రోడ్డు ప్రమాదంలో విద్యార్ధిని మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్ధిని మృతి


మేడ్చల్ (ప్రజాస్వరం) : 
అబ్దుల్లాపూర్ మెట్టు బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని  అక్కడిక్కడే మృతి చెందింది.  బైక్ ,స్కూటీ ఢి కొనడం తో  విద్యార్థిని లారీ కింద పడిపోయింది. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. వీరంతా బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ  విద్యార్థులు. పరీక్ష రాయడానికి వెళుతుండగా  ప్రమాదం జరిగింది