Category:
కరీంనగర్

తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్ హైదరాబాద్   (ప్రజాస్వరం) : భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నంగాల్‌పుర్‌ పరిధిలోని హాలెడ్ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పైలట్లు  సురక్షితంగా దించారు. పఠాన్‌కోట్ సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో, పైలట్లు...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ! హైదరాబాద్ / అహ్మాదాబాద్  (ప్రజాస్వరం) : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర  మోదీ శుక్రవారం పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటనా  స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా...
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్

ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్ హైదరాబాద్, (ప్రజాస్వరం) : సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్   వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. పల్లా రాజేశ్వర్ తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం  బాగానే కోలుకుంటున్నట్లు  పల్లా రాజేశ్వర్ తెలిపారు. పల్లా రాజేశ్వర్  వేగంగా కోలుకుని,...
Read More...
తెలంగాణ  కరీంనగర్ 

మేడే వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల

మేడే వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల మీ అందరి ఆశీర్వాదంతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా  గెలిచానని, కార్మికుల సమస్యలను కృషి చేసేందుకు ఎల్లప్పుడు పోరాటం చేస్తానన్నారు. కేసీఆర్ సీఎంగా కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఈ సందర్భంగా గంగుల గుర్తు చేశారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం  ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం - - హైదరాబాద్ లో జెండా ఎగరేయనున్న ముఖ్యమంత్రి

సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం  -   - హైదరాబాద్ లో జెండా ఎగరేయనున్న ముఖ్యమంత్రి సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం -  33 జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ - హైదరాబాద్ లో జెండా ఎగరేయనున్న ముఖ్యమంత్రి -  వివాదాల వేళ కాంగ్రెస్ సర్కారు కొత్త ఉపాయం -  విమోచన దినోత్సవంగా జరపనున్న కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వరం, తెలంగాణ బ్యూరో: సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
Read More...
తెలంగాణ  కరీంనగర్ 

అందరికి రుణ మాఫీ జరిగితే నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి. : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

అందరికి రుణ మాఫీ జరిగితే నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి. :  కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలంగాణ బ్యూరో  : అందరికి రుణ మాఫీ జరిగితే నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి. :  కేంద్ర మంత్రి బండి సంజయ్‌2 లక్షల రుణ మాఫీ పథకం పై రాష్ట్ర ప్రభుత్వ తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. రుణమాఫీ అమలుకాక రైతులు కాంగ్రెస్‌ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారని నిజంగా అందరికి రుణ మాఫీ...
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  నల్గొండ  రంగారెడ్డి 

తెలంగాణాలో ఐదురోజుల పాటు వర్షాలు

తెలంగాణాలో ఐదురోజుల పాటు వర్షాలు తెలంగాణాలో ఐదురోజుల పాటు వర్షాలు హైదరాబాద్ (ప్రజాస్వరం )  తెలంగాణ రాష్ట్రంలో ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు పడే  అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక, పరిసరాల్లో ఉందని.. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు...
Read More...
తెలంగాణ  కరీంనగర్ 

రుణమాఫీపై ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా?.. - బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

రుణమాఫీపై ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా?.. - బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌    రుణమాఫీపై ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా?  - కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతాం- బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌- ‘జై కిసాన్‌, జై తెలంగాణ’అని ట్వీట్‌  ప్రజా స్వరం, తెలంగాణ బ్యూరో :: రుణమాఫీపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. అయినా...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  కరీంనగర్  మెదక్ 

రుణ మాఫీ పూర్తి స్థాయిలో చేయాలి : ఈటల రాజేందర్‌, మల్కాజిగిరి ఎంపీ

రుణ మాఫీ పూర్తి స్థాయిలో  చేయాలి : ఈటల రాజేందర్‌, మల్కాజిగిరి ఎంపీ రుణ మాఫీ పూర్తి స్థాయిలో  చేయాలి : ఈటల రాజేందర్‌, మల్కాజిగిరి ఎంపీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 2 లక్షల రుణ మాఫీ ఓ బోగస్ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు  ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకయిందని అన్నారు. ప్రభుత్వం విడుదల చెసిన రుణమాఫీ లబ్ధిదారుల జాబితా కూడా...
Read More...
తెలంగాణ  కరీంనగర్ 

రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అక్రమాలను వెలికి తీయాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్

రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అక్రమాలను వెలికి తీయాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అక్రమాలను వెలికి తీయాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజాస్వరం, తెలంగాణ బ్యూరో :కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్వి పార్టీ విలీనమవుతుందని, కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ, కవితకు రాజ్యసభ సీటు రావడం ఖాయమని ,...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  కరీంనగర్  మెదక్ 

అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం లేదు - కేటీఆర్ ట్వీట్

అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం లేదు - కేటీఆర్ ట్వీట్ అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం లేదు - మహిళలపై చేసిన వ్యాఖ్యలపై విచారం- విమర్శలు వెల్లువెత్తడంపై కేటీఆర్ ట్వీట్ప్రజా స్వరం, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌హిళ‌ల‌పై చేసిన వ్యాఖ్యల‌పై వ్యతిరేక‌త వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇటీవ‌ల కేటీఆర్ ‘బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు,...
Read More...
తెలంగాణ  కరీంనగర్ 

కాళేశ్వరం ప్రాజెక్టులో ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారుల పాత్రపై కమిషన్ ఆరా

కాళేశ్వరం ప్రాజెక్టులో ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారుల పాత్రపై కమిషన్ ఆరా నీతి ఆయోగ్ ముందు ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీసీ గోషా రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బోజా, బీఆర్ ఎస్ ప్రభుత్వంలో సీఎం కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ , నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ . వికాస్ రాజ్, తాత్కాలిక కార్యదర్శి, మరియు ప్రత్యేక కార్యదర్శిగా వ్యవహరించిన ముఖ్యమంత్రి సోమేష్ కుమార్.
Read More...

Latest Posts

మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి
ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ జూలై 06 (ప్రజా స్వరం) డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా...
గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత
చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ నాయకులు : బీజేపీ
బీజేపీ చీఫ్ కు శుభాకాంక్షలు తెలిపిన గిరీష్
నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు