Category:
వైఎస్ఆర్ కడప

తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి  శ్రీకాకుళం   విజయనగరం   విశాఖపట్నం   కాకినాడ   తూర్పు గోదావరి   పశ్చిమ గోదావరి  ఎన్టీఆర్ విజయవాడ  కృష్ణా మచిలీపట్నం  గుంటూరు   ప్రకాశం ఒంగోలు  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు  కర్నూలు   అనంతపురం   వైఎస్ఆర్ కడప   చిత్తూరు 

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా,...
Read More...
ఆంద్రప్రదేశ్  వైఎస్ఆర్ కడప  

Breaking : ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ రాజీనామా.. క్లారిటీ!

Breaking : ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ రాజీనామా.. క్లారిటీ! AP: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా జగన్ పోటీ చేయనున్నారని జరుగుతున్నా ప్రచారానికి చెక్ పెట్టారు వైసీపీ నేత సురేష్ బాబు. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. former-cm-jagans-resignation-as-mla-clarity
Read More...
ఆంద్రప్రదేశ్  వైఎస్ఆర్ కడప  

ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, విజయమ్మ

ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, విజయమ్మ   దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటు వద్ద వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సోమవారం ఉదయాన్నే జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఘనంగా భారీ...
Read More...

Latest Posts

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్