Prajaswaram

తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి

రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు  మనోహరబాద్ (ప్రజాస్వరం) :  రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి...
Read...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

తూప్రాన్ మున్సిపల్ 16 వ వార్డులో స్పెషల్ డ్రైవ్... 

తూప్రాన్ మున్సిపల్ 16 వ వార్డులో స్పెషల్ డ్రైవ్...  ప్రజాస్వరం , తూప్రాన్ :  మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లోని 16వ వార్డు లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లో పాల్గొన్న తూప్రాన్ మున్సిపల్ 16 వార్డు కౌన్సిలర్ బొడ్డు జ్యోత్స్న వేణు జ్యోష్న మాట్లాడుతూ..వార్డులో పేరుకు పోయిన చెత్తను...
Read...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

గుండ్లపోచంపల్లి లో కాంగ్రెస్ కు షాక్,మూకుమ్మడి రాజీనామా....

గుండ్లపోచంపల్లి లో కాంగ్రెస్ కు షాక్,మూకుమ్మడి రాజీనామా.... ప్రజాస్వరం, మేడ్చల్: గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి బండారి నరేందర్ ముదిరాజ్ ను నియమించకుండా,గరిశెల సురేందర్ ను నియమించడంతో గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకుమ్మడి రాజీనామా చేశారు.పార్టీని మోసం చేసి,కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,కౌన్సిలర్ల ఓటమికి కారణమయిన...
Read...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

సంతోష్ నగర్ లో వృద్ధుడి.....

సంతోష్ నగర్ లో వృద్ధుడి..... ప్రజాస్వరం, జవహర్ నగర్, జూలై 1 : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధుడు దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ సంతోష్ నగర్ కు చెందిన మడిగే దేవరాజు అలియాస్...
Read...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

ఆలయ నిర్మాణానికి 50వేల రూపాయల ఆర్థిక సహాయం....

ఆలయ నిర్మాణానికి 50వేల రూపాయల ఆర్థిక సహాయం.... ప్రజాస్వరం, జవహర్ నగర్, జూలై 1 :  జవహర్ నగర్ లోని వికలాంగుల కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండరామ,ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య 50వేల రూపాయల విరాళాన్ని బుధవారం ఆలయ కమిటీ...
Read...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

ప్రభుత్వ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు...

ప్రభుత్వ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు... ప్రజాస్వరం, జవహర్ నగర్, జులై 1 :  ప్రభుత్వ భూములు విక్రయించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాప్రా ఎమ్మార్వో మతిన్ హెచ్చరించారు. బుధవారం జవహర్ నగర్ లో వాళ్ళు అక్రమ నిర్మాణాలను ఎమ్మార్వో ఆదేశాల మేరకు ఆర్ఐ...
Read...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

కేటీఆర్ ను కలిసిన మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు....

కేటీఆర్ ను కలిసిన మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు.... ప్రజాస్వరం ,మేడ్చల్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బుధవారం మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్న మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ కేటీఆర్ నగరంలోని పార్టీ...
Read...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

యూరియ అందుబాటులో ఉంచాలి ....

యూరియ అందుబాటులో ఉంచాలి .... ప్రజాస్వరం, మనోహరాబాద్ :  రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన వారు మాట్లాడుతూ కేసీఆర్ అధికారం లో సీఎం గా ఉండి రైతులకు...
Read...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

మెదక్ జిల్లా నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద.........

 మెదక్ జిల్లా నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద......... ప్రజాస్వరం, తూప్రాన్ :  మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కురుమ రాజు (26) మంగళవారం రాత్రి తూప్రాన్...
Read...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి....

సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి.... ప్రజాస్వరం , మేడ్చల్: సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి ఓటర్లకు సూచించారు.గుండ్లపోచంపల్లి డివిజన్ గౌడవెల్లిలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన పలువురు టీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు.ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బీఎల్వోలు ఇచ్చే...
Read...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

మీడియా పై ఆంక్షలతో కౌన్సిలర్ల ఆగ్రహం....

మీడియా పై ఆంక్షలతో కౌన్సిలర్ల ఆగ్రహం.... నా పేరు జుబేర్ అహ్మద్ మేడం....  మున్సిపల్ లో ఏం జరుగుతుందో చైర్మన్ కే తెలీదు.... కౌన్సిలర్ కంటే పంచర్ షాప్ బెటర్... మీడియా పై ఆంక్షలు, అభివృద్ధి పనులపై కౌన్సిలర్ల ఆగ్రహం... ప్రజాస్వరం ,మెదక్, జూన్ 30 :  మెదక్...
Read...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం...

పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం... ప్రజాస్వరం , మేడ్చల్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్ తీసుకుంటున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.అరుంధతి తెలిపారు. 1వ తేదీ నుండి 3 వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు అర్హులైన దరఖాస్తుదారులు కళాశాలలో...
Read...

About The Author