స్వయం పాలన దినోత్సవం....

స్వయం పాలన దినోత్సవం....

 తూప్రాన్, ఫిబ్రవరి 18 (ప్రజాస్వరం) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

 ఎంపీపీ ఎస్ తూప్రాన్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు జరుపుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులుగా హేమంత్ డి ఈ ఓ గా అద్విత ఎంపీడీవో గా హారిక రమ్య ఏఎమ్ఓ గా సాయికుమార్ ఎం ఈ ఓ గా యోగేశ్వర్ ఉపాధ్యాయులుగా గౌతమ్ నిఖిల్ అఖిల్ రితిక్ రెడ్డి హర్షవర్ధన్ సిరూపణ కృతిక ప్రభావతి అనుదీప్తి స్నేహ పాల్గొన్నారు విద్యార్థులు ఊధ్యాయులు గా అధికారులు గా చక్కగా వ్యవరించిన తిరును పాఠశాల ఉపాధ్యాయ బృందం పర్యవేక్షణ చేశారు