Category:
మెదక్

తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్   రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని ఎమ్మెల్యే రోహిత్ రావు పరామర్శించారు. హలవత్ ప్రకాష్ అనే కాంగ్రెస్ కార్యకర్త ఇటీవల గుండెపోటుతో మరణించారు. ప్రకాష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు....
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 

క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం  క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం ప్రజల నుంచి 77 దరఖాస్తుల స్వీకరణ.... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  మెదక్ నవంబర్ 03 (ప్రజా స్వరం) ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే, క్షేత్రస్థాయి లో పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం లో...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్

విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్    వర్గల్ సెప్టెంబర్ 03 ప్రజాస్వరం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్ దండుపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వారితో పాటు సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్, వర్గల్ మండల్ అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ; జిల్లా కలెక్టర్ కె. హేమావతి 

వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ; జిల్లా కలెక్టర్ కె. హేమావతి     సిద్దిపేట, నవంబర్ 3 (ప్రజాస్వరం) :  జిల్లాలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హేమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో  జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ. జిల్లాలో కురిసిన అధిక వర్షానికి దెబ్బతిన్న పంచాయతీరాజ్ మరియు ఆర్...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

నాచారం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు 

నాచారం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు  లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు  మైనంపల్లి రోహిత్ జన్మదినం సందర్భంగా నాచారం దేవస్థానంలో ప్రత్యేక పూజలు  వర్గల్ సెప్టెంబర్ 02 (ప్రజాస్వరం). మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్  జన్మదినం సందర్భంగా వర్గల్ మండలం నాచారం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మైనంపల్లి హన్మంతరావు ,నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

సీఎం దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నం...

సీఎం దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నం...    మెదక్ నవంబర్ 02 (ప్రజా స్వరం) జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ ని సైనికులను అవమానించిన వ్యాఖ్యలను నిరసనగా మెదక్ పట్టణంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను బీజేపీ నాయకులు దగ్ధం కార్యక్రమం కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

బంగారమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

బంగారమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు      మనోహరబాద్ ప్రజాస్వరం    మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ శివారులో గల శ్రీశ్రీశ్రీ వనదుర్గ కాలకంటి బంగారమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసం సందర్భంగా ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాతీయ రహదారి 44 కు ఆనుకొని
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

సంతాపం తెలిపిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

సంతాపం తెలిపిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంతాపందౌల్తాబాద్, నవంబర్ 2 (ప్రజాస్వరం):దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి తండ్రి కీర్తిశేషులు  సత్యనారాయణ రావు ఇటీవల మరణించిన నేపథ్యంలో హరీష్ రావుని వారి హైదరాబాద్ నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఒకే

కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఒకే *మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు*  దౌల్తాబాద్ నవంబర్ 2 (ప్రజాస్వరం) : స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తులో భాగంగా గ్రామ పంచాయతీ వార్డుల వారీ ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని ఎస్ఈసీ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. గత నెల 1వ తేదీ నాటికి 18
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

రోడ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష

రోడ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష దౌల్తాబాద్ నవంబర్ 01 (ప్రజాస్వరం): దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధి పనుల పురోగతిపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, రోడ్లు-భవనాల శాఖ అధికారులతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా రోడ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు....
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

6 గ్యారెంటీలు, మరియు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం        

6 గ్యారెంటీలు, మరియు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం         గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల పై బిజెపి  చార్జ్‌షీట్”ను విడుదలహైదరాబాద్ నవంబర్ 1 9 (ప్రజాస్వరం)  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తవుతున్న సందర్భంలో, ఆ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, 6 గ్యారెంటీలు, మరియు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం చెందింది....
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి

ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి దేశానికి ఇందిరమ్మ చేసిన సేవలు ఎనలేనివి.....ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి  మెదక్ అక్టోబర్ 31 (ప్రజా స్వరం) దివంగత ప్రధాని ఇందిరాగాంధీ భారత దేశానికి చేసిన సేవలు ఎనలేనివని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్ కొనియాడారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా ఇందిరమ్మ...
Read More...

Latest Posts

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్