బీఆర్ఎస్ లోకి పురం మహేష్
By Prajaswaram
On
బీఆర్ఎస్ లో చేరిన పురం మహేష్
మనోహరబాద్ (ప్రజాస్వరం) :
పురం మహేష్ తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కి రాజీనామా చేసి కొద్ది రోజుల క్రితం బీజేపీ లో చేరిన పురం మహేష్, సాదు సత్యనారాయణలు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా వంటేరు వాళ్ళకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Latest News
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్


