Category: తెలంగాణ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... వివాహేతర సంబంధం కారణంగా భర్త హత్య
Published On
By Prajaswaram
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 23.12.2025 నాడు తిమ్మాపూర్ గ్రామ శివారులోని నేరెళ్ల కుంటలో బుల్లెబోయిన స్వామి పడి చనిపోయినాడు అని ఫిర్యాదు చేయగా శివ్వంపేట ఎస్సై కేసు నమోదు... తూప్రాన్ లో రోడ్డు భద్రత వారోత్సవాలు... ఎసై శివనందం
Published On
By Prajaswaram
తూప్రాన్ లో రోడ్డు భద్రత వారోత్సవాలు... ఎసై శివనందం తూప్రాన్ జనవరి 2 , పూర్ణరాజు గౌడ్ (ప్రజాస్వరం) : తూప్రాన్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నర్సాపూర్ చౌరస్తా వద్ద హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పూలు ఇచ్చి అవగాహన కల్పించడం జరిగింది. హెల్మెట్ ధరించిన వారికి శాలువాతో సన్మానం... లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ ఎస్ఐ
Published On
By Prajaswaram
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ ఎస్ఐ పటాన్ చెరు, జనవరి 2(ప్రజా స్వరం) సంగారెడ్డి జిల్లాలో అవినీతి పోలీసు అధికారుల బండారం బయటపడింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ ఎం. రమేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. ఫిర్యాదుదారుడి పేరును క్రైం నంబర్ 508/2025 నుంచి తొలగించేందుకు... రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి
Published On
By Prajaswaram
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తూప్రాన్ (ప్రజాస్వరం) : మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం రామాయిపల్లి బ్రిడ్జి వద్ద 44వ జాతీయ రహదారి పై బైక్ ను లారీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి కిందపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మృతుడు పుల్గం సతీష్ అనే (36) కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనకల్... గుమ్మడిదల మున్సిపాలిటీలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రదర్శన
Published On
By Prajaswaram
గుమ్మడిదల, జనవరి 02 (ప్రజా స్వరం) మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ను మున్సిపల్ కార్యాలయంలో ప్రజల పరిశీలన కోసం డిస్ప్లే చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్లో పేర్లు, చిరునామాలు, చేర్పులు లేదా తొలగింపులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని తేదీ... బొల్లారం పోలీస్ స్టేషన్ తరలింపు ఆపాలి: డీజీపీకి ఎమ్మెల్సీ అంజి రెడ్డి వినతి
Published On
By Prajaswaram
బొల్లారం, జనవరి 2 (ప్రజా స్వరం): బొల్లారం పోలీస్ స్టేషన్ను అమీన్పూర్కు తరలించే ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ అంజి రెడ్డి, బొల్లారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ను కలిసి వినతి పత్రం సమర్పించారు. బొల్లారం ప్రాంత ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని... ఉప కమిషనర్ను కలిసిన బీజేపీ నేతలు
Published On
By Prajaswaram
ఉప కమిషనర్ను కలిసిన బీజేపీ నేతలు అమీన్పూర్, జనవరి 2 (ప్రజా స్వరం) అమీన్పూర్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఉప కమిషనర్ను భారతీయ జనతా పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప కమిషనర్కు బీజేపీ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానం నిర్వహించారు. అదేవిధంగా బీరంగూడ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కోరుతూ ఉప... తూప్రాన్ మున్సిపాలిటీ విద్యుత్ దీపాల మరమ్మతులకోసం క్రేన్ ప్రారంభించిన...కమిసనర్ గణేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి.
Published On
By Prajaswaram
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) తూప్రాన్ మున్సిపాలిటీ విద్యుత్ దీపాల మరమ్మతులకోసం క్రేన్ ప్రారంభించిన...కమిసనర్ గణేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. తూప్రాన్ జనవరి2 పూర్ణరాజు ప్రతినిధి (ప్రజాస్వరం) తూప్రాన్ మున్సిపాలిటీ విధి దీపాల మర్మత్తుల కోసము 30 లక్షల తో కొనుగోలు చేసిన క్రేన్ ను. మున్సిపల్ కమిషనర్ పాతూరి... తూప్రాన్ మున్సిపల్ 16 వార్డులో 15 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు..
Published On
By Prajaswaram
తూప్రాన్ మున్సిపల్ 16 వార్డులో 15 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు...కమిసనర్ గణేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. తూప్రాన్ జనవరి2 పూర్ణరాజు ప్రతినిధి (ప్రజాస్వరం) తూప్రాన్ పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన. మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో 16... బొల్లారం పోలీస్ స్టేషన్ రద్దుకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ ధర్నా
Published On
By Prajaswaram
బొల్లారం పోలీస్ స్టేషన్ రద్దుకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ ధర్నా బొల్లారం,జనవరి 02 ( ప్రజా స్వరం ) బొల్లారం జిహెచ్ఎంసి డివిజన్ 272 పరిధిలోని గాంధీ బొమ్మ సమీపంలో బొల్లారం పోలీస్ స్టేషన్ను రద్దు చేసి అమీన్పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. జిన్నారం జెడ్పిటిసి... నిరుపేద కుటుంబానికి బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఆర్థిక సాయం
Published On
By Prajaswaram
నిరుపేద కుటుంబానికి బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఆర్థిక సాయం బొల్లారం, జనవరి 2 (ప్రజా స్వరం) జిహెచ్ఎంసి డివిజన్ 272 పరిధిలోని బొల్లారం ఐడిఏ బస్తికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి స్థానిక బీజేపీ అధ్యక్షుడు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అండగా నిలిచారు. ఐడిఏ బస్తికి చెందిన వడ్డెర సుజాత (45) అనారోగ్యంతో నిన్న సాయంత్రం... అమీన్పూర్లో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్
Published On
By Prajaswaram
అమీన్పూర్,జనవరి 02 (ప్రజా స్వరం) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమీన్పూర్ సర్కిల్లో నిర్వహిస్తున్న స్పెషల్ సానిటేషన్ డ్రైవ్లో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ భోర్ఖడే హేమంత్ సహదేయోరావు, అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి. ప్రదీప్ కుమార్ పర్యటించారు. బిరంగూడ, అమీన్పూర్ డివిజన్ పరిధిలోని పార్కుల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.... Latest Posts
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్

