మరో 500 రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్నారు : కేటీఆర్

మరో 500 రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్నారు : కేటీఆర్

హైదరాబాద్ ( ప్రజాసరం )  : 

 మరో 500 రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
 మళ్లీ వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని ప్రజలకు అర్థమైందని ఎక్కడ చూసినా ఇదే మాట రాష్ట్రవ్యాప్తంగా వినపడుతుందని అన్నారు హైదరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయని మంత్రులు ఎమ్మెల్యేలు వారు వారే గొడవలు పడుతున్న విషయాలు రోజు ఒక్కటి బయటకు వస్తున్నాడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఏ ఎమ్మెల్యే పార్టీ నుండి పోయిన వారి ఆస్తులు కాపాడుకోవడానికి పోతున్నారు తప్ప ప్రజల కోసం కాదని ఎవరు వెళ్లిన వారి స్థానంలో మరో ఎమ్మెల్యే గులాబీ జెండాతో గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Read More స్థానిక సంస్థల ఎన్నికల కేసు నవంబర్ 24కు విచారణ వాయిదా

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి