Category: ఆంద్రప్రదేశ్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...
Published On
By Prajaswaram
దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం నెల రోజుల్లో 300 మంది దివ్యాంగులకు యుడిఐడి కార్డ్స్ జారీరోగులకు అవసరమైన వైద్య సేవలు అందజేస్తాం... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్... మెదక్ జూలై 16 (ప్రజా స్వరం) దివ్యాంగుల అభ్యర్థన మేరకు మెదక్ జిల్లా ఆసుపత్రిలో ఫిజియోథెరపీ సెంటర్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్... కాంగ్రెస్ నాయకుడిని కాల్చి చంపిన గుర్తు తెలియని దుండగులు
Published On
By Prajaswaram
అధికార పార్టీ దళిత యువ నాయకుడి హత్య తుపాకీ తో కాల్చి చంపిన దుండగులు.... హత్య కు భూమి, డబ్బుల వివాదాలే కారణమా..? ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ కొనసాగుతున్న విచారణ మెదక్ జూలై 15 (ప్రజా స్వరం) మెదక్ జిల్లా లో కాల్పుల తో కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ కి చెందిన... తెలంగాణ ఆంద్రప్రదేశ్ జాతీయం ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ విజయవాడ కృష్ణా మచిలీపట్నం గుంటూరు ప్రకాశం ఒంగోలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ కడప చిత్తూరు
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
Published On
By Prajaswaram
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు. తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా,... శ్రీశైలం అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ
Published On
By Prajaswaram
అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ శ్రీశైలం / హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : ఆషాఢమాస మూలా నక్షత్రం సందర్భంగా లోకకల్యాణం కోసం బుధవారం శ్రీశైల మహాక్షేత్ర గ్రామ దేవత అయిన శ్రీ అంకాళమ్మ వారికి దేవస్థానం తరుపున బోనం సమర్పించబడింది. ఈ సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాదికాలు జరిపించబడ్డాయి.బుధవారం ఉదయం అమ్మవారి ఆలయం... కొనసాగుతున్న సింహాచలం గిరి ప్రదర్శణ
Published On
By Prajaswaram
వేలాది భక్తులతో కొనసాగుతున్న సింహాచలం గిరి ప్రదర్శణసింహాచలం / హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విశాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొనేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. ఇవాళ, రేపు జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణను బెట్టింగ్ లకు అలవాటు పడి చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్... జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు...
Published On
By Prajaswaram
బెట్టింగ్ అలవాటుతో చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్... 7.15 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం.. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు... మెదక్ జూలై 08 (ప్రజా స్వరం) బెట్టింగ్ అలవాటు పడిన వ్యక్తి మరి కొందరితో కలిసి చోరీ లకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసిన సంఘటన మెదక్ పట్టణంలో చోటు... బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి : మైనంపల్లి హన్మంత్ రావు
Published On
By Prajaswaram
మీడియా పై దాడికి పాల్పడితే ఊరుకునేది లేదు తూప్రాన్ / మనోహరాబాద్ ( ప్రజాస్వరం) : మీడియాపై దాడులు చేస్తామంటే సహించేది లేదని చేస్తే తెలంగాణ సెంటిమెంట్ ను వారి అవసరానికి వాడుకుంటున్న బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మనోహరాబాద్ లో మంగళవారం ఆయన... తెలంగాణ ఆంద్రప్రదేశ్ జాతీయం ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్
Published On
By Prajaswaram
హైదరాబాద్ (ప్రజాస్వరం) : భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నంగాల్పుర్ పరిధిలోని హాలెడ్ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పైలట్లు సురక్షితంగా దించారు. పఠాన్కోట్ సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో, పైలట్లు... తెలంగాణ ఆంద్రప్రదేశ్ జాతీయం ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!
Published On
By Prajaswaram
హైదరాబాద్ / అహ్మాదాబాద్ (ప్రజాస్వరం) : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా... వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం
Published On
By Prajaswaram
వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం – వరద బాధితులకు సీఎం చంద్రబాబు హామీ – ఇండ్లు దెబ్బతింటే కొత్త ఇంటి నిర్మాణం – ధ్వంసమైన వాహనాలకు రూ.10 వేలు – రైతులకు త్వరలో నష్ట పరిహారం – వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం హైదరాబాద్ - విజయవాడ వాహన దారులకు ట్రాఫిక్ ఇక్కట్లు
Published On
By Prajaswaram
హైదరాబాద్ : హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద వాగు పొంగుతుండటంతో నందిగామ వద్ద జాతీయ రహదారి పైకి నీరు విప్రవహిస్తుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నారు. దీంతో కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.... భూమికి దగ్గరగా చంద్రుడు
Published On
By Prajaswaram
భూమికి దగ్గరగా చంద్రుడు కను విందు చేయనున్న "సూపర్ మూన్" మన దేశం లో మూడు రోజుల పాటు సూపర్ మూన్ (నీలి రంగు)లో భారీ సైజు లో చంద్రుడు కనిపించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. ఆదివారం నుంచి బుధవారం వరకు సూపర్ మూన్ దర్శమివ్వనుండగా భారత్ లో రేపు Latest Posts
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...

