Category: కరీంనగర్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి :: కలెక్టర్ పమేలా సత్పతి
Published On
By Prajaswaram
కరీంనగర్, నవంబర్ 3 (ప్రజాస్వరం) : పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్ రెవెన్యూ, అశ్విని తానాజీ వాకడే స్థానిక సంస్థలు, నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు... ట్రాలీ ఢీకొని బాలుడు మృతి
Published On
By Prajaswaram
ముత్తారంలో పండుగ పూట విషాదం.-ట్రాలీ ఢీకోని బాలుడు మృతి. ముత్తారం/పెద్దపల్లి, సెప్టెంబర్ 28(ప్రజా స్వరం): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పండుగ పూట విషాదం నెలకొంది.మండల కేంద్రంలోని కాసర్లగడ్డ బస్టాండ్ వద్ద ట్రాలీ ఢీకొని బాలుడు మృతి చెందాడు.ఆదివారం సాయంత్రం కాసర్లగడ్డ వద్ద టీ షాపు నడుపుతున్న తిరునహరి శ్రీనివాస్-మంజుల కుమారుడు సిద్దార్థ(2) టీ... వృద్ధాశ్రమం లో బట్టల పంపిణీ
Published On
By Prajaswaram
వృద్ధాశ్రమంలో వృద్ధులకు వి.ఎస్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు పంపిణీ.-వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్. గోదావరిఖని/పెద్దపల్లి,సెప్టెంబర్27(ప్రజా స్వరం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గౌతమ్ నగర్ సమీపంలోని వీర్లపల్లిలో ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో బతకమ్మ,దసరా పండుగ సందర్భంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్... పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం. : మంత్రి శ్రీధర్ బాబు
Published On
By Prajaswaram
జయశంకర్ భూపాలపల్లి / హైదరాబాద్ (ప్రజాస్వరం ) : పేదవారి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు రాష్ట్ర, ఐటి పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్స్ లో గృహ నిర్మాణ... దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలి. -రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.
Published On
By Prajaswaram
మంథని,సెప్టెంబర్25(ప్రజా స్వరం): దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దుర్గా దేవిని వేడుకొన్నారు.గురువారం మంథని నియోజకవర్గం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు... పరిహారం చెల్లించలేదని గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులను అడ్డుకున్న రైతులు.
Published On
By Prajaswaram
మంథని/పెద్దపల్లి,సెప్టెంబర్24(ప్రజా స్వరం): పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక గ్రామంలో భూములకు పరిహారం చెల్లించకుండా గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు.పరిహారం చెల్లించకుండానే వేసిన పత్తి పంటను యంత్రాలతో అధికారులు తొలగిస్తుండగా యంత్రాలకు అడ్డుగా బురదలో పడుకొని రైతులు ఆందోళన చేపట్టారు.యంత్రాలు తమ పై నుండి వెళ్లి మా భూముల్లో పనులు చేసుకుంటారా... 'ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి' : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Published On
By Prajaswaram
కరీంనగర్ ( ప్రజా స్వరం ) : కరీంనగర్ జిల్లా రామ్ నగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఆయుర్వేద వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు సింగరేణి కార్మికుల లాభాల వాటలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Published On
By Prajaswaram
గోదావరిఖని/పెద్దపల్లి,సెప్టెంబర్ 23 (ప్రజా స్వరం) : సింగరేణి కార్మికులకు లాభాల వాటా పంపిణీలో యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఎమ్మెల్సీ , జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి వచ్చిన ఆమె రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం జాగృతి... జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి
Published On
By Prajaswaram
హైదరాబాద్ / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం): జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి పలు సూచనలు జారీ చేశారు.దసరా... ఎంబీబీఎస్ సీటు సాధించిన అడవిశ్రీరాంపూర్ యువకుడు గట్టు అన్విత్
Published On
By Prajaswaram
ఎంబీబీఎస్ సీటు సాధించిన అడవిశ్రీరాంపూర్ యువకుడు.-శాలువతో సన్మాంచి అభినందనలు తెలిపిన గ్రామస్తులు. ముత్తారం/పెద్దపల్లి,సెప్టెంబర్20(ప్రజా స్వరం): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్విండో వైస్ చైర్మన్ గట్టు రమేష్ గౌడ్ స్వప్న ల కుమారుడు గట్టు అన్విత్ ఎంబీబీఎస్ లో సీటు సాధించాడు.చిన్నప్పటి నుండి చదువుల్లో రాణిస్తూ ఇటీవల... పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.
Published On
By Prajaswaram
పేద ప్రజల సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ప్రజాపాలన.-రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్.-అర్హులందరికీ అభయహస్తం గ్యారెంటీ పథకాల అమలు.-పెద్దపల్లి జిల్లాలో నూతనంగా 12 వేల 168 కుటుంబాలకు రేషన్ కార్డ్ జారి.-ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ కోసం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి డిపిఆర్ తయారీకి కృషి.-ఎస్సీ... సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
Published On
By Prajaswaram
సెప్టెంబర్ 19న టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహణ.-పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. పెద్దపల్లి,సెప్టెంబర్15(ప్రజా స్వరం): జిల్లాలోని నిరుద్యోగ యువకులకు టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగాలు కల్పించుటకు సెప్టెంబర్ 19 శుక్రవారం రోజున ఎంపీడీవో ఆవరణలోని టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా... Latest Posts
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...

