Category: తెలంగాణ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... అతి వేగంతో వచ్చి ఆటోను,స్కూల్ బస్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్...
Published On
By Prajaswaram
మేడ్చల్, ఏప్రిల్ 9 (ప్రజాస్వరం): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ వద్ద అతి వేగంతో వస్తున్న ఆర్టీసీ బస్ ఆటో తో పాటు రోడ్డు దాటుతున్న స్కూల్ బస్ ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా,బస్ లోని విద్యార్థి కి తీవ్ర గాయాలయ్యాయి.గాయాలైన వారిని ఆసుపత్రి తరలించారు. డ్రైవర్ అతివేగం... బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే...
Published On
By Prajaswaram
బోయిని విక్రమ్, గంట రాజు, భువనగిరి శంకర్ కుటుంబాల పరామర్శ.. బాధితులకు మనోధైర్యం నింపిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు... మెదక్, ఏప్రిల్ 09 (ప్రజాస్వరం): మెదక్ పట్టణానికి చెందిన పలువురు ఇటీవల మరణించారు, వారి కుటుంబాలను గురువారం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన... జాతీయ రహదారిపై ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు....
Published On
By Prajaswaram
ప్రయాణికుల కోసం చలవ పందిరి వేయించిన సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్.. నార్సింగి, ఏప్రిల్ 09 ( ప్రజాస్వరం ): నార్సింగి మండల కేంద్రం జాతీయ రహదారి 44 పైనే ఉన్నా ప్రయాణికులకు సౌకర్యాలు మాత్రం సున్నా అన్న చందంగా నార్సింగి పరిస్థితి ఉంది. నిత్యం వందలాది విద్యార్థులు చదువుల కోసం, పొట్ట చేత పట్టుకుని... తూప్రాన్ మున్సిపల్ లో కేసీఆర్ వేశాధారణ తో పర్యటన...
Published On
By Prajaswaram
తూప్రాన్ ,ఏప్రిల్ 9 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ పరిధి వెంకటాపూర్ లో కేసీఆర్ వేశాధారణ తో పర్యటన అభివృద్ధి కోసం వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు. గజ్వేల్ ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారికి నమస్కరించి. వ్రాయునది అయ్యా మా మనవి ఏమనగా మేము గజ్వేల్ నియోజకవర్గం లో తూప్రాన్ మండల... భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం...
Published On
By Prajaswaram
జగదేవ్ పూర్ ,ఏప్రిల్ 09 (ప్రజాస్వరం ): జగదేవ్పూర్ మండలం, పలుగుగడ్డ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్మితమవుతున్న శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు విరాళాల ప్రవాహం కొనసాగుతోంది. ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలనే సంకల్పంతో, నర్ర రవీందర్ గారు తన వంతు సహాయంగా ₹11,116/- (పదకొండు వేల నూట పదహారు రూపాయలు) నగదును... తూప్రాన్ సాయిబాబా ఆలయంలో మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు ....
Published On
By Prajaswaram
తూప్రాన్, ఏప్రిల్ 9(ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో గురువారం ఉదయం భక్తి వాతావరణం నెలకొంది. మాజీ జడ్పిటిసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి సాయిబాబాను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు.అనంతరం... ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది.....
Published On
By Prajaswaram
నాణ్యతతో కూడిన డ్రైనేజీ పనులకు పూజలు... మేడ్చల్ లోని త్రాగునీరు,స్ట్రీట్ లైట్ సమస్యలను పరిష్కరించండి....
Published On
By Prajaswaram
మేడ్చల్, ఏప్రిల్ 9(ప్రజాస్వరం): మేడ్చల్ లోని ప్రధాన నీటి సమస్య తో పాటు స్ట్రీట్ లైట్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేడ్చల్ సర్కిల్ కార్యాలయంలో వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి మేడ్చల్ నాయకులు గుర్రం వెంకటేష్ మాట్లాడుతూ మంచి నీరు, స్ట్రీట్ లైట్ల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది... జూదం పై మెదక్ పోలీసుల ఉక్కుపాదం...
Published On
By Prajaswaram
ఏడుగురు అరెస్ట్, 46,720 నగదు స్వాధీనం.... మెదక్ ,ఏప్రిల్ 09 (ప్రజాస్వరం): మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచవరం గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. గ్రామంలోని దేవినేని రమేష్ నివాసంలో జూదం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో... కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు....
Published On
By Prajaswaram
మేడ్చల్, ఏప్రిల్ 8(ప్రజాస్వరం): వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్ అన్నారు.బుధవారం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం 6వ వార్డులోని మెడిసిటీ చౌరస్తా వద్ద వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవికాలంలో ఎవ్వరు కూడా మంచినీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కోవద్దననే ఉద్దేశంతోని... శ్రీకర వెంచర్ ప్రహరీ గోడను తొలగించిన అధికారులు...
Published On
By Prajaswaram
నార్సింగి, ఏప్రిల్ 07 ( ప్రజాస్వరం ): శంఖాపూర్ రైతులు తమ కష్టాలను తీర్చిన అధికారులు, సమస్యను అధికారులు దృష్టి లోకి తెచ్చిన, సమస్య పరిష్కరించే విధంగా కృషి చేసిన విలేఖరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక వివరాలలోకి వెళ్తే మండల పరిధిలోని శంఖాపూర్ లో సర్వే నం 278, 279, 280, 281 లలో దాదాపు... వారంతపు మార్కెట్ ను ప్రారంభించిన సర్పంచ్....
Published On
By Prajaswaram
గజ్వేల్, ఏప్రిల్ 07 (ప్రజాస్వరం): వర్గల్ మండలం నాచారం గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఆధ్వర్యంలో వారంతపు మార్కెట్ ను ప్రారంభించారు. ఈ మార్కెట్ ప్రతి మంగళవారం ఉంటుందని మార్కెట్ సభ్యులు మరియు గ్రామస్తులు తెలపారు. ఈ మార్కెట్లో కుటుంబ అవసరాలకు కావలసిన సరుకులు అందుబాటులో ఉంటాయని సర్పంచ్ తెలపారు.వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు... Latest Posts
09 Apr 2026 21:46:27
మేడ్చల్, ఏప్రిల్ 9 (ప్రజాస్వరం): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ వద్ద అతి వేగంతో వస్తున్న ఆర్టీసీ బస్ ఆటో తో పాటు రోడ్డు దాటుతున్న...

