Category: నల్గొండ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం.....
Published On
By Prajaswaram
జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ): జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంక్ష రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇండ్లను ప్రారంభించారు. తమ సొంత ఇంటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు కొత్తోజు... ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డు అందుకున్న కావేరి యూనివర్సిటీ....
Published On
By Prajaswaram
గజ్వెల్ ,మార్చి 29 (ప్రజాస్వరం):- సిద్దిపేట జిల్లా గౌరారం శివారులోని కావేరి యూనివర్సిటీ ఉత్తమ విశ్వవిద్యాలయo అవార్డు దక్కించుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ హర్ష పోల్సాని అవార్డు అందుకున్నారు. చక్కటి సాంకేతిక నైపుణ్యం, నూతన ఆవిష్కరణలు సత్ఫలితాలిస్తుండగా, విద్యార్థుల పట్ల సంస్థ అంకితభావం, నిబద్ధత,... శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణోత్సవం....
Published On
By Prajaswaram
జగదేవ్ పూర్, మార్చి 27 (ప్రజాస్వరం ):జగదేవ్పూర్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జంగంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించబడింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు.ఈ... తూప్రాన్ లో అంగరంగ వైభవంగా సీతారాములు కల్యాణం...
Published On
By Prajaswaram
తూప్రాన్ , మార్చి 27 (ప్రజాస్వరం): పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లోని రామాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ తూప్రాన్ పట్టణంలోని శివాలయం నుండి సీతామహాలక్ష్మిని ఊరేగింపుగా తీసుకెళ్లి రామాలయం వద్ద రాముడిని ఎదురుకోలు... నీటి ఆవిష్యకత పై రైతులకు అవగహన...
Published On
By Prajaswaram
తూప్రాన్, మార్చి 22 (ప్రజాస్వరం ) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నీటి ప్రాముఖ్యతపై సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ బాలవికాస్ సౌజన్యంతో గ్రామస్తులతో ర్యాలీ చేపట్టారు. అంతకుముందు రైతులకు నీటి ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. మానవ మునగడకు త్రాగునీరు, సాగునీరు అవసర ప్రాధాన్యతను... ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి తరలిన రైతులు...
Published On
By Prajaswaram
చిన్న శంకరంపేట, మార్చి 22 ( ప్రజాస్వరం): కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని రైతులకు పెద్దపీట వేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చిన్న శంకరంపేట మండల నాయకుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి... సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్....
Published On
By Prajaswaram
నేర శోధనలో సీసీ కెమెరాల పని తీరు భేష్.. క్రైమ్ ఫ్రీ జిల్లా గా మార్చడమే సురక్ష నేత్ర కార్యక్రమం. గజ్వేల్ /వర్గల్ మార్చి 02 (ప్రజాస్వరం) : సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని మీనాజీపేట్ గ్రామంలో సిద్దిపేట సీపీ సాధన రష్మీ పెరుమాళ్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. స్నేహ ఫౌండేషన్ వారి... రోడ్డు ప్రమాదల పై అవగాహనా...
Published On
By Prajaswaram
తూప్రాన్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం ): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి ఉచిత వైద్యం.... మెదక్ జిల్లా పోలీస్ లు తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదాల పై డ్రైవర్లు కు అవగాహనా కలిపించారు “Arrive Alive” రెండవ దశ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం... కుట్రలు పటాపంచలు....
Published On
By Prajaswaram
కడిగిన ముత్యంలా కవితక్క..... కుట్రదారులకు చెంపదెబ్బ కోట్టే విధంగా తీర్పు ఇచ్చిన న్యాయ స్థానం... మెదక్, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం): తెలంగాణ జాగృతి కవితక్క పై కుట్ర దారులకు చెంప దెబ్బ కొట్టినట్లు విధంగా న్యాయస్థానం క్లీన్ షీట్ ఇచ్చిందని మెదక్ జిల్లా నాయకులు రమేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరికి గూడు కల్పిస్తాం...
Published On
By Prajaswaram
వర్గల్ లో ఇందిరమ్మ నూతన గృహప్రవేశాలు తెల్లరేషన్ కార్డుతో... ఇంటింటికి సన్న బియ్యం పేదల సంక్షేమం... కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ గజ్వేల్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం): పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాగా, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు వర్తింప చేస్తామని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట... ఈ పరిశ్రమ మాకొద్దంటు జె,సి, కి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు...
Published On
By Prajaswaram
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 23 ( ప్రజాస్వరం): చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ మాకు వద్దంటూ కామారం సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ సుధాకర్తో పాటు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు అందరు కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్... ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం భూమి పూజలు....
Published On
By Prajaswaram
తూప్రాన్, ఫిబ్రవరి 20 (ప్రజాస్వరం) : పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లో పేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు అయినా లబ్ధిదారులకు భూమి పూజ చేసుకో కొబ్బరికాయలు కొట్టిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తూముకుంట నర్సారెడ్డి పేదలకు రేవంత్ రెడ్డి... Latest Posts
04 Apr 2026 05:48:00
తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ చేయాలి... ఎమ్మెల్యే హామీతో దిగివచ్చిన యువకుడు.. చేగుంట, ఏప్రిల్ 04 ( ప్రజాస్వరం ) : గతంలో అమలులో ఉన్న...

