పుస్తె మట్టెలు అందజేసిన 2వ వార్డు కౌన్సిలర్ ...

గోలి మమత సంతోష్..

పుస్తె మట్టెలు అందజేసిన 2వ వార్డు కౌన్సిలర్ ...

నిరుపేద కుటుంబానికి అండగా గజ్వెల్ కౌన్సిలర్...

గజ్వెల్ ఫిబ్రవరి 18 (ప్రజాస్వరం): 

 

గజ్వేల్ మండలం కొల్గురు గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబనికి చేందిన పురం నర్సిములు s/o పోచయ్య కూతురు కావ్య వివాహానికి పుస్తె మట్టెలు బిఆరెస్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్ దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొడుగు జ్యోతి స్వామి మరియు గజ్వెల్ మండల బీసీ సేల్ అధ్యక్షులు పురం ఆంజనేయులు, పురం గణేష్, బోండ్ల సాకేత్, మంద బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.