Category: ఆధ్యాత్మికం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన రాఘవేందర్ గౌడ్*
Published On
By Prajaswaram
మేడ్చల్,(ప్రజాస్వరం): :రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ పండుగ రాను ఉండడంతో ముస్లిం పేద కుటుంబాలకు తోఫా పంపిణీ చేయడం ఎంత సంతృప్తిగా ఉందని ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మేడ్చల్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ అన్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్,... కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన టిటిడి ఛైర్మెన్ బి.ఆర్. నాయుడు
Published On
By Prajaswaram
మేడ్చల్ / హైదరాబాద్ (ప్రజాస్వరం ) : తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టిటిడి ఛైర్మెన్ బి.ఆర్. నాయుడు శుక్రవారం సందర్శించారు.శ్రీ ఎస్వీ వేద పాఠశాలకు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనాల మధ్య ప్రార్థనా మందిరానికి చేరుకుని, వేద... గిరిజనుల దేవత జంగుబాయి జాతర
Published On
By Prajaswaram
ఆదిలాబాద్ జిల్లా జనవరి 07 ( ప్రజాస్వరం) ఆదివాసీలకు ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది, అడవే వారి జీవనాధారం,వారి భాష, వేషధారణ, పూజలు, పండుగలు అన్నీప్రకృతితో ముడిపడి ఉంటాయి, ముఖ్యంగా పుష్యమాసంలో జంగుబాయి అమ్మవారిని పూజిస్తారు, ఈజాతర నెలవంక కనిపించిన వేకువజామున మొదలైనెల రోజుల పాటు కొనసాగుతుంది, వివిధ రాష్ట్రాలనుంచి లక్షల మంది భక్తులు ఈ... డివైన్ వర్డ్ సెంటర్ చర్చి ప్రహరీ గోడ ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Published On
By Prajaswaram
పటాన్ చెరు,జనవరి 04(ప్రజా స్వరం) పటాన్ చెరు నియోజకవర్గం డివిజన్ పరిధిలోని డివైన్ వర్డ్ సెంటర్ చర్చి ఆవరణలో నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో ఎమ్మెల్యే పాల్గొని, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుప్రభు... సికింద్లపూర్ ఆలయానికి విద్యాసాగర్ 5 వేలు అందజేత
Published On
By Prajaswaram
మనోహరాబాద్ / శివంపేట ( ప్రజాస్వరం ) : మెదక్ జిల్లా శివంపేట మండలం లోని సికింద్లపూర్ శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన సోషల్ వర్కర్ నేతి కుంట భవాని విద్యాసాగర్ రూ. 5 వేలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రతి తూప్రాన్ లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు...
Published On
By Prajaswaram
ఉత్తర ద్వారా నరసింహ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు.. తూప్రాన్ (ప్రజాస్వరం) : తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని రామాలయం సమీపంలో అతి పురాతనమైన ఉత్తర ద్వారా శ్రీ కూర్మనాలసింహస్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలను ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి నరసింహ స్వామికి అభిషేకం, ద్వ జారోహణము విష్ణు సహస్రనామశ్రీ... చెంచు గిరిజన భక్తులకు ఉచితంగా శ్రీస్వామివారి స్పర్శదర్శనం
Published On
By Prajaswaram
చెంచుగిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు ప్రారంభమైన కార్యక్రమందర్శనానంతరం చెంచు భక్తులకు అన్నప్రసాదాలను ఏర్పాటు చేసిన దేవస్థానం దేవస్థానం కల్పించిన అవకాశం పట్ల హర్షం వ్యక్తం చేసిన చెంచు గిరిజనులు శ్రీశైలం / హైదరాబాద్ , (ప్రజాస్వరం) : ప్రతీ నెలలోనూ ఒకరోజున చెంచుగిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని... శ్రీశైలం లో వైభవంగా ముక్కోటిఏకాదశి ఉత్సవం
Published On
By Prajaswaram
వైభవంగా ముక్కోటిఏకాదశి ఉత్సవం శ్రీశైలం / హైదరాబాద్ , (ప్రజాస్వరం) : ముక్కోటిఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం రోజు శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వేకువజామున శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజాదికాలు, రావణవాహనసేవ నిర్వహించారు.ఉదయం గం.3.00లకు ఆలయద్వారాలను తెరచి మంగళవాయిద్యాల అనంతరం గం.3.30ని!!లకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించబడింది. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాత:కాల... వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి
Published On
By Prajaswaram
ఘనంగా వైకుంఠ ఏకాదశి..ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వరా స్వామిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్.. వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి.. మెదక్ డిసెంబర్ 30 (ప్రజా స్వరం) వేంకటేశ్వర స్వామి కృపతో రాష్ట్ర ప్రజలు అందరు సుభిక్షంగా ఉండాలని మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్... పక్కా ప్రణాళిక ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు
Published On
By Prajaswaram
తిరుమల / హైదరాబాద్ (ప్రజాస్వరం): వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాం . భక్తులకు ఇబ్బంది కలగకుండా కేవలం 2-3 కంపార్ట్మెంట్లలో మాత్రమే వేచి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.... మేడ్చల్ అయ్యప్ప ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం
Published On
By Prajaswaram
మేడ్చల్ (ప్రజాస్వరం ) : మేడ్చల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలించారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతి హోమం, స్వామివారికి అభిషేకం, అలంకరణ ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ మార్మోగింది. తిరుమలలో వైకుంఠద్వార దర్శనం చేసుకున్న సీఎం రేవంత్
Published On
By Prajaswaram
తిరుమల / హైదరాబాద్ (ప్రజాస్వరం): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు.అంతకుముందు ఆలయానికి వచ్చిన ఆయనకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర... Latest Posts
03 Apr 2026 12:41:35
జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ): జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ...

