Category: తెలంగాణ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నేర సిండికేట్తో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ అరెస్ట్...
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 24 : పాకిస్తాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో పాటు వారి అనుచరులు నడుపుతున్న వ్యవస్థీకృత నేర ముఠాతో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నామని మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ముఠా ద్వారా ఆయుధం సమకూర్చుకోవడానికి జాయిద్ ఖాన్... వరి ధాన్యం సేకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. ..
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : నార్సింగి ,మే 24 : నార్సింగి, చేగుంట మండలాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారం బాబు, నాయకులతో కలిసి మండలంలో... వెల్దుర్తిలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం .....
Published On
By Prajaswaram
కార్మికుల వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు ప్రజాస్వరం : వెల్దుర్తి : మే 23 : మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలను పెంచిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న... అనారోగ్యంతో ప్రభాకర్ మృతి వడదెబ్బతో కాదు..
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 : నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం... తూప్రాన్ మున్సిపల్ లో నేడు కోఆప్షన్ కు నాలుగు నామినేషన్ దాఖలు....
Published On
By Prajaswaram
కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు కోఆప్షన్ కు నామినేషన్లు ... ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 22 : తూప్రాన్ మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నికల కోసం శుక్రవారం తూప్రాన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, నాచారం దేవాలయ కమిటీ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు రాముని గారి శ్రీశైలం... సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఎమ్మెల్యే రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం.....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : మెదక్ ,మే 22 : రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు కనీస వేతనం 20 వేలు గా తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తా లో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో... అనారోగ్యంతోనే ప్రభాకర్ .....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 : నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం... సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం ....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 : రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి కనీస వేతనాలు పెంపు, నార్సింగిలో బస్ షెల్టర్ నిర్మాణం కోసం పది లక్షల నిధులు మంజూరు కు కృతజ్ఞతగా మండల కేంద్రంలో నార్సింగి ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్... ముప్పిరెడ్డిపల్లి లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు......
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 22 : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లి గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఏవో స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు.సేంద్రియ ఎరువుల వినియోగం,నేల ఆరోగ్యం పరిరక్షించుకోవడం,యూరియాను మోతాదుకు మించి వాడకుండా చూసుకోవడం,యూనివర్సిటీ యొక్క మెలకువలను వాడడం,భూసార పరీక్షలు చేసుకోవడం - వాటి వల్ల లాభాలు, యూనివర్సిటీ మరియు... వెల్దుర్తిలో నీటి కష్టాలు.....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : వెల్దుర్తి : మే 22 : మెదక్ జిల్లా, వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు సైతం గుక్కెడు నీటి కోసం గోస పడుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పక్కనే ఉన్న హల్దీ వాగు... తూప్రాన్ లో కాంటైనర్ లో మంటలు చెలరేగి 8 కార్లు .....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21: పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నాగులపల్లి బ్రిడ్జి వద్ద గురువారం మధ్యాహ్నం కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిజాంబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీలో మొదట... తూప్రాన్ మున్సిపల్ కో-ఆప్షన్ కోసం ఆరుగురు నామినేషన్లు...
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో కో -అప్షన్ పదవులకు నోటిఫికేషన్ విడుదల కావడం తో బుధవారం రోజు వరకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ లు దాఖాలు చేసినట్లు కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు.తూప్రాన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల పదవుల భర్తీ కోసం దరఖాస్తులు.... Latest Posts
24 May 2026 17:17:58
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 24 : పాకిస్తాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో పాటు వారి అనుచరులు నడుపుతున్న వ్యవస్థీకృత నేర ముఠాతో కలవడానికి...

