నల్లాల లీకేజీ నివారణ చర్యలు
By Prajaswaram
On
మాసాయిపేట డిసెంబర్ 27 (ప్రజాస్వరం)
మిషన్ భగీరథ నల్లాలు లీకేజీ నేపథ్యంలో మరమ్మతులను శనివారం చేపట్టారు. 25న లో ' మిషన్ భగీరథ నల్లాలు ప్రజాస్వరం లీకేజీ' అంటూ కథనం ప్రచురితమైంది. స్పందించిన మాసాయిపేట సర్పంచ్ కృష్ణారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందితో మరమ్మతులు చేయించారు. దీంతో ప్రజా స్వరం కు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్


