Category:
రంగారెడ్డి

తెలంగాణ  హైదరాబాద్  మెదక్  రంగారెడ్డి 

గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత

గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత బీసీ గురుకులానికి 50 ఫ్యాన్లు అందజేత   మొయినాబాద్, (ప్రజాస్వరం)  :    మొయినాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు శివ ప్రసాద్,లాలు ప్రసాద్, తండ్రి కంచం అంజయ్య ఎంజేపీ గురుకుల పాఠశాలకు 50 ఫ్యాన్లు అందజేశారు.వారికి ఎంజేపీ గురుకుల సెక్రెటరీ సైదులు, ప్రిన్సిపాల్ జంగం నరేష్ మరియు సిబ్బంది అతనికి ప్రత్యేక
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్  రంగారెడ్డి 

ఈటలను కలిసిన బీజేపీ నాయకులు

ఈటలను కలిసిన బీజేపీ నాయకులు ఈటలను కలిసిన సిద్దిపేట బీజేపీ నాయకులు  గజ్వేల్ (ప్రజాస్వరం) : బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ను ఆయన నివాసంలో బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ , గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజేందర్...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్ హైదరాబాద్   (ప్రజాస్వరం) : భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నంగాల్‌పుర్‌ పరిధిలోని హాలెడ్ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పైలట్లు  సురక్షితంగా దించారు. పఠాన్‌కోట్ సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో, పైలట్లు...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ! హైదరాబాద్ / అహ్మాదాబాద్  (ప్రజాస్వరం) : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర  మోదీ శుక్రవారం పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటనా  స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా...
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్

ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్ హైదరాబాద్, (ప్రజాస్వరం) : సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్   వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. పల్లా రాజేశ్వర్ తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం  బాగానే కోలుకుంటున్నట్లు  పల్లా రాజేశ్వర్ తెలిపారు. పల్లా రాజేశ్వర్  వేగంగా కోలుకుని,...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్  రంగారెడ్డి 

సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత 

సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత  మేడ్చల్ ( ప్రజాస్వరం ) మేడ్చల్ నియోజకవర్గం తూంకుంట మున్సిపాలిటీ దేవరాయాంజాల్ పరిది లో గల సేవాలాల్ తండా లో సేవాలాల్ మహరాజ్ ఆలయ 3వ వార్షికోత్సవ  కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత  హాజరయ్యారు.ప్రత్యేక పూజలు నిర్వహించి బోగ్ బండార్ కార్యక్రమలో పాల్గొన్నారు. అనంతరం భోనం ఎత్తుకొని సమర్పించారు. మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. మీడియా ఏమీ...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్  రంగారెడ్డి 

జాతీయ రహదారి 44పై నిఘా పెంచిన పోలీసులు

జాతీయ రహదారి 44పై నిఘా పెంచిన పోలీసులు అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీసుల ప్రత్యేకంగా మేడ్చల్,( ప్రజాస్వరం ) :   మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల సరిహద్దులోని  జాతీయ రహదారి 44 పై పోలీసులు గట్టి నిఘా పెట్టారు  జాతీయ రహదారిపై వచ్చి వెళ్లే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపడుతూ రహదారి గుండా  జరుగుతున్న రవాణను అరికట్టెందుకు ప్రత్యేక దృష్టి
Read More...
తెలంగాణ  హైదరాబాద్  రంగారెడ్డి 

మేడ్చల్ లో ఘనంగా  వేంకటేశ్వరస్వామి కళ్యాణం : హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్

మేడ్చల్ లో ఘనంగా  వేంకటేశ్వరస్వామి కళ్యాణం : హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్ మేడ్చల్ : మేడ్చల్ లో విష్ణు శౌర్య ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ దేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగా  వైభవంగా జరిగింది .స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వేంకటేశ్వర స్వామి శ్రీదేవి, భూదేవి మెడలో మంగళ్యధారణ కార్యక్రమం జరిగింది.  నమో వెంకటేశాయ, గోవిందా”...
Read More...
క్రైమ్  తెలంగాణ  హైదరాబాద్  రంగారెడ్డి 

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన ఎస్సై 

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన  ఎస్సై  మెడ్చల్ / శామీర్ పేట ఏప్రిల్ 28 (ప్రజాస్వరం ) :  లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ పట్టుబడిన సంఘటన  మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో  చోటుచేసుకుంది.  ఓ  కేసులో ఇద్దరినీ  తప్పించేందుకు  శామీర్ పేట్ ఎస్సై పరశురామ్  లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఫిర్యాదు...
Read More...
హైదరాబాద్  రంగారెడ్డి 

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 08416242136 ఏర్పాటు

వికారాబాద్  జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 08416242136  ఏర్పాటు వికారాబాద్ జిల్లాలో భారీ, అతి భారీ వర్షాలు పడుతున్నందున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో 08416242136 కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Read More...
తెలంగాణ  హైదరాబాద్  మెదక్  రంగారెడ్డి 

ఘనంగా మహిళా దినోత్సవవేడుకలు

ఘనంగా మహిళా దినోత్సవవేడుకలు *ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం* మేడ్చల్:  మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో సిఐ అద్దాని సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం  అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మేడ్చల్  పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళలకు శాలువలతో సన్మానించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  రంగారెడ్డి 

రోడ్డుపై పడి వున్న సమగ్ర సర్వే ఖాలీ పత్రాలు

 రోడ్డుపై పడి వున్న సమగ్ర సర్వే ఖాలీ పత్రాలు జాతీయ రహదారిపై సమగ్ర కుటుంబ సర్వే ఖాలీ దరఖాస్తుల పత్రాలు దర్శనం అవి ఖాలి పత్రాలు అంటున్న అధికారులు... మేడ్చల్,ప్రజాస్వరం,నవంబర్ 15 మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలో గల 44వ జాతీయ రహదారిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వినియోగించే దరఖాస్తు ఖాలీ  పత్రాలు నిర్లక్ష్యంగా రోడ్డుపై పడివుండటం...
Read More...

Latest Posts

మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి
ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ జూలై 06 (ప్రజా స్వరం) డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా...
గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత
చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ నాయకులు : బీజేపీ
బీజేపీ చీఫ్ కు శుభాకాంక్షలు తెలిపిన గిరీష్
నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు