Category: నల్గొండ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... టీపీసీ ‘ప్రో ఎక్స్’ అల్ట్రా ప్రీమియం డిజిటల్ ఎక్స్ప్రెస్ సేవ ప్రారంభం....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : మేడ్చల్ , మే 1: దేశంలోని ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ ది ప్రోఫెషనల్ కొరియర్స్ తన కొత్త అల్ట్రా ప్రీమియం డిజిటల్ ఎక్స్ప్రెస్ సేవ ‘ప్రో ఎక్స్’ ను ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవ అమలుకు సంబంధించి సంస్థ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి... ప్రయివేట్ బస్సులో మంటలు చెలరేగి దగ్ధం....
Published On
By Prajaswaram
మాసాయిపేట జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం - - -ట్రావెలర్ బస్సు దగ్ధం కావడంతోతప్పిన పెను ప్రమాదం. ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 27 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా మాసాయిపేట జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు పూర్తిగా కాలిపోయింది.పోలీసుల... నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 22 నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామాల పరిపాలన కొనసాగుతుందని వివరించడంతో పాటు, ఈ శిక్షణలో సర్పంచ్, ఉప... మల్కాపూర్ లో స్వచ్చా భారత్....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 19 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 397వ ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. 4వ వార్డులో పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ ను, చెత్తాచెదారాన్ని తొలగించారు. సిసి రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచారు. గ్రామం శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యం తో ఉంటారని... 50 శాతం సీట్ల పెంపును అమలు చేస్తున్నామని వెల్లడి....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : హైదరాబాద్, ఏప్రిల్ 15 డీలిమిటేషన్ బిల్లుతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విమర్శలపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వాలే చట్టాలు తెచ్చాయని అన్నారు. 1972లో కాంగ్రెస్ చేసిన డీలిమిటేషన్ వల్ల... నాన్న హెల్మెట్ పెట్టుకో అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు...
Published On
By Prajaswaram
ప్రజాస్వరం ; చిన్న శంకరంపేట, ఏప్రిల్ 15 నాన్న హెల్మెట్ ధరించు అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు హెల్మెట్ పెట్టకుంటే నేను నీ బైక్ పై రాను అనే వినూత్న కార్యక్రమాన్ని చిన్న శంకరంపేట ఎస్సై నారాయణగౌడ్ చేపట్టారు, చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని మేరీమాత పాఠశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99... రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసాడు. .యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం, మేడ్చల్: : మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్ పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద... బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారనుందా ...?
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన... సోషల్ మీడియా తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు : సీఎం రేవంత్
Published On
By Prajaswaram
మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నండా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళిప్రజాస్వరం , హైదరాబాద్ :కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని... పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టిన గ్రామస్తులు ....
Published On
By Prajaswaram
ఈ పరిశ్రమ మాకొద్దు... పరిశ్రమకు సంబంధించిన పేపర్లు గ్రామపంచాయతీకి సమర్పించాలంటూ నోటీసు జారీ చేసిన పంచాయతీ కార్యదర్శి చిన్న శంకరంపేట,ఏప్రిల్ 4 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు అవుతున్న వినూత్న ఫార్మా కంపెనీ మాకు వద్దు అంటూ మిర్జాపల్లి గ్రామస్తులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు,... ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం.....
Published On
By Prajaswaram
జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ): జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంక్ష రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇండ్లను ప్రారంభించారు. తమ సొంత ఇంటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు కొత్తోజు... Latest Posts
18 May 2026 19:37:28
సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి..... ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ... ప్రజాస్వరం: మెదక్, మే 18 : మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం...

