Category: మెదక్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
Published On
By Prajaswaram
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని ఎమ్మెల్యే రోహిత్ రావు పరామర్శించారు. హలవత్ ప్రకాష్ అనే కాంగ్రెస్ కార్యకర్త ఇటీవల గుండెపోటుతో మరణించారు. ప్రకాష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.... క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం
Published On
By Prajaswaram
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం ప్రజల నుంచి 77 దరఖాస్తుల స్వీకరణ.... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ నవంబర్ 03 (ప్రజా స్వరం) ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే, క్షేత్రస్థాయి లో పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం లో... విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
Published On
By Prajaswaram
వర్గల్ సెప్టెంబర్ 03 ప్రజాస్వరం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్ దండుపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వారితో పాటు సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్, వర్గల్ మండల్ అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా... వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ; జిల్లా కలెక్టర్ కె. హేమావతి
Published On
By Prajaswaram
సిద్దిపేట, నవంబర్ 3 (ప్రజాస్వరం) : జిల్లాలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హేమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ. జిల్లాలో కురిసిన అధిక వర్షానికి దెబ్బతిన్న పంచాయతీరాజ్ మరియు ఆర్... నాచారం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు
Published On
By Prajaswaram
లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు మైనంపల్లి రోహిత్ జన్మదినం సందర్భంగా నాచారం దేవస్థానంలో ప్రత్యేక పూజలు వర్గల్ సెప్టెంబర్ 02 (ప్రజాస్వరం). మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జన్మదినం సందర్భంగా వర్గల్ మండలం నాచారం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మైనంపల్లి హన్మంతరావు ,నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి... సీఎం దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నం...
Published On
By Prajaswaram
మెదక్ నవంబర్ 02 (ప్రజా స్వరం) జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ ని సైనికులను అవమానించిన వ్యాఖ్యలను నిరసనగా మెదక్ పట్టణంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను బీజేపీ నాయకులు దగ్ధం కార్యక్రమం కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ... బంగారమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
Published On
By Prajaswaram
మనోహరబాద్ ప్రజాస్వరం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ శివారులో గల శ్రీశ్రీశ్రీ వనదుర్గ కాలకంటి బంగారమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసం సందర్భంగా ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాతీయ రహదారి 44 కు ఆనుకొని సంతాపం తెలిపిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Published On
By Prajaswaram
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంతాపందౌల్తాబాద్, నవంబర్ 2 (ప్రజాస్వరం):దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి తండ్రి కీర్తిశేషులు సత్యనారాయణ రావు ఇటీవల మరణించిన నేపథ్యంలో హరీష్ రావుని వారి హైదరాబాద్ నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా... కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఒకే
Published On
By Prajaswaram
*మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు* దౌల్తాబాద్ నవంబర్ 2 (ప్రజాస్వరం) : స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తులో భాగంగా గ్రామ పంచాయతీ వార్డుల వారీ ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని ఎస్ఈసీ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. గత నెల 1వ తేదీ నాటికి 18 రోడ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష
Published On
By Prajaswaram
దౌల్తాబాద్ నవంబర్ 01 (ప్రజాస్వరం): దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధి పనుల పురోగతిపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, రోడ్లు-భవనాల శాఖ అధికారులతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా రోడ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.... 6 గ్యారెంటీలు, మరియు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం
Published On
By Prajaswaram
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పై బిజెపి చార్జ్షీట్”ను విడుదలహైదరాబాద్ నవంబర్ 1 9 (ప్రజాస్వరం) : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తవుతున్న సందర్భంలో, ఆ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారెంటీలు, మరియు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం చెందింది.... ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి
Published On
By Prajaswaram
దేశానికి ఇందిరమ్మ చేసిన సేవలు ఎనలేనివి.....ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి మెదక్ అక్టోబర్ 31 (ప్రజా స్వరం) దివంగత ప్రధాని ఇందిరాగాంధీ భారత దేశానికి చేసిన సేవలు ఎనలేనివని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్ కొనియాడారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా ఇందిరమ్మ... Latest Posts
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...

