Category: ఆరోగ్యం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మధ్యాహ్నా భోజన పథకం కింద విద్యార్థులకు చేపలు
Published On
By Prajaswaram
హైదరాబాద్ మార్చ్ 13 ( ప్రజాస్వరం ) : మధ్యాహ్నా భోజన పథకం కింద విద్యార్థులకు చేపలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అనేక మంది విద్యార్థులకు కడుపు నిండుతుంది. ఈ నేపథ్యంలోనే వారికి పౌష్టికాహారాన్ని కూడా అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. చేపల వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం... సీఎం జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం
Published On
By Prajaswaram
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన ఉచితవైద్య శిబిరం ప్రారంభించిన టిపిసిసి చౌదరి సుప్రభాత్ రావు రామాయంపేట. 08.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాయిపేట మల్లేశం... దుబ్బాక ఏరియా ఆసుపత్రికి రెండవసారి అవార్డు
Published On
By Prajaswaram
అవార్డు లకు అడ్డాగా దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి.. దుబ్బాక , నవంబర్ 7 (ప్రజాస్వరం) : సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ కేద్రం 5 మార్చ్2023 లో 05 డయాలసిస్ బెడ్స్ తో ప్రారంభించడం జరిగింది, అప్పటినుండి ఈరోజు వరకు 10,000 కేసులు డయాలసిస్ చేయడం జరిగినది. అపెక్స్... మెడికల్ షాపులను తనిఖీ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్ర కళ
Published On
By Prajaswaram
నార్సింగి, నవంబర్ 6( ప్రజా స్వరం) నార్సింగి మండలంలో పలు మెడికల్ షాప్ లను గురువారం డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, ఔషధాల నిలువ పలు విషయాల పై తనిఖీ చేశారు. అనంతరం చంద్రకళ మాట్లాడుతూ మండల కేంద్రం లోని 8 మెడికల్ దుకాణాలలో సమయాభావం వలన 4... మాదకద్రవ్యాలు వద్దు ఆరోగ్యం ముద్దు... జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
Published On
By Prajaswaram
చిన్న శంకరంపేట , నవంబర్ 6 ( ప్రజాస్వరం ) మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మత్తుపదార్థాలు విక్రయించిన కొనుగోలు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు, చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రాధా స్పెల్టర్స్ ఐరన్ పరిశ్రమ మరియు మలాని ఫోమ్స్ పరిశ్రమలలో మాదక ద్రవ్యాల... పాఠశాలల అభివృద్ధి పనులు పక్కా ప్రణాళిక ద్వారా పటిష్ట చర్యలు.....కలెక్టర్ రాహుల్ రాజ్
Published On
By Prajaswaram
మెదక్ సెప్టెంబర్ 25 (ప్రజా స్వరం)టేక్మాల్ పీహెచ్సీ మోడల్ స్కూల్, కే.జీ.బీవీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరాలు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం టేక్మాల్ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం... దొమ్మాట లో ఉచిత వైద్య శిబిరం
Published On
By Prajaswaram
దౌల్తాబాద్ సెప్టెంబర్ 24 ప్రజాస్వరందౌల్తాబాద్ మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో బుధవారం ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) ఆధ్వర్యంలో శీతాకాల శిబిరంలో భాగంగా ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్ఎస్ఎస్ నిర్వాకులు ఎం మంతా నాయక్, సంపత్ కుమార్ లు కార్యక్రమాన్ని విదేశించి మాట్లాడారు గత రెండు రోజులుగా జరుపుకుంటున్న... 'ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి' : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Published On
By Prajaswaram
కరీంనగర్ ( ప్రజా స్వరం ) : కరీంనగర్ జిల్లా రామ్ నగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఆయుర్వేద వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు కడుపులో బిడ్డతో గర్భిణీ మృతి
Published On
By Prajaswaram
– కడుపులో బిడ్డతో కన్నుమూసిన గర్భిణీ– తాండూరు మాత శిశు ఆసుపత్రి ఎదుట బందువుల ఆందోళన– తాండూరు మాత శిశు ఆసుపత్రిలో ఘటనతాండూరు, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం): వికారాబాద్ జిల్లా తాండూరు మాత శిశు ఆసుపత్రి లో డ్యూటీలో ఉన్న వైద్యురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి చికిత్స కోసం వచ్చిన గర్భిణీ పట్ల... రక్త దానం మహాదానం : ఎంపీ ఈటెల రాజేందర్
Published On
By Prajaswaram
ప్రధానమంత్రి మోదీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం. శామీర్ పేట సెప్టెంబర్ 20(ప్రజాస్వరం) : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా శామీర్ పేట మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువ మోర్ఛ నాయకులు శరత్ కుమార్, పార్టీ అధ్యక్షుడు కొరివి కృష్ణ ముదిరాజ్ నాయకత్వంలో శనివారం అలియాబాద్ గ్రామంలో ఎన్... రాజకీయాలకు అతీతంగా సీఎం సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ:
Published On
By Prajaswaram
చేవెళ్ల ఎమ్మెల్యే "కాలే యాదయ్య వికారాబాద్, సెప్టెంబర్ 20(ప్రజా స్వరం): చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల, నవాబ్ పేట్, శంకర్ పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూ.65 లక్షల 67 వేల విలువైన (రూ. అరవైఐదులక్షల అరవైఈ... ఎంబీబీఎస్ సీటు సాధించిన అడవిశ్రీరాంపూర్ యువకుడు గట్టు అన్విత్
Published On
By Prajaswaram
ఎంబీబీఎస్ సీటు సాధించిన అడవిశ్రీరాంపూర్ యువకుడు.-శాలువతో సన్మాంచి అభినందనలు తెలిపిన గ్రామస్తులు. ముత్తారం/పెద్దపల్లి,సెప్టెంబర్20(ప్రజా స్వరం): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్విండో వైస్ చైర్మన్ గట్టు రమేష్ గౌడ్ స్వప్న ల కుమారుడు గట్టు అన్విత్ ఎంబీబీఎస్ లో సీటు సాధించాడు.చిన్నప్పటి నుండి చదువుల్లో రాణిస్తూ ఇటీవల... Latest Posts
03 Apr 2026 12:41:35
జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ): జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ...

