Category: హైదరాబాద్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....
Published On
By Prajaswaram
సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి..... ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ... ప్రజాస్వరం: మెదక్, మే 18 : మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారునితో స్వయంగా మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులపై... రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....
Published On
By Prajaswaram
కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు...... రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది.... లారీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం.... ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. ప్రజాస్వరం : మెదక్ ,మే 18 : వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి... కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 18 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులోసోమవారం రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కౌన్సిలర్ బొడ్డు జోష్న వేణు మాట్లాడుతూ 16 వ వార్డులో కళ్యాణ లక్ష్మి. షాదీముబారక్ చెందిన 8మంది లబ్ధిదారులకు ఇంటి ఇంటికి వేళ్ళి చె... మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి...
Published On
By Prajaswaram
ప్రజాస్వరం: మేడ్చల్: మే 18 మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీ ధర్ బాబు ని కలిసి వినతి పత్రాన్ని అందచేశారు.అలాగే మేడ్చల్ లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.ఈ సందర్భంగా చీర్ల... ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 18 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అధిక రక్తపోటు దినోత్సవ ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అధిక రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ జనేశ్వర్ డిప్యూటీ DMHO PO NCD మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 30... ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య కళాశాల విద్యార్థుల ప్రభంజనం....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 18 : తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు ఉత్తమ మార్కులు సాధించి తమ సత్తాను చాటుకున్నారు. త్రివిద్య కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ప్రభంజనం సృష్టించారు. కె.హర్షిత్ రెడ్డి 30వ ర్యాంకు, ఎం.ఎన్.ప్రద్యుమ్నారెడ్డి 115 వ ర్యాంకు, పి.శ్రీవిద్య 147 వ... సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : మేడ్చల్ : మే 17 : మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ లోని గౌడవెళ్లి లో విల్లా యజమానుల ఆస్తులను ,ఖాళీ స్థలాలను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా విల్లా లను తాకట్టు పెట్టిన సాకేత్ ఇంజనీర్స్ ప్రేవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రాధాకృష్ణ,... జాతీయ డెంగ్యూ డే -ర్యాలీ ...
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 16 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డెంగ్యూ దినోత్సవం సందర్బంగా ఆసుపత్రి సూపర్ డెంట్ డాక్టర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు డాక్టర్ అమర్ సింగ్ మాట్లాడుతూ....భారతదేశంలో ప్రతి సంవత్సరం మే 16వ తేదీని జాతీయ డెంగ్యూ దినోత్సవం... అక్రమ గోవుల తరలింపును అడ్డుకున్న గోరక్షక్ కార్యకర్తలు ....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్, మే 16 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి జాతీయ రహదారి పై ఆవుల తో వెళుతున్నా పట్టుకున్న గో రక్ష దళం లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి పోలీసులు.అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోరక్షక్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న... రైస్ మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలి....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్, మే 16 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలంలోని కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వడ్లను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే రైస్ మిల్లుల్లో దించుకోవాలని తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి ,ఎసై గంగధర్ తూప్రాన్ రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రైతులు తీసుకువచ్చిన వడ్లు ఎక్కువసేపు నిల్వ... చెరువు కట్ట శ్రీ విరాంజనేయ స్వామి ఆలయంలో శని అమావాస్య శనీశ్వర స్వామి పూజ ....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 16 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లోని పెద్ద చెరువు కట్టపై స్వయంబు గా వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ విరాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రోజు అమావాస్య వస్తే దానిని ''శని అమావాస్య'' అంటారు. ఇది శనిదేవుడి పూజకు అత్యంత విశేషమైన రోజు... మున్సిపల్ లో నీటి ఎద్దడి నివారణ కోసం బడ్జెట్ తీర్మానం ....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్, మే 15 : పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నివారణ కోసం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక బడ్జెట్ తీర్మానం లో 35 లక్షల 70 వేల రూపాయలు కేటాయించినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజిని రాఘవేందర్ గౌడ్ అధ్యక్షుడు జరిగిన... Latest Posts
18 May 2026 19:37:28
సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి..... ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ... ప్రజాస్వరం: మెదక్, మే 18 : మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం...

