'ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి' : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

'ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి' :  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

 

కరీంనగర్ ( ప్రజా స్వరం ) : 

Read More స్థానిక సంస్థల ఎన్నికల కేసు నవంబర్ 24కు విచారణ వాయిదా


    కరీంనగర్ జిల్లా రామ్ నగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఆయుర్వేద వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రదర్శనలో ఉంచిన ఆయుర్వేద ఔషధాలను,పలు రకాల ఆయుర్వేద మొక్కలను పరిశీలించారు.ఇక్కడ యోగా కేంద్రంలో యోగాసనాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించి పలు సూచనలు చేశారు.కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆయుర్వేద మందులు ఒక దివ్య అవుషదంగా పనిచేస్తాయని,ప్రతి ఒక్కరు ఆయుర్వేద మందులు వాడాలని ఆసుపత్రి కి వచ్చిన పేషంట్లకు కలెక్టర్ పమేలా సత్పతి గారు తెలియజేశారు.ఒక ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ సహా ప్రభుత్వం నుంచి లభించే ఉచిత వైద్య సేవలు, ఔషధాల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి అందజేస్తున్న సేవలను వివరంగా రోగులకు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.గర్భిణీలకు సాధారణ ప్రసవానికి మేలు చేసే యోగాసనాలను గురించి తెలియజేయాలన్నారు.ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేసి మొక్కలు నాటాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ,యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్ యసబ్  సుల్తానా,డి.పి.ఎం జి.ప్రవీణ్ కుమార్, ఆర్.నీరజ పాల్గొన్నారు.

Read More వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ; జిల్లా కలెక్టర్ కె. హేమావతి 

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి