Category:
ఎన్టీఆర్ విజయవాడ

తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి  శ్రీకాకుళం   విజయనగరం   విశాఖపట్నం   కాకినాడ   తూర్పు గోదావరి   పశ్చిమ గోదావరి  ఎన్టీఆర్ విజయవాడ  కృష్ణా మచిలీపట్నం  గుంటూరు   ప్రకాశం ఒంగోలు  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు  కర్నూలు   అనంతపురం   వైఎస్ఆర్ కడప   చిత్తూరు 

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా,...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  హైదరాబాద్  ఎన్టీఆర్ విజయవాడ 

వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం

వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం  వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం – వరద బాధితులకు సీఎం చంద్రబాబు హామీ   – ఇండ్లు దెబ్బతింటే కొత్త ఇంటి నిర్మాణం – ధ్వంసమైన వాహనాలకు రూ.10 వేలు  – రైతులకు త్వరలో నష్ట పరిహారం – వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం  
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  హైదరాబాద్  ఎన్టీఆర్ విజయవాడ 

హైదరాబాద్ - విజయవాడ వాహన దారులకు ట్రాఫిక్ ఇక్కట్లు

 హైదరాబాద్ - విజయవాడ వాహన దారులకు  ట్రాఫిక్ ఇక్కట్లు హైదరాబాద్ :   హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద  వాగు పొంగుతుండటంతో  నందిగామ వద్ద జాతీయ రహదారి పైకి నీరు విప్రవహిస్తుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నారు. దీంతో కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది....
Read More...
ఆంద్రప్రదేశ్  ఎన్టీఆర్ విజయవాడ 

జగన్ ఓవర్ టూ బెంగళూరు...

జగన్ ఓవర్ టూ బెంగళూరు... షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల డోర్స్ పెరగడంతోనే ఆయన బెంగుళూరు వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా షర్మిలను కట్టడి చేసేందుకే నన్న టాక్ నడుస్తోంది. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలియాలి. జగన్ కు పులివెందులతో పాటు బెంగళూరు, హైదరాబాదులో ప్యాలెస్ లు ఉన్నాయి. అందులో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సమకూర్చుకున్నవి కూడా ఉన్నాయి.
Read More...

Latest Posts

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్