Category:
ఆధ్యాత్మికం

ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  రంగారెడ్డి 

ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 

ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర  ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర వికారాబాద్, నవంబర్ 3(ప్రజాస్వరం): అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానంలో కార్తిక మాసం పెద్ద జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి తులసి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త ఎన్.పద్మనాభం, అర్చకులు శేషగిరి చార్యులు చేతుల మీదుగా నిర్వహించినట్లు...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్

విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్    వర్గల్ సెప్టెంబర్ 03 ప్రజాస్వరం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్ దండుపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వారితో పాటు సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్, వర్గల్ మండల్ అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

నాచారం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు 

నాచారం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు  లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు  మైనంపల్లి రోహిత్ జన్మదినం సందర్భంగా నాచారం దేవస్థానంలో ప్రత్యేక పూజలు  వర్గల్ సెప్టెంబర్ 02 (ప్రజాస్వరం). మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్  జన్మదినం సందర్భంగా వర్గల్ మండలం నాచారం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మైనంపల్లి హన్మంతరావు ,నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

బంగారమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

బంగారమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు      మనోహరబాద్ ప్రజాస్వరం    మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ శివారులో గల శ్రీశ్రీశ్రీ వనదుర్గ కాలకంటి బంగారమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసం సందర్భంగా ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాతీయ రహదారి 44 కు ఆనుకొని
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ...

లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ...    మెదక్ సెప్టెంబర్ 27 (ప్రజా స్వరం) దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6 వ రోజు మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన దుర్గమ్మ మాత శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి వేదపండితులు వైద్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు  పూజానంతరం అమ్మవారికి కుంకుమార్చన, లలితా సహస్ర నామం, మణిద్విపావర్ణన...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

ఘనంగా సీఎస్ఐ ఫార్మేషన్ డే వేడుకలు....

ఘనంగా సీఎస్ఐ ఫార్మేషన్ డే వేడుకలు....    మెదక్ సెప్టెంబర్ 27 (ప్రజా స్వరం) సీఎస్ఐ ఫార్మేషన్ డే పురస్కరించుకుని శనివారం మెదక్ సీఎస్ఐ చర్చ్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి.. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ లో మెదక్ ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో ఫార్మేషన్ డే వేడుకలు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  నల్గొండ 

గుట్ట దేవస్థానంకు ఎక్సలెన్సీ అవార్డ్ .... సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం

గుట్ట దేవస్థానంకు ఎక్సలెన్సీ అవార్డ్ .... సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం    హైదరాబాద్ సెప్టెంబర్ 27 (ప్రజాస్వరం) :  యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 27:(ప్రజాస్వరం) :అంతర్జాతీయ పర్యాటక దినోత్సవములలో భాగముగా తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్ కు తొలి పుణ్యక్షేత్రముగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఎంపికైంది.  .శనివారము సాంప్రాయవేదిక శిల్పారామములో తెలంగాణ ముఖ్య మంత్రి  ఎ.రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా కార్యనిర్వహణాధికారి జి.రవి,...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

అంగరంగ వైభవంగా ఎస్పీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు 

అంగరంగ వైభవంగా ఎస్పీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు  పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి.పోలీస్ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు... జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మెదక్ సెప్టెంబర్ 26 (ప్రజా స్వరం) మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించబడ్డాయి. ఆట పాటలు, కోలాటాలతో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ బతుకమ్మ వేడుకలను జిల్లా...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

ఆవులను రైతులు పెంచుకునేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి

ఆవులను రైతులు పెంచుకునేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి * ఆవులను ఘోశాలలో ఉంచండం అంటే.. కన్నా తల్లిని బందించడం తో సమానం* రైతు దగ్గర ఉంటేనే  ఆవు కు సఖం  ..తద్వారా ఆవు నుండి వచ్చే ఫలితాలు ప్రజలకు అందుతాయి* రైతును ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణానికి నాంది హైదరాబాద్ సెప్టెంబర్ 26  (ప్రజాస్వరం )  :  ప్రతి...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  రంగారెడ్డి 

బతుకమ్మ గౌరీమాత పూజలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  

బతుకమ్మ గౌరీమాత  పూజలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్   సంస్కృతి , సాంప్రదాయాలు  ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు తెలంగాణా సంస్కృతి మరియు సాంప్రదాయాలు  ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలుజిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  వికారాబాద్, సెప్టెంబర్ 26(ప్రజా స్వరం):తెలంగాణా సంస్కృతి మరియు సాంప్రదాయాలు  ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు  నిర్వహించడం జరుగుతుందని ,   ప్రకృతికే అందం మన బతుకమ్మ సంబరమని జిల్లా కలెక్టర్ ప్రతీక్శుక్రవారం...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

ఆదిపరాశక్తి... శ్రీ మహాలక్ష్మి అవతారంలో శ్రీ విద్యాధరి 

ఆదిపరాశక్తి... శ్రీ మహాలక్ష్మి అవతారంలో శ్రీ విద్యాధరి  వర్గల్ / గజ్వేల్  (ప్రజాస్వరం ) :   ప్రసిద్ధ వర్గల్ శంభుగిరి కొండలపై వెలసిన శ్రీ విద్యాధరి అమ్మవారు ఆదిపరాశక్తి శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. శ్రీ విద్యా సరస్వతి క్షేత్ర శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారు జామున ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  కరీంనగర్ 

దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలి. -రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.

దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలి. -రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.    మంథని,సెప్టెంబర్25(ప్రజా స్వరం): దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దుర్గా దేవిని వేడుకొన్నారు.గురువారం మంథని నియోజకవర్గం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు...
Read More...

Latest Posts

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్