Category: అంతర్జాతీయం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... భూమికి దగ్గరగా చంద్రుడు
Published On
By Prajaswaram
భూమికి దగ్గరగా చంద్రుడు కను విందు చేయనున్న "సూపర్ మూన్" మన దేశం లో మూడు రోజుల పాటు సూపర్ మూన్ (నీలి రంగు)లో భారీ సైజు లో చంద్రుడు కనిపించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. ఆదివారం నుంచి బుధవారం వరకు సూపర్ మూన్ దర్శమివ్వనుండగా భారత్ లో రేపు వినేశ్ ఫొగాట్కు గ్రాండ్ వెల్కమ్..- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్
Published On
By Prajaswaram
వినేశ్ ఫొగాట్కు గ్రాండ్ వెల్కమ్.. - ఢిల్లీ ఎయిర్పోర్ట్కు భారీగా చేరుకున్న అభిమానులు - కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్ప్రజా స్వరం, నేషనల్ బ్యూరో : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పారిస్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు... 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన
Published On
By Prajaswaram
అమెరికా చిప్ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణలో భాగంగా 15 శాతానికి పైగా మంది ఉద్యోగులను తగ్గించుకోబోతున్నట్టు గురువారం వెల్లడించింది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సుమారు 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ ఏడాది వ్యయాలను సుమారు 20 బిలియన్ డాలర్ల మేర... అప్పుల నుంచి ఊరట! భారత్కు మాల్దీవుల అధ్యక్షుడి కృతజ్ఞతలు
Published On
By Prajaswaram
రుణాల చెల్లింపులో వెసులుబాటు కల్పించిన భారత్కు మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు తాజాగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరు దేశాల బంధం మరింత బలోపేతం కావాలని అభిలషించారు. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదరాలని కూడా ఆకాంక్షించారు. మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఏర్పాటు చేసిన ఓ అధికారిక కార్యక్రమంలో ముయిజ్జు ప్రసంగించారు.... పాకిస్థాన్కు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ
Published On
By Prajaswaram
పొరుగు దేశం పాకిస్థాన్కు ప్రధాని మోదీ(PM Modi) వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్ సెక్టార్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్ నేరాలకు పాల్పడి గతంలో విఫలం అయ్యిందని, కానీ ఆ చరిత్ర నుంచి ఆ దేశం ఏమీ నేర్చుకోలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ప్రచ్ఛన్న యుద్ధంతోనే... సైబర్ దాడుల విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలి RBI
Published On
By Prajaswaram
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ దాడుల దృష్ట్యా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తమ ఐటి సిస్టంలపై నిఘాను హైలెవల్ లో మెయిన్ టైన్ చేయాలని భారత రిజర్వు బ్యాంకు(ఆర్ బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం తెలిపారు. డిజిటల్ మోసాలు మోసాలు పెరుగుతున్నాయని కూడా ఆయన హెచ్చరించారు. మ్యూట్ బ్యాంక్ అకౌంట్స్ విషయంలో కూడా మోసాలు సమస్యను పరిష్కరించాం... ఇలా చేయండి!: మైక్రోసాఫ్ట్
Published On
By Prajaswaram
విండోస్లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ సర్వీసుల్లో తలెత్తిన అంతరాయాన్ని పరిష్కరించామని ఐటీ దిగ్గజం ప్రతినిధులు తెలిపారు. బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య సైబర్ సెక్యూరిటీ దాడి కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.క్రౌడ్ స్ట్రయిక్ సంస్థ ఇచ్చిన కొత్త అప్ డేట్ కారణంగా బ్లూ స్క్రీన్పై ఎర్రర్ వచ్చినట్లు... మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య
Published On
By Prajaswaram
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్సర్వర్లు నిలిచిపోయాయి. దీని కారణంగా బ్యాంకుల నుండి విమానయాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా ఇండిగో, అకాసా ఎయిర్లైన్స్, స్పైస్జెట్తో సహా అనేక విమానయాన సంస్థలు తమ విమానాలను గ్రౌండ్ చేయవలసి వచ్చింది. విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో బ్యాంకులు,... చీకటి అధ్యాయంగా 'ఎమర్జెన్సీ' గుర్తుండిపోతుంది: మోదీ
Published On
By Prajaswaram
కాంగ్రెస్ 'ఎమర్జెన్సీ' నిర్ణయాన్ని యావత్ దేశం ఎప్పటికీ చీకటి అధ్యాయంగా గుర్తుంచుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. జూన్ 25న్ను 'రాజ్యాంగ హత్యాదివస్'గా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. 'ఆనాడు రాజ్యాంగాన్ని కాలరాసి తర్వాత దేశం ఎదుర్కొన్న పరిస్థితులను ఈ రోజు గుర్తుకుతెస్తుంది. ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతివ్యక్తికి నివాళులర్పించే రోజు జూన్ 25'... జపాన్ లో లాఫ్ రూల్...
Published On
By Prajaswaram
బలవంతంగా అయినా కాసేపు నవ్వుకోండి అని చెబుతున్నారు. జపాన్ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసింది. "చచ్చినట్టు నవ్వాల్సిందే" అని కొత్త రూల్ తీసుకొచ్చింది. ఆ దేశంలో ఇప్పుడదో చట్టం కూడా అయిపోయింది. పౌరులంతా రోజుకి కనీసం ఒక్కసారైనా కచ్చితంగా నవ్వి తీరాల్సిందే. అలా చేస్తే గుండెపోటు ముప్పు తగ్గిపోతుందట. అందుకే ఇలా కండీషన్ పెట్టింది. భారత్ మారుతోంది..
Published On
By Prajaswaram
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా లక్ష్యం డిజిటల్ పేమెంట్లలో సరికొత్త రికార్డులు సృష్టించాం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జీని నిర్మించాం సవాలు..సవాళ్లు నా డీఎన్ఏలో ఉన్నాయి రష్యాలో ప్రవాసభారతీయులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షుడి నివాసంలో గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన వ్లాదమీర్ పుతిన్ ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద... ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు
Published On
By Prajaswaram
భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం మాస్కో వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘన స్వాగతం పలికారు. తన అధికారిక నివాసం నోవో-ఒగారియోవోలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని, విజయాలను పుతిన్ ప్రశంసించారు. ‘ప్రియమైన స్నేహితుడు’ అంటూ మోదీని పలకరించారు. మోదీని కలవడం... Latest Posts
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...

