భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

ప్రజాస్వరం  బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చంద్రాపురం పొన్న స్వామి రాధాకృష్ణన్ తో ఉపరాష్ట్రపతిగాప్రమాణ స్వీకారం చేయించారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్  నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, సింగ్,జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, మాజీ ఉపరాష్ట్రతులు, ఏఐసీసీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని ఉపరాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధ కృష్ణకు అభినందనలు తెలిపారు.

Read More ఆసుపత్రుల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

Latest News

పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన. పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
డైలీ లేబర్ కాంటినెంట్ వర్కర్ల సమ్మె కు స్పందన కరువు...
కరాటే ఛాంపియన్ షిప్ లో దర్యాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.
ఆర్థిక సహాయం అందజేసిన తోటి విద్యార్థులు.
యూరియా కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం