Category: హైదరాబాద్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రైతులకు అవసరమైనంత యూరియ అందుబాటులో ఉంచాలి
Published On
By Prajaswaram
రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు మనోహరబాద్ (ప్రజాస్వరం) : రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పురం మహేష్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న దశాబ్ద కాలంలో రైతులకు ఏ రోజు యూరియా కష్టాలు రాలేదని అన్నారు.ప్రతిక్షణం... తూప్రాన్ మున్సిపల్ 16 వ వార్డులో స్పెషల్ డ్రైవ్...
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లోని 16వ వార్డు లో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లో పాల్గొన్న తూప్రాన్ మున్సిపల్ 16 వార్డు కౌన్సిలర్ బొడ్డు జ్యోత్స్న వేణు జ్యోష్న మాట్లాడుతూ..వార్డులో పేరుకు పోయిన చెత్తను తొలగించి, అండర్ డ్రైనేజీ కాలువలు మరియు మాన్హోల్స్ క్లీన్ చేపిస్తూ, వీధిలైట్లు రిపేర్... గుండ్లపోచంపల్లి లో కాంగ్రెస్ కు షాక్,మూకుమ్మడి రాజీనామా....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం, మేడ్చల్: గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి బండారి నరేందర్ ముదిరాజ్ ను నియమించకుండా,గరిశెల సురేందర్ ను నియమించడంతో గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకుమ్మడి రాజీనామా చేశారు.పార్టీని మోసం చేసి,కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,కౌన్సిలర్ల ఓటమికి కారణమయిన వ్యక్తి కి అధ్యక్ష పదవి ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసిన... సంతోష్ నగర్ లో వృద్ధుడి.....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం, జవహర్ నగర్, జూలై 1 : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధుడు దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ సంతోష్ నగర్ కు చెందిన మడిగే దేవరాజు అలియాస్ ఉప్పరి దేవరాజు (83 )గత కొద్ది కాలంగా సంతోష్ నగర్ లోని ఒక... ఆలయ నిర్మాణానికి 50వేల రూపాయల ఆర్థిక సహాయం....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం, జవహర్ నగర్, జూలై 1 : జవహర్ నగర్ లోని వికలాంగుల కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండరామ,ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య 50వేల రూపాయల విరాళాన్ని బుధవారం ఆలయ కమిటీ అందజేశారు. ఈ సందర్భంగా మేకల కావ్య మాట్లాడుతూ భగవంతుని ఆలయ నిర్మాణం భాగస్వామి... ప్రభుత్వ భూములు విక్రయిస్తే కఠిన చర్యలు...
Published On
By Prajaswaram
ప్రజాస్వరం, జవహర్ నగర్, జులై 1 : ప్రభుత్వ భూములు విక్రయించి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాప్రా ఎమ్మార్వో మతిన్ హెచ్చరించారు. బుధవారం జవహర్ నగర్ లో వాళ్ళు అక్రమ నిర్మాణాలను ఎమ్మార్వో ఆదేశాల మేరకు ఆర్ఐ సత్యనారాయణ వికలాంగుల కాలనీలో 1రూమ్, చెన్నాపూర్ ప్రధాన చౌరస్తాలో షెట్టర్ అక్రమంగా నిర్మించిన... కేటీఆర్ ను కలిసిన మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం ,మేడ్చల్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బుధవారం మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్న మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ కేటీఆర్ నగరంలోని పార్టీ కార్యాలయంలో కలిసి స్వామి వారి ప్రసాదం అందజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.... యూరియ అందుబాటులో ఉంచాలి ....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం, మనోహరాబాద్ : రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన వారు మాట్లాడుతూ కేసీఆర్ అధికారం లో సీఎం గా ఉండి రైతులకు చేసిన మేలు ఎవరు చేయరని రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన గొప్ప... మెదక్ జిల్లా నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద.........
Published On
By Prajaswaram
ప్రజాస్వరం, తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కురుమ రాజు (26) మంగళవారం రాత్రి తూప్రాన్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. హైవే బ్రిడ్జి సర్వీస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా... సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , మేడ్చల్: సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి ఓటర్లకు సూచించారు.గుండ్లపోచంపల్లి డివిజన్ గౌడవెల్లిలో జరుగుతున్న సర్ ప్రక్రియను ఆయన పలువురు టీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు.ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బీఎల్వోలు ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారాలను నింపి, అందజేయాలన్నారు.సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం... మీడియా పై ఆంక్షలతో కౌన్సిలర్ల ఆగ్రహం....
Published On
By Prajaswaram
నా పేరు జుబేర్ అహ్మద్ మేడం.... మున్సిపల్ లో ఏం జరుగుతుందో చైర్మన్ కే తెలీదు.... కౌన్సిలర్ కంటే పంచర్ షాప్ బెటర్... మీడియా పై ఆంక్షలు, అభివృద్ధి పనులపై కౌన్సిలర్ల ఆగ్రహం... ప్రజాస్వరం ,మెదక్, జూన్ 30 : మెదక్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో... పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం...
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , మేడ్చల్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్ తీసుకుంటున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి.అరుంధతి తెలిపారు. 1వ తేదీ నుండి 3 వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు అర్హులైన దరఖాస్తుదారులు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు. ఈ నెల 4 వ తేదీ ఉదయం 9:30 గంటలకు... Latest Posts
27 Aug 2026 11:57:23
రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు మనోహరబాద్ (ప్రజాస్వరం) : రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు...

