బెట్టింగ్ లకు అలవాటు పడి చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్... జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు...

బెట్టింగ్ అలవాటుతో చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్... 

7.15 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం..

Read More జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలి : సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు

జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు...

Read More తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి

మెదక్ జూలై 08 (ప్రజా స్వరం)

Read More అత్యవసరంగా విమానం ల్యాండింగ్

బెట్టింగ్ అలవాటు పడిన వ్యక్తి మరి కొందరితో కలిసి చోరీ లకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసిన సంఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన లో సంబంధించిన మీడియా సమావేశం మంగళవారం మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస్ రావు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో మెదక్ పట్టణ పోలీసు స్టేషన్ లో నమోదైన దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 7.15 తులాల బంగారం, 60 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో తూప్రాన్ మండలంలోని నాగులపల్లి గ్రామానికి చెందిన శివకుమార్, తూప్రాన్ మండలంలోని వట్టూరు గ్రామానికి చెందిన వరలక్ష్మి, మాసాయిపేట మండలంలోని కొప్పులపల్లి గ్రామానికి చెందిన పెంటయ్య అనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. దొంగతనం కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.వి శ్రీనివాస్ రావు అభినందించారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్,డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ సీఐ మహేష్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More ప్రతినెల తన నెలసరి వేతనం నుంచి లక్ష రూపాయల జమ చేసిన ఈవో ఎస్. వెంకట్రావు

Latest News

తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి
తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లిహైదరాబాద్, (ప్రజాస్వరం ) :  తండ్రిని హత్య చేసిన అమానుష ఘటన హైదరాబాద్‌ శివారులో చోటు చేసుకుంది.  ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌...
మున్సిపాలిటీల్లో హోర్డింగ్ ల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలి. జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి . : జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు.
గురు పౌర్ణమి మహోత్సవంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
కేటీఆర్ పై మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు