సబ్సిడీలో పచ్చి రొట్ట ఎరువులు అందుబాటులో ఉంటాయి...
డి ఏ ఓ దేవా కుమార్...
By Prajaswaram
On
ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 19 :
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రం రైతు వేదికలో ప్రతివారం జరిగే రైతు నేస్తం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారిణి స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి దేవ కుమార్ హాజరై రైతు నేస్తం కార్యక్రమంలో పచ్చిరొట్ట ఎరువుల గురించి మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. సబ్సిడీలో పచ్చి రొట్టఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏవో టెక్ యాదగిరి , ఏఈఓ లు నరేందర్, సచిన్ లతో పాటు రైతులు పాల్గొన్నారు.
Latest News
19 May 2026 19:51:04
ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 19 : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రం రైతు వేదికలో ప్రతివారం జరిగే రైతు నేస్తం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ...


