దుబ్బాక ఏరియా ఆసుపత్రికి రెండవసారి అవార్డు

దుబ్బాక ఏరియా ఆసుపత్రికి రెండవసారి అవార్డు

అవార్డు లకు అడ్డాగా దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి..

దుబ్బాక , నవంబర్ 7 (ప్రజాస్వరం) :

Read More మెదక్ గ్రంథాలయాన్ని మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దాలి

సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ కేద్రం 5 మార్చ్2023 లో 05 డయాలసిస్ బెడ్స్ తో ప్రారంభించడం జరిగింది, అప్పటినుండి  ఈరోజు వరకు 10,000 కేసులు డయాలసిస్ చేయడం జరిగినది. అపెక్స్  కిడ్నీ కేర్ ప్రవేట్ లిమిటెడ్ ముంబై వారు దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్రములోని మొత్తం డయాలసిస్ సెంటర్లలో మన దుబ్బాక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మొదటి స్థానములో బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు 2024 లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మల్లి రెండవసారి 2025 లో రావడం  జరిగింది.దీనికి కృషి చేసిన  ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డా,, హేమరాజ్ సింగ్ , డయాలసిస్ ఇంచార్జి శేఖర్ మరియు డయాలసిస్ సిబ్బంది-సురేష్, స్వామి,మానస,వివేక్,రమేష్ మరియు హాస్పిటల్ సిబ్బంది ఎంతో కృషి చేయటం జరిగింది.

Read More స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

Latest News

డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
    మేడ్చల్:(ప్రజా స్వరం) :  డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్
పంట పొలాల్లోకి పరిగెత్తిన టేక్మాల్ ఎస్సై.... వెంబదించి పట్టుకున్న ఏసీబీ అధికారులు...
సౌదీ ఘటన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం
ఎమ్మెల్యేల అనర్హత విషయంలో  మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా?
షేక్‌ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు..
మంజూరు అయిన ప్రతీ ఇల్లు నిర్మాణం కావాలి ...
కొమరవెల్లి జాతరను వైభవోపేతంగా నిర్వహించాలి