17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు

17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్తాన్, మారిషన్ పార్లమెంట్లలో ప్రసంగించారు. 2016, 2023లో అమెరికా కాంగ్రెస్‌లో ఆ తర్వాత ఉగాండా, మాల్దీవులు, గయానాలో ప్రసంగించి మోదీ రికార్డు సృష్టించారు.

Latest News

సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.... సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత....
మాసాయిపేట ,ఏప్రిల్ 04(ప్రజాస్వరం)   చెట్ల తిమ్మాయిపల్లికి చెందిన బానోత్ రాములుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న...
పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టిన గ్రామస్తులు ....
ఈ నెల 23 నుంచి 36 వ బ్రహ్మోత్సవ సమహ్వనం....
ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ...
రోడ్డు ను ఆక్రమించి నిర్మించిన రేకుల తొలగింపు...
మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలి....
అంగన్వాడి ఎదురుగా ట్రాన్స్ పార్మర్ ను బిగించవద్దు..