Category: మహబూబ్ నగర్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 22 నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామాల పరిపాలన కొనసాగుతుందని వివరించడంతో పాటు, ఈ శిక్షణలో సర్పంచ్, ఉప... దేశ అభివృద్ధి కి మహిళా పాత్ర ముఖ్యం...
Published On
By Prajaswaram
మహిళ బిల్లు పై కాంగ్రెస్ వక్ర బుద్ధి.... హైడ్రా పేరు తో పేదలను భయభ్రాంతులు... మహిళ రిజర్వేషన్ కు డిల్మిటేషన్ కు లింక్ లేదు.... ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 21 ఏ దేశమైన అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యమని, మహిళ రిజర్వేషన్ బిల్లు కు బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర... పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు ....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 18 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో NH44 పై టోల్ గేట్ సమీపంలో ఎద్దులను డీసీఎం వాహనంలో సరైన సదుపాయాలు లేకుండా, క్రూరంగా తరలిస్తున్నారనే సమాచారంపై తనిఖీలు నిర్వహించాగా ఒక డీసీఎం వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో ఎద్దులను గుంపుగా కుక్కి, వాటికి తగిన... రేషన్ షాపుల్లో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు ....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 15 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం లోని ఇస్లాంపూర్ గ్రామం లో గల చింతల వెంకట నర్సయ్య గౌడ్ కు చెందిన రేషన్ షాప్ నెంబర్ 1743006 పై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ టీం-2, హైదరబాద్ వారు , జిల్లా పౌర సరఫరా అధికారులు బుధవారం నాడు... రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసాడు. .యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం, మేడ్చల్: : మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్ పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద... బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారనుందా ...?
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన... సోషల్ మీడియా తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు : సీఎం రేవంత్
Published On
By Prajaswaram
మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నండా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళిప్రజాస్వరం , హైదరాబాద్ :కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని... లేబర్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు...
Published On
By Prajaswaram
మేడ్చల్, మార్చి 17 (ప్రజాస్వరం): భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డు అందజేసే లేబర్ కార్డును కార్మికులు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కుత్బుల్లాపూర్ జోన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ పరిధి కేఎల్ఆర్ లోని బిఎంఎస్ కార్యాలయంలో కార్మికుల సంక్షేమ కార్డు దరఖాస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు.... కార్మికులకు బట్టలు పంపిణీ....
Published On
By Prajaswaram
మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం): గ్రామ పంచాయతీ కార్మికులకు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆదివారం వస్త్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెల్లవారుజామున 5 గంటల నుంచే తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి కష్టానికి గుర్తింపుగా ఈ చిరు సత్కారం న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....
Published On
By Prajaswaram
మెదక్, మార్చ్ 05 (ప్రజాస్వరం): న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ చేయి చేసుకోవడం హేయమైన చర్య అని మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు అన్నారు. గురువారం న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ చేయి చేసుకోవడం పట్ల గురువారం మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా... లింగారెడ్డి పేట లో చిరుత దాడి రెండు దూడలు ...
Published On
By Prajaswaram
తూప్రాన్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామంలో చిరుత సంచారం లింగారెడ్డిపేట గ్రామ శివారులో వ్యవసాయ పొలాల వద్ద ఉన్నా పశువులపై దాడి గ్రామానికి చెందిన రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్య రైతుల యొక్క రెండు దూడలపై దాడి .అక్కిక్కడే దూడల... Latest Posts
18 May 2026 19:37:28
సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి..... ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ... ప్రజాస్వరం: మెదక్, మే 18 : మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం...

