Category: రంగారెడ్డి
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర
Published On
By Prajaswaram
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర వికారాబాద్, నవంబర్ 3(ప్రజాస్వరం): అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానంలో కార్తిక మాసం పెద్ద జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి తులసి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త ఎన్.పద్మనాభం, అర్చకులు శేషగిరి చార్యులు చేతుల మీదుగా నిర్వహించినట్లు... ఏసీబీ అధికారులకు చిక్కిన రాధాకృష్ణారెడ్డి
Published On
By Prajaswaram
మేడ్చల్, (ప్రజా స్వరం): బాధ్యత గల హోదాలో ఉండి తప్పు జరిగే చోట తప్పును సరిదిద్దేలా చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారి చట్టానికి విరుద్ధంగా రూ.3 లక్షల 50 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఎల్లంపేట పురపాలక సంఘం ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణ రెడ్డి శనివారం ఉదయం పట్టుపడ్డాడు.... బతుకమ్మ గౌరీమాత పూజలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
Published On
By Prajaswaram
సంస్కృతి , సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు తెలంగాణా సంస్కృతి మరియు సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలుజిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్, సెప్టెంబర్ 26(ప్రజా స్వరం):తెలంగాణా సంస్కృతి మరియు సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని , ప్రకృతికే అందం మన బతుకమ్మ సంబరమని జిల్లా కలెక్టర్ ప్రతీక్శుక్రవారం... అధికారులు అప్రమత్తంగా ఉండాలి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
Published On
By Prajaswaram
వికారాబాద్, సెప్టెంబర్ 26(ప్రజా స్వరం): జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్ర వారం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్పీ నారాయణరెడ్డి తో కలిసి పరిగి , వికారాబాద్ మున్సిపల్ పరిది లో పొంగిపొర్లుతున్న వాగులు, వరదలను క్షేత్రస్థాయిలో... వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ఉప్పొంగుతున్న వాగులు, వంకలు
Published On
By Prajaswaram
వికారాబాద్, సెప్టెంబర్ 26(ప్రజా స్వరం): వికారాబాద్ జిల్లాలో శుక్రవారం తెల్లవారజాము నుండి సాయంత్రం వరకు భారీ వర్షాలు కురిశాయి.శుక్రవారం తెల్లారుజాము నుంచి సాయంత్రం వరకు కనీసం 10 సెంటీమీటర్ల సగటు వర్షపాతం జిల్లాలో నమోదయింది. జిల్లాలోని వికారాబాద్, తాండూర్, కోడంగల్ ,పరిగి పట్టణాల్లో పలు కాలనీలు భారీ వర్షాల వల్ల నీటితో నిండుకుని ,జుంటుపల్లి,... గంజాయి గుట్టు రట్టు చేసిన జిల్లా టాస్క్ ఫోర్స్ - జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి
Published On
By Prajaswaram
వికారాబాద్, సెప్టెంబర్ 25(ప్రజా స్వరం): జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా మరియు టీమ్ అధికారులు తాండూరు పట్టణంలో గంజాయి రవాణా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు గురువారం తనికీలు నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్రం నుండి జిల్లాకు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి ని... కవిత జాగృతిలోకి మాజీ ఉద్యమకారులు
Published On
By Prajaswaram
హైదరాబాద్:సెప్టెంబర్ 24 ( ప్రజాస్వరం ) :రాష్ట్ర సాధన కోసం అందరం కలిసి పని చేసి విజయం సాధించామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు తదుపరి లక్ష్యం సామాజిక తెలంగాణ కోసం పని చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం పనిచేద్దాం అన్నారు.పునరీకరణ కోసం ఉద్యమ కారులంతా కలిసి పోరాటం... పోలీస్ అధికారులు నేరాల పరిశోధన సజావుగా చేయాలి - జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి
Published On
By Prajaswaram
వికారాబాద్, సెప్టెంబర్ 23(ప్రజా స్వరం): వికారాబాద్ జిల్లా ఎస్పి కె.నారాయణ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులందరితో మంగళ వారం సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్పి ముందుగా జిల్లా నందు నమోదు అయిన కేసుల వివరాలను , పెండింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు . అనంతరం జిల్లా పోలీస్... దుర్గా దేవి ఉత్సవాల్లో సినీ నటి జీవిత రాజశేఖర్
Published On
By Prajaswaram
మేడ్చల్ / గుండ్లపోచంపల్లి , సెప్టెంబర్ 23 (ప్రజాస్వరం ) : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గా దేవి ఉత్సవాల్లో బిజెపి నాయకురాలు, సినీ నటి జీవిత రాజశేఖర్ పాల్గొన్నారు. దేవి నవరాత్రుల సందర్బంగా ఏర్పాటు చేసిన దుర్గ దేవి మండపాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా... జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి
Published On
By Prajaswaram
హైదరాబాద్ / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం): జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి పలు సూచనలు జారీ చేశారు.దసరా... మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ
Published On
By Prajaswaram
జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా బతుకమ్మ పండగ, శామీర్ పేట సెప్టెంబర్ 22(ప్రజాస్వరం). మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ పండగ సంబరాలు ఘనంగా ప్రారంభం. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ, తెలంగాణ ఆచార సంప్రదాయమైన బతుకమ్మ పండుగను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ, సివిల్ సప్లై శాఖల... ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్
Published On
By Prajaswaram
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 158 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ... Latest Posts
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...

