రజాసరం) :  భారత దేశం లో చాలా భాషలు వున్నాయి హిందీ బాషా జాతీయ బాషా కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జైపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిస్తూ ఓకే విద్యార్ధి ఆప్రశ్నకు పై విదంగా...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి  శ్రీకాకుళం   విజయనగరం   విశాఖపట్నం   కాకినాడ   తూర్పు గోదావరి   పశ్చిమ గోదావరి  ఎన్టీఆర్ విజయవాడ  కృష్ణా మచిలీపట్నం  గుంటూరు   ప్రకాశం ఒంగోలు  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు  కర్నూలు   అనంతపురం   వైఎస్ఆర్ కడప   చిత్తూరు 

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా,...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

రాజస్థాన్‌లో కుప్పకూలిన జాగ్వర్ విమానం

రాజస్థాన్‌లో కుప్పకూలిన జాగ్వర్ విమానం రాజస్థాన్‌లో కుప్పకూలిన జాగ్వర్ విమానంప్రజాస్వరం  బ్యూరో  : రాజస్థాన్‌లోని చురు జిల్లా రతన్‌ఘర్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వర్ విమానం  కుప్పకూలిపోయింది. ఈ యుద్ధ విమానం సూరత్‌గఢ్‌లోని ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. ఆకాశంలో ఉండగానే విమానం నియంత్రణ కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు. విమానం కూలిన పొలాల్లో కూలడంతో అక్కడ మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్ హైదరాబాద్   (ప్రజాస్వరం) : భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నంగాల్‌పుర్‌ పరిధిలోని హాలెడ్ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పైలట్లు  సురక్షితంగా దించారు. పఠాన్‌కోట్ సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో, పైలట్లు...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ! హైదరాబాద్ / అహ్మాదాబాద్  (ప్రజాస్వరం) : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర  మోదీ శుక్రవారం పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటనా  స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణం ఆపరేషన్ సిందూర్.. మోదీ రియాక్షన్ ఇదే

మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణం ఆపరేషన్ సిందూర్.. మోదీ రియాక్షన్ ఇదే మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణంఆపరేషన్ సిందూర్.. మోదీ రియాక్షన్ ఇదే న్యూఢిల్లీ : ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని ప్ర‌ధాని మోదీ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  భద్రతాబలగాలు చేసిన కచ్చితమై దాడిగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను అభివర్ణించారని సమాచారం. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింది....
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు ఆపరేషన్‌ సింధూర్‌   = పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు= మంగళవారం అర్ధరాత్రి ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసం= తొమ్మిది స్థావరాలపై దాడులు.. కచ్చితమైన టార్గెట్ చేసినట్లు ఇండియాన్ ఆర్మీ వెల్లడి  న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడికి భారత్‌...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్  మెదక్ 

ఇది మోదీ ప్రభుత్వం...  ఎవరూ తప్పించుకోలేరు : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

ఇది మోదీ ప్రభుత్వం...  ఎవరూ తప్పించుకోలేరు : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా న్యూఢిల్లీ , మే 1 ( ప్రజా స్వరం ) : ఉగ్రవాద పోరాటంలో భారత్‌కు అన్ని దేశాలు అండగా నిలుస్తాయని హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు.  జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో  ఏప్రిల్ 22వ 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్ర దాడిపై మొదటి సారి అయన  ఓ సమావేశంలో స్పందించారు. ఈ ఘటనపై...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

ఢిల్లీ సీఎం పదవికి  కేజ్రీవాల్ రాజీనామా కాబోయే కొత్త సీఎం గా ఆతిషి మెర్లినా సింగ్
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

కేజ్రీవాల్‌ విడుదల

కేజ్రీవాల్‌ విడుదల – లిక్క‌ర్ పాల‌సీ కేసులో బెయిల్ మంజూరు – 156 రోజుల పాటు జైలు జీవితం
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

రిజర్వేషన్లను టచ్ చేయం.. చేయనివ్వం – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా కీలక వ్యాఖ్యలు

రిజర్వేషన్లను టచ్ చేయం.. చేయనివ్వం – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా కీలక వ్యాఖ్యలు రిజర్వేషన్లను టచ్ చేయం.. చేయనివ్వం– కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా కీలక వ్యాఖ్యలు– అమెరికాలో రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం– రాహుల్ దేశ వ్యతిరేకి అన్న హోం మంత్రి – విదేశీ గడ్డ మీద స్వదేశంపై విషం చిమ్ముతాడని వ్యాఖ్య– భాష, మతపరమైన చీలికలు తెస్తున్నారని విమర్శలుప్రజాస్వరం,...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

సీనియర్​ సిటిజన్లకు కేంద్రం శుభవార్త –

సీనియర్​ సిటిజన్లకు కేంద్రం శుభవార్త – సీనియర్​ సిటిజన్లకు కేంద్రం శుభవార్త– 70 ఏళ్లు పై బడిన వారికీ ఆయుష్మాన్​ భారత్​– కేంద్ర కేబినేట్​ కమిటీలో నిర్ణయం– రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం– దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి లబ్ధిప్రజాస్వరం, నేషనల్​ బ్యూరో : ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ...
Read More...

Latest Posts

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....