రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి
By Prajaswaram
On
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి
తూప్రాన్ (ప్రజాస్వరం) :
మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం రామాయిపల్లి బ్రిడ్జి వద్ద 44వ జాతీయ రహదారి పై బైక్ ను లారీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి కిందపడి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మృతుడు
Read More బీఆర్ఎస్ లోకి పురం మహేష్
పుల్గం సతీష్ అనే (36) కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కనకల్ గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Read More సంగారెడ్డి లో జర్నలిస్టుల ఆందోళన
Latest News
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్


