భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
By Prajaswaram
On
భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
ప్రజాస్వరం బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చంద్రాపురం పొన్న స్వామి రాధాకృష్ణన్ తో ఉపరాష్ట్రపతిగాప్రమాణ స్వీకారం చేయించారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, సింగ్,జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, మాజీ ఉపరాష్ట్రతులు, ఏఐసీసీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని ఉపరాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధ కృష్ణకు అభినందనలు తెలిపారు.
Related Posts
Latest News
17 Sep 2025 11:28:55
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12...