Category: ఆరోగ్యం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... పాఠశాలల అభివృద్ధి పనులు పక్కా ప్రణాళిక ద్వారా పటిష్ట చర్యలు.....కలెక్టర్ రాహుల్ రాజ్
Published On
By Prajaswaram
మెదక్ సెప్టెంబర్ 25 (ప్రజా స్వరం)టేక్మాల్ పీహెచ్సీ మోడల్ స్కూల్, కే.జీ.బీవీ పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరాలు ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం టేక్మాల్ మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం... దొమ్మాట లో ఉచిత వైద్య శిబిరం
Published On
By Prajaswaram
దౌల్తాబాద్ సెప్టెంబర్ 24 ప్రజాస్వరందౌల్తాబాద్ మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో బుధవారం ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) ఆధ్వర్యంలో శీతాకాల శిబిరంలో భాగంగా ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్ఎస్ఎస్ నిర్వాకులు ఎం మంతా నాయక్, సంపత్ కుమార్ లు కార్యక్రమాన్ని విదేశించి మాట్లాడారు గత రెండు రోజులుగా జరుపుకుంటున్న... 'ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి' : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Published On
By Prajaswaram
కరీంనగర్ ( ప్రజా స్వరం ) : కరీంనగర్ జిల్లా రామ్ నగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఆయుర్వేద వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు కడుపులో బిడ్డతో గర్భిణీ మృతి
Published On
By Prajaswaram
– కడుపులో బిడ్డతో కన్నుమూసిన గర్భిణీ– తాండూరు మాత శిశు ఆసుపత్రి ఎదుట బందువుల ఆందోళన– తాండూరు మాత శిశు ఆసుపత్రిలో ఘటనతాండూరు, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం): వికారాబాద్ జిల్లా తాండూరు మాత శిశు ఆసుపత్రి లో డ్యూటీలో ఉన్న వైద్యురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించి చికిత్స కోసం వచ్చిన గర్భిణీ పట్ల... రక్త దానం మహాదానం : ఎంపీ ఈటెల రాజేందర్
Published On
By Prajaswaram
ప్రధానమంత్రి మోదీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం. శామీర్ పేట సెప్టెంబర్ 20(ప్రజాస్వరం) : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా శామీర్ పేట మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువ మోర్ఛ నాయకులు శరత్ కుమార్, పార్టీ అధ్యక్షుడు కొరివి కృష్ణ ముదిరాజ్ నాయకత్వంలో శనివారం అలియాబాద్ గ్రామంలో ఎన్... రాజకీయాలకు అతీతంగా సీఎం సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ:
Published On
By Prajaswaram
చేవెళ్ల ఎమ్మెల్యే "కాలే యాదయ్య వికారాబాద్, సెప్టెంబర్ 20(ప్రజా స్వరం): చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల, నవాబ్ పేట్, శంకర్ పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూ.65 లక్షల 67 వేల విలువైన (రూ. అరవైఐదులక్షల అరవైఈ... ఎంబీబీఎస్ సీటు సాధించిన అడవిశ్రీరాంపూర్ యువకుడు గట్టు అన్విత్
Published On
By Prajaswaram
ఎంబీబీఎస్ సీటు సాధించిన అడవిశ్రీరాంపూర్ యువకుడు.-శాలువతో సన్మాంచి అభినందనలు తెలిపిన గ్రామస్తులు. ముత్తారం/పెద్దపల్లి,సెప్టెంబర్20(ప్రజా స్వరం): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్విండో వైస్ చైర్మన్ గట్టు రమేష్ గౌడ్ స్వప్న ల కుమారుడు గట్టు అన్విత్ ఎంబీబీఎస్ లో సీటు సాధించాడు.చిన్నప్పటి నుండి చదువుల్లో రాణిస్తూ ఇటీవల... ఆసుపత్రుల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Published On
By Prajaswaram
ఆసుపత్రుల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు...రానున్న 48 గంటల్లో జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం...మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ సెప్టెంబర్ 13... గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ ను తప్పించిన ప్రభుత్వం
Published On
By Prajaswaram
గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ ను తప్పించిన ప్రభుత్వం ప్రజాస్వరం బ్యూరో : గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాజకుమారిని ఆ పోస్టు నుంచి తప్పిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు గత కొంతకాలంగా ఫిర్యాదులు అందడంతో ఈ చర్యలు 42 మంది డాక్టర్లను బదిలీ ప్రక్రియను విరమించుకున్న బెంగాల్ ఆరోగ్య శాఖ
Published On
By Prajaswaram
42 మంది డాక్టర్లను బదిలీ ప్రక్రియను విరమించుకున్న బెంగాల్ ఆరోగ్య శాఖ హైదరాబాద్ : 42 మంది డాక్టర్లను బదిలీ ప్రక్రియను విరమించుకున్నట్లు బెంగాల్ ఆరోగ్య శాఖ వెల్లడి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇవాళ 42 మంది డాక్టర్లను బదిలీ చేయడం విమర్శలకు దారితీసింది. దీంతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని బదిలీ... తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Published On
By Prajaswaram
తూప్రాన్ లో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తూప్రాన్ ఆగస్టు 16 ( ప్రజాస్వరం) : తూప్రాన్ లో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యాధికారి అమర్ సింగ్ ను... రాష్ట్రంలో 2071 ప్రాంతాలకు పొంచి ఉన్న డెంగ్యూ ముప్పు..!
Published On
By Prajaswaram
తెలంగాణ రాష్ర్టంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. పలు ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి డెంగ్యూ ముప్పు పొంచి ఉన్నదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్... Latest Posts
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...

