Category:
హైదరాబాద్

తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్   రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని ఎమ్మెల్యే రోహిత్ రావు పరామర్శించారు. హలవత్ ప్రకాష్ అనే కాంగ్రెస్ కార్యకర్త ఇటీవల గుండెపోటుతో మరణించారు. ప్రకాష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు....
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మహబూబ్ నగర్ 

ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్

ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్    నాగర్ కర్నూలు , నవంబర్ 3 (ప్రజాస్వరం ) :  శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టు టన్నెల్ పనులు కొనసాగించడానికి సంబంధించి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  సమక్షంలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తల నేతృత్వంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది.మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, , కోమటిరెడ్డి...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  రంగారెడ్డి 

ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 

ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర  ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర వికారాబాద్, నవంబర్ 3(ప్రజాస్వరం): అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానంలో కార్తిక మాసం పెద్ద జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి తులసి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త ఎన్.పద్మనాభం, అర్చకులు శేషగిరి చార్యులు చేతుల మీదుగా నిర్వహించినట్లు...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 

క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం  క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం ప్రజల నుంచి 77 దరఖాస్తుల స్వీకరణ.... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  మెదక్ నవంబర్ 03 (ప్రజా స్వరం) ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే, క్షేత్రస్థాయి లో పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం లో...
Read More...
ఆధ్యాత్మికం  తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్

విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్    వర్గల్ సెప్టెంబర్ 03 ప్రజాస్వరం. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్ దండుపల్లి గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వారితో పాటు సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్, వర్గల్ మండల్ అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి హైదరాబాద్, నవంబర్ 3  (ప్రజాస్వరం) : చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  నల్గొండ 

రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి    హైదరాబాద్ / భువనగిరి నవంబర్ 3  (ప్రజాస్వరం) :   రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం జరిగిందని బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో ఆయన మీడియా తో మాట్లాడుతూ  రైతులు కన్నీరు కార్చుతుంటే ముఖ్యమంత్రి ముంబై లో సల్మాన్ ఖాన్
Read More...
తెలంగాణ  హైదరాబాద్ 

స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కండి   :   బీసీ జేఏసిచైర్మన్ కృష్ణయ్య పిలుపు

స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కండి   :   బీసీ జేఏసిచైర్మన్ కృష్ణయ్య పిలుపు    హైదరాబాద్ నవంబర్ 3 (ప్రజాస్వరం) :  స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై భారీ ఎత్తున మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యులు, బి.సి జేఏసీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. 76 సంవత్సరాల స్వాతంత్ర తర్వాత కూడా మెజారిటీ ప్రజలైన బీసీలకు న్యాయం జరగడం లేదు. రాజ్యాంగాన్ని 130 సార్లు...
Read More...
తెలంగాణ  హైదరాబాద్ 

స్థానిక సంస్థల ఎన్నికల కేసు నవంబర్ 24కు విచారణ వాయిదా

స్థానిక సంస్థల ఎన్నికల కేసు నవంబర్ 24కు విచారణ వాయిదా    హైదరాబాద్, నవంబర్ 3 (ప్రజాస్వరం) :     రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తూ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసి విషయం తెలిసిందే. అయితే, ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....
Read More...
తెలంగాణ  హైదరాబాద్  కరీంనగర్ 

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి :: కలెక్టర్ పమేలా సత్పతి

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి :: కలెక్టర్ పమేలా సత్పతి    కరీంనగర్, నవంబర్ 3 (ప్రజాస్వరం) :   పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్  పమేలా సత్పతి  అధికారులను ఆదేశించారు.   కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి  సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్ రెవెన్యూ, అశ్విని తానాజీ వాకడే స్థానిక సంస్థలు, నగరపాలిక కమిషనర్  ప్రపుల్ దేశాయ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ; జిల్లా కలెక్టర్ కె. హేమావతి 

వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ; జిల్లా కలెక్టర్ కె. హేమావతి     సిద్దిపేట, నవంబర్ 3 (ప్రజాస్వరం) :  జిల్లాలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ప్రభుత్వ నిర్మాణాల శాశ్వత నిర్మాణానికి  ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హేమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో  జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ. జిల్లాలో కురిసిన అధిక వర్షానికి దెబ్బతిన్న పంచాయతీరాజ్ మరియు ఆర్...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్ 

ప్రైవేట్‌రంగంలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో నిధి : ప్రధాని మోదీ

ప్రైవేట్‌రంగంలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో నిధి : ప్రధాని మోదీ    న్యూఢిల్లీ నవంబర్ 3 9 (ప్రజాస్వరం) : న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ప్రైవేట్ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వాతావరణం కల్పించేందుకు రూ.లక్ష కోట్ల నిధిని ఉపయోగించనున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ సాధించిన...
Read More...

Latest Posts

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్