Category:
నల్గొండ

తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్ హైదరాబాద్   (ప్రజాస్వరం) : భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నంగాల్‌పుర్‌ పరిధిలోని హాలెడ్ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పైలట్లు  సురక్షితంగా దించారు. పఠాన్‌కోట్ సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో, పైలట్లు...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ! హైదరాబాద్ / అహ్మాదాబాద్  (ప్రజాస్వరం) : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర  మోదీ శుక్రవారం పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటనా  స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా...
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్

ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్ హైదరాబాద్, (ప్రజాస్వరం) : సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్   వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. పల్లా రాజేశ్వర్ తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం  బాగానే కోలుకుంటున్నట్లు  పల్లా రాజేశ్వర్ తెలిపారు. పల్లా రాజేశ్వర్  వేగంగా కోలుకుని,...
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం - - హైదరాబాద్ లో జెండా ఎగరేయనున్న ముఖ్యమంత్రి

సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం  -   - హైదరాబాద్ లో జెండా ఎగరేయనున్న ముఖ్యమంత్రి సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం -  33 జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ - హైదరాబాద్ లో జెండా ఎగరేయనున్న ముఖ్యమంత్రి -  వివాదాల వేళ కాంగ్రెస్ సర్కారు కొత్త ఉపాయం -  విమోచన దినోత్సవంగా జరపనున్న కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వరం, తెలంగాణ బ్యూరో: సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
Read More...
తెలంగాణ  హైదరాబాద్  నల్గొండ 

అత్యవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలి.. ప్రత్యేక హెలికాప్టర్లను తెప్పించాలి : హరీష్ రావు

అత్యవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలి.. ప్రత్యేక హెలికాప్టర్లను తెప్పించాలి : హరీష్ రావు అత్యవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలి.. ప్రత్యేక హెలికాప్టర్లను తెప్పించాలి : హరీష్ రావు హైదరాబాద్ : గురుకుల పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న ఘటనలు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, రాష్ట్రలో కురుస్తున్న వర్షాల వాల్ల ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే  హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. పూర్తిగా నిండిన చెరువులు, కాలువలు తెగకుండా...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  నల్గొండ 

రైతు రుణ మాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు

రైతు రుణ మాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రైతు రుణ మాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలిబీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరిగుట్ట, ఆగస్టు 22 (ప్రజాస్వరం) : రైతు రుణ మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట హరిత టూరిజం హోటల్ లో హరీష్ రావు మాట్లాడుతూ.....
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  నల్గొండ  రంగారెడ్డి 

తెలంగాణాలో ఐదురోజుల పాటు వర్షాలు

తెలంగాణాలో ఐదురోజుల పాటు వర్షాలు తెలంగాణాలో ఐదురోజుల పాటు వర్షాలు హైదరాబాద్ (ప్రజాస్వరం )  తెలంగాణ రాష్ట్రంలో ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు పడే  అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక, పరిసరాల్లో ఉందని.. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు...
Read More...
తెలంగాణ  నల్గొండ 

సుంకిశాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ అసత్య ప్రచారం: కెటిఆర్

సుంకిశాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ అసత్య ప్రచారం: కెటిఆర్ సుంకిశాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ నీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారని, సుంకిశాల ప్రాజెక్టుకు పునరుజ్జీవనం తెచ్చింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని తెలియజేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ నుంచి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజీకి...
Read More...
తెలంగాణ  నల్గొండ 

కెమికల్ కంపెనీలో ప్రమాదం

కెమికల్ కంపెనీలో ప్రమాదం భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం పరిధిలో  గల శ్రీ జయ కెమికల్ కంపెనీలో నిన్న రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది.కెమికల్  లీకై పదకొండు మంది కార్మికులకు అస్వస్థత కు గురయ్యారు.పరిస్థితి విషమించడంతో గుట్టుచప్పుడు కాకుండా బాధితులను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కంపెనీ తరించిన  యాజమాన్యం.విషయం బయటకు పొక్కకుండా బాధితులతో కంపెనీ...
Read More...

Latest Posts

మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి
ఘనంగా డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి మెదక్ జూలై 06 (ప్రజా స్వరం) డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆదివారం మెదక్ జిల్లా...
గుతుకులానికి 50 ఫ్యాన్ లు అంద జేత
చిల్లర మాటలకు కేరాఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ నాయకులు : బీజేపీ
బీజేపీ చీఫ్ కు శుభాకాంక్షలు తెలిపిన గిరీష్
నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు