Category: తెలంగాణ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... విద్యుత్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్ ...
Published On
By Prajaswaram
తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ చేయాలి... ఎమ్మెల్యే హామీతో దిగివచ్చిన యువకుడు.. చేగుంట, ఏప్రిల్ 04 ( ప్రజాస్వరం ) : గతంలో అమలులో ఉన్న విధంగానే తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించి, నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ట్రాన్స్మిషన్ టవర్ ఎక్కిన యువకుడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్... తమను అడ్డుకోవడం అప్రజాస్వామికం...
Published On
By Prajaswaram
మున్సిపల్ చైర్పర్సన్ బొంది రజని ఆగ్రహాం హౌజ్ అరెస్టు చేయడం హేచమైన చర్య పోలీసులు, కాంగ్రెస్ నాయకుల పట్ల ధ్వజం తూప్రాన్ ,ఏప్రిల్ 4 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ రామాలయం లో శ్రీరామనవమి ఉచ్చహాలలో భాగంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన రథోత్సవ వేడుకలను పోలీసులతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం అప్రజాస్వామికం... ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం.....
Published On
By Prajaswaram
జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ): జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంక్ష రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇండ్లను ప్రారంభించారు. తమ సొంత ఇంటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు కొత్తోజు... రామాలయ రథోత్సవనికి రాకుండా మున్సిపల్ చైర్ పర్సన్ హౌస్ అరెస్ట్....
Published On
By Prajaswaram
తూప్రాన్, ఏప్రిల్ 3( ప్రజాస్వరం) : పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ పట్టణంలోని రామాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాథోత్సవం ఉండగా రథం పైఎవరు కూర్చోవద్దని ఆలయ కమిటీ మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ రాజకీయ రగడ మొదలైంది కాంగ్రెస్ పార్టీ బి ఆర్ ఎస్ పార్టీల... మెదక్ జిల్లా తూప్రాన్ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ...
Published On
By Prajaswaram
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు హనుమాన్ మాల విరమణ తూప్రాన్ ఏప్రిల్ 2 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాలాధారణ చేసిన 250 మంది హనుమాన్... తూప్రాన్ లో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు .....
Published On
By Prajaswaram
తూప్రాన్, ఏప్రిల్ 2 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాలాధారణ చేసిన 250 మంది హనుమాన్ మాలధారణ స్వాములతో పాటు వందలాది మంది భక్తులు వ్రత... పారాక్వాట్ గడ్డి మందు అమ్మకం, వాడకం నిషేధం....
Published On
By Prajaswaram
మెదక్ ,ఏప్రిల్ 01 (ప్రజాస్వరం): ఈ నెల 1 తేదీ నుంచి పారాక్వాట్ గడ్డి మందు నిషేధం పై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల చేసినట్లు మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని రైతులందరూ పారాక్వాట్ గడ్డి మందు కొనడం, వాడకం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి పారాక్వాట్ గడ్డి... హనుమాన్ ఇరుముడి శోభయాత్ర...
Published On
By Prajaswaram
జైశ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మార్మోగిన శోభయాత్ర తెలంగాణ లో తూప్రాన్ మరో కొండా గట్టు తూప్రాన్, ఏప్రిల్ 1( ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో పెద్ద చెరువు కట్టపై వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని బుధవారం రోజు మాలాధారణ చేసిన 250 మంది హనుమాన్... అక్రమంగా మట్టి తరలింపును అడ్డుకున్న అధికారులు....
Published On
By Prajaswaram
జేసీబీలు, ట్రాక్టర్ లను పట్టుకున్న రెవెన్యూ అధికారులు.... తూప్రాన్, ఏప్రిల్ 1 (ప్రజాస్వరం): పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ శివారులో అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు సమాచారంతో తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ సిబ్బందితో కలిసి మట్టి తరలిస్తున్న స్థలానికి చేరుకొ గా... చికెన్ వ్యాపారులకు తగ్గించిన కమిషన్ ను పెంచాలి ....
Published On
By Prajaswaram
మెదక్, ఏప్రిల్ 01 (ప్రజాస్వరం): ఫోల్ట్రీ కంపెనీలు చికెన్ దుకాణాల నిర్వాహకులకు తగ్గించిన కమిషన్ సరిచేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రం లో చికెన్ దుకాణాలను బుధవారం మూసివేశారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తా వద్ద చికెన్ వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చికెన్ వ్యాపారులకు కమిషన్ సరిపడ ఇవ్వక... తూప్రాన్ మున్సిపల్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘన సత్కారం, అభినందనలు ...
Published On
By Prajaswaram
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో వర్గంటి రామ్మోహన్ గౌడ్ ఎన్నిక ప్రత్యక స్థానం తూప్రాన్ ,ఏప్రిల్ 1 (ప్రజాస్వరం ): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన వర్గంటి రామ్మోహన్ గౌడ్ ను తూప్రాన్ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు భూమన్నగారి జానకిరామ్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి... అక్రమంగా నీటి వాడకం...
Published On
By Prajaswaram
మాసాయిపేట ఏప్రిల్ 1 (ప్రజాస్వరం): మండలంలోని చెరువు నుంచి అక్రమంగా నీటిని వాడుతున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు. మాసాయిపేట శివారులో ఉన్న రామప్ప చెరువు నుంచి రైతుల పంటలకు విడుదల చేస్తున్న నీటిని అక్రమంగా వాడుతున్నట్లు తెలిపారు. కాలువల నుంచి బయటకు వచ్చిన నీటిని మోటార్లతో వాటర్ ట్యాంకులోకి నింపి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపించారు. అక్రమ నీటి... Latest Posts
04 Apr 2026 05:48:00
తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ చేయాలి... ఎమ్మెల్యే హామీతో దిగివచ్చిన యువకుడు.. చేగుంట, ఏప్రిల్ 04 ( ప్రజాస్వరం ) : గతంలో అమలులో ఉన్న...

