Category:
హైదరాబాద్

తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి

మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ జూలై 06 (ప్రజా స్వరం) డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మొక్కను నాటారు....
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్  రంగారెడ్డి 

గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత

గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత బీసీ గురుకులానికి 50 ఫ్యాన్లు అందజేత   మొయినాబాద్, (ప్రజాస్వరం)  :    మొయినాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు శివ ప్రసాద్,లాలు ప్రసాద్, తండ్రి కంచం అంజయ్య ఎంజేపీ గురుకుల పాఠశాలకు 50 ఫ్యాన్లు అందజేశారు.వారికి ఎంజేపీ గురుకుల సెక్రెటరీ సైదులు, ప్రిన్సిపాల్ జంగం నరేష్ మరియు సిబ్బంది అతనికి ప్రత్యేక
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ నాయకులు : బీజేపీ

చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ నాయకులు : బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయం లో సిద్దిపేట అభివృద్ధితో పోలిస్తే గజ్వేల్ అభివృద్ధి చాలా తక్కువే.. చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన గజ్వేల్ బిఆర్ఎస్ నాయకులు.. ప్రజాధనంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను బిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు వాడుకోవటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.. విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు  గజ్వేల్ (ప్రజాస్వరం) :...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

బీజేపీ చీఫ్ కు శుభాకాంక్షలు తెలిపిన గిరీష్

బీజేపీ చీఫ్ కు శుభాకాంక్షలు తెలిపిన గిరీష్ బీజేపీ ఛీఫ్ రామచందర్ రావుకు శుభాకాంక్షలు మనోహరాబాద్ , ( ప్రజాస్వరం) : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.  రామచందర్ రావు ను మనోహరాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన బీజేపీ సోషల్ మీదియ కన్వీనర్ మంచి గిరీష్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కొత్త అధ్యక్షుల సూచనలు...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు

నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే చర్యలు తప్పవు....   జిల్లా వ్యవసాయ అధికారి వినయ్    మనోహరాబాద్  ( ప్రజాస్వరం ) :       జిల్లా వ్యాప్తంగా ఉన్న విత్తనాలు, ఎరువులు విక్రయించే దుఖా నాలను తనిఖీ చేయడం జరుగుతుందని నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ అన్నారు. మనోహరాబాద్ మండలంలోని
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

ఎంపీని కలిసిన బీజేపీ నేతలు

ఎంపీని  కలిసిన బీజేపీ నేతలు ఎంపీ నీ పరామర్శించిన బీజేపీ నాయకులు.... మెదక్ జూలై 05 (ప్రజా స్వరం) ఇటీవల ఎంపీ రఘునందన్ రావు కు కాలు కి శాస్త్ర చికిత్స జరిగిన విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు ఆయన ను స్వగృహంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ తొందరగా కోలుకొని ప్రజా క్షేత్రం...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

అటవీ,రెవిన్యూ భూమాలపై జాయింట్ సర్వే చేయాలి

అటవీ,రెవిన్యూ భూమాలపై జాయింట్ సర్వే చేయాలి అటవీ, రెవెన్యూ భూములపై జాయింట్ సర్వే చేయాలి...  పూర్తి స్థాయి లో తనిఖీ చేయాలి...  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్....    మెదక్ జూలై 05 (ప్రజా స్వరం)    అటవీ, రెవెన్యూ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు. శనివారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును కలిసిన వాల్దాస్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును కలిసిన వాల్దాస్ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన వల్దాస్ మల్లేష్ గౌడ్... మెదక్ జూలై 05 (ప్రజా స్వరం) నూతన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన  రామచందర్ రావు ని మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కు శాలువ కప్పి శుభాకాంక్షలు...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

ఎంపీ రఘునందన్ త్వరగా కోలుకోవాలని పూజలు

ఎంపీ రఘునందన్ త్వరగా కోలుకోవాలని పూజలు ఎంపీ త్వరగా కోలుకోవాలని అమ్మవారి కుంకుమార్చన... మెదక్ జూలై 04 (ప్రజా స్వరం) మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని శుక్రవారం కొల్చారం మండల బిజెపి నాయకుల ఏడుపాయల అమ్మవారి దర్శించుకుని ఎంపీ రఘునందన్ రావు పేరు పైన కుంకుమార్చన చేపించారు. అనంతరం ఇటీవల కాలు శాస్త్ర చికిత్స...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

మాజీ సీఎం రోశయ్య సేవలు మరువలేనివి

మాజీ సీఎం రోశయ్య సేవలు మరువలేనివి కొణిజేటి రోశయ్య ప్రజా ప్రతినిధిగా గొప్ప సేవలు అందించారు. కలెక్టర్ రాహుల్ రాజ్. మెదక్ జూలై 04 (ప్రజా స్వరం) కొణిజేటి రోశయ్య ప్రజా ప్రతినిధిగా గొప్ప సేవలు అందించారని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్  రంగారెడ్డి 

ఈటలను కలిసిన బీజేపీ నాయకులు

ఈటలను కలిసిన బీజేపీ నాయకులు ఈటలను కలిసిన సిద్దిపేట బీజేపీ నాయకులు  గజ్వేల్ (ప్రజాస్వరం) : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను ఆయన నివాసంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ , గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజేందర్...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్ 

ఎంపీ ఈటలను కలిసిన సిద్దిపేట జిల్లా బీజేపీ నాయకులు 

ఎంపీ ఈటలను కలిసిన సిద్దిపేట జిల్లా బీజేపీ నాయకులు  గజ్వేల్ (ప్రజాస్వరం) : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను ఆయన నివాసంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ , గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజేందర్ గారు గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ...
Read More...

Latest Posts

మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి
ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ జూలై 06 (ప్రజా స్వరం) డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా...
గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత
చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ నాయకులు : బీజేపీ
బీజేపీ చీఫ్ కు శుభాకాంక్షలు తెలిపిన గిరీష్
నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు