Category: ఖమ్మం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... డా,, జిల్లా శ్రీనివాస్ కు ప్రతిష్ఠాత్మక ‘ఐఈఏ' హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డు...
Published On
By Prajaswaram
నాణ్యమైన వైద్య సేవలకు దక్కిన గుర్తింపు..... ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 28 : చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పెద్ద వారిలో న్యూరాలజికల్ సమస్యలతో బాధ పడుతున్న వారికి ఫిజియోథెరపిస్ట్ గా ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తు,వైద్య సేవల్లో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న డా,,జిల్లా శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మకమైన ఐ ఈ... తూప్రాన్ లో మొక్కలు నాటిన జిల్లా న్యాయమూర్తి నీలిమ .....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,జూన్ 5 : మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నూతన కోర్టు భవనం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మొక్కలు నాటారు. పట్టణానికి మంజూరైనా కోర్టు పాత ఎంపీడీఓ భవనం లో ఏర్పాటు కావడం తో భవనని... బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.......
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : మనోహరాబాద్ : జూన్ 03 : సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు బర్త్డే వేడుకల సందర్భంగా మనోహరాబాద్ మండలం కళ్లకల్ లో గల శ్రీశ్రీశ్రీ కాలకంటి బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మండల బి ఆర్... ప్రయివేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ పాఠశాల...
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 20 : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఎం.పీ.పీ.ఎస్. తూప్రాన్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరి తరగతి ప్రారంభించడం జరిగింది,అని ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ తెలిపారు విద్యార్థులకు బోధించడానికి TTC చేసిన ఒక టీచర్ ను ఒక ఆయాను నియమించారు, టీచరుకు నెలకు 8000 ఆయాకు 6000... మేడ్చల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను ఆకస్మికంగా తనిఖీ....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : మేడ్చల్ , ఏప్రిల్ 27 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సోమవారం మేడ్చల్ పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ ఆసుపత్రికి వస్తున్న రోగుల... ఆర్టీసీ కార్మికుల సంబరాలు...
Published On
By Prajaswaram
సమస్యల పరిష్కారనికి సానుకూలంగా స్పందన పై హర్షం.... ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 25 టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సందర్భంగా మెదక్ ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు పటాకులు కాల్చి మిఠాయి తినిపించుకోనీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మృతి చెందిన డ్రైవర్ శంకర్... దేశ అభివృద్ధి కి మహిళా పాత్ర ముఖ్యం...
Published On
By Prajaswaram
మహిళ బిల్లు పై కాంగ్రెస్ వక్ర బుద్ధి.... హైడ్రా పేరు తో పేదలను భయభ్రాంతులు... మహిళ రిజర్వేషన్ కు డిల్మిటేషన్ కు లింక్ లేదు.... ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 21 ఏ దేశమైన అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యమని, మహిళ రిజర్వేషన్ బిల్లు కు బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర... రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసాడు. .యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం, మేడ్చల్: : మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్ పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద... బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారనుందా ...?
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన... సోషల్ మీడియా తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు : సీఎం రేవంత్
Published On
By Prajaswaram
మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నండా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళిప్రజాస్వరం , హైదరాబాద్ :కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని... ముగిసిన సర్పంచ్ శిక్షణ.. సర్టిఫికెట్ల అందజేత...
Published On
By Prajaswaram
మాసాయిపేట, మార్చి 14 (ప్రజాస్వరం) : ఐదు రోజులుగా నిర్వహిస్తున్న సర్పంచ్ ఓరియంటేషన్ శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 09నుంచి 13 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలానికి చెందిన 13 గ్రామ పంచాయతీల సర్పంచులను శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ముగింపు వేడుకలో అధికారులు పాల్గొని ప్రజాప్రతినిధులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.... Latest Posts
27 Aug 2026 11:57:23
రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు మనోహరబాద్ (ప్రజాస్వరం) : రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు...

