Category: మహబూబ్ నగర్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అధినేత కేసీఆర్ ను కలిసిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు
Published On
By Prajaswaram
హైదరాబాద్ ( ప్రజాస్వరం ) తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత... ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
Published On
By Prajaswaram
నాగర్ కర్నూలు , నవంబర్ 3 (ప్రజాస్వరం ) : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టు టన్నెల్ పనులు కొనసాగించడానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తల నేతృత్వంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది.మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, , కోమటిరెడ్డి... జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి
Published On
By Prajaswaram
హైదరాబాద్ / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం): జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి పలు సూచనలు జారీ చేశారు.దసరా... ఆధ్యాత్మికం తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Published On
By Prajaswaram
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికలు.....మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి......గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధత పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్ ( ప్రజాస్వరం ) ; గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను... సుప్రీంకోర్టు సంచలన తీర్పు ....గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
Published On
By Prajaswaram
బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం : హరీష్ రావు
Published On
By Prajaswaram
చంద్రబాబుతో రేవంత్ లోపాయికారి ఒప్పందం : హరీష్ రావు హైదరాబాద్, (ప్రజాస్వరం ) : బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందని లోపాయికార ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం సీఎం సహకరిస్తున్నాడని మాజీ మంత్రి... తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు
Published On
By Prajaswaram
తెలంగాణ క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు : రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నూతన క్రీడా విధానంతో మారనున్న క్రీడారంగ ముఖచిత్రం సీఎం రేవంత్ గారి ఆలోచనల ప్రతిరూపమే నూతన క్రీడా విధానం : మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్ / వనపర్తి ( ప్రజాస్వరం ) : సీఎం... ప్రజల సమస్యలను రేవంత్ పట్టించుకోవాలి : బీజేపీ ఛీఫ్ రామచంద్రరావు
Published On
By Prajaswaram
ప్రజల సమస్యలను రేవంత్ పట్టించుకోవాలి : బీజేపీ ఛీఫ్ రామచంద్రరావు మహబూబ్ నగర్ (ప్రజాస్వరం) : నాకు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లా మేధావులు, ప్రజల పట్ల నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కార్యకర్తల సమ్మళనంలో అయన మాట్లాడారు.... ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
Published On
By Prajaswaram
ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ... ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో
Published On
By Prajaswaram
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోతెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం హైదరాబాద్, ( ప్రజాస్వరం ) : తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు,విద్యా , ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభ లో చేసిన చట్టం... కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ
Published On
By Prajaswaram
పుత్రునికి కేసీఆర్ పుట్టిన రోజు దీవెనహైదరాబాద్ ( ప్రజాస్వరం ) : తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత, కేసీఆర్ నుంచి బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తన భార్య శైలిమ ,పుత్రుడు హిమాన్షు ను తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను... ఆధ్యాత్మికం తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది : మంత్రి వివేక్ వెంకటస్వామి
Published On
By Prajaswaram
అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుంది : ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మెదక్ / చేగుంట(ప్రజా స్వరం) : మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మహాంకాళి బోనాల సందర్భంగా సండ్రుగు బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి,... Latest Posts
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్

