Category: నల్గొండ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం : బిజెపి శాసనసభ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Published On
By Prajaswaram
హైదరాబాద్ / భువనగిరి నవంబర్ 3 (ప్రజాస్వరం) : రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం జరిగిందని బిజెపి శాసనసభ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో ఆయన మీడియా తో మాట్లాడుతూ రైతులు కన్నీరు కార్చుతుంటే ముఖ్యమంత్రి ముంబై లో సల్మాన్ ఖాన్ స్థానిక సమరం తో సందడిగా పల్లెలు
Published On
By Prajaswaram
*స్థానిక సమరంతో సందడిగా మారిన పల్లెలు* :-స్థానికంలో పాగా వేయడానికి ఎవరికి వారే వ్యూహరచనలు :- అధికార పార్టీ నుండి పోటీ చేస్తే గెలుపు తద్యం అనుకుంటున్న ఆశావాహులు :- మండల అధ్యక్షులే లక్ష్యం అంటున్న అధికార,ప్రతిపక్ష పార్టీలు మిర్యాలగూడ, సెప్టెంబర్ 30( ప్రజాస్వరం ) : స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం గుట్ట దేవస్థానంకు ఎక్సలెన్సీ అవార్డ్ .... సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం
Published On
By Prajaswaram
హైదరాబాద్ సెప్టెంబర్ 27 (ప్రజాస్వరం) : యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 27:(ప్రజాస్వరం) :అంతర్జాతీయ పర్యాటక దినోత్సవములలో భాగముగా తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్ కు తొలి పుణ్యక్షేత్రముగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఎంపికైంది. .శనివారము సాంప్రాయవేదిక శిల్పారామములో తెలంగాణ ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యనిర్వహణాధికారి జి.రవి,... జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి
Published On
By Prajaswaram
హైదరాబాద్ / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం): జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి పలు సూచనలు జారీ చేశారు.దసరా... ఆధ్యాత్మికం తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Published On
By Prajaswaram
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికలు.....మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి......గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధత పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్ ( ప్రజాస్వరం ) ; గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను... సుప్రీంకోర్టు సంచలన తీర్పు ....గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
Published On
By Prajaswaram
బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం : హరీష్ రావు
Published On
By Prajaswaram
చంద్రబాబుతో రేవంత్ లోపాయికారి ఒప్పందం : హరీష్ రావు హైదరాబాద్, (ప్రజాస్వరం ) : బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందని లోపాయికార ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం సీఎం సహకరిస్తున్నాడని మాజీ మంత్రి... ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని అన్ని విభాగాలలో అవసరమైన వైద్య పరికరాలు,సౌకర్యాలను కల్పిస్తాం - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Published On
By Prajaswaram
ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని అన్ని విభాగాలలో అవసరమైన వైద్య పరికరాలు,సౌకర్యాలను కల్పిస్తాం - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ / హైదరాబాద్ (ప్రజాస్వరం) : నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని అన్ని విభాగాలలో అవసరమైన వైద్య పరికరాలు, సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు , సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.... ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
Published On
By Prajaswaram
ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ... ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో
Published On
By Prajaswaram
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోతెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం హైదరాబాద్, ( ప్రజాస్వరం ) : తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు,విద్యా , ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభ లో చేసిన చట్టం... కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ
Published On
By Prajaswaram
పుత్రునికి కేసీఆర్ పుట్టిన రోజు దీవెనహైదరాబాద్ ( ప్రజాస్వరం ) : తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత, కేసీఆర్ నుంచి బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తన భార్య శైలిమ ,పుత్రుడు హిమాన్షు ను తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను... ఆధ్యాత్మికం తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది : మంత్రి వివేక్ వెంకటస్వామి
Published On
By Prajaswaram
అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుంది : ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మెదక్ / చేగుంట(ప్రజా స్వరం) : మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మహాంకాళి బోనాల సందర్భంగా సండ్రుగు బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి,... Latest Posts
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...

