Category: నల్గొండ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం...
Published On
By Prajaswaram
గజ్వేల్, 16 ఫిబ్రవరి (ప్రజాస్వరం) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా గోలి మమత సంతోష్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం గోలి మమత... యావపూర్ లో స్వచ్ఛభారత్ ....
Published On
By Prajaswaram
తూప్రాన్, ఫిబ్రవరి 8 (ప్రజాస్వరం): పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలంలోని యావపూర్ లో నేటి నుండి ప్రతి ఆదివారం స్వచ్ఛభారత్ నిర్వహించేందుకు సర్పంచ్ యంజాల స్వామి యువత ముందుకు వచ్చారు గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించకూడదని యువత తీర్మానం చేసుకున్నారు వచ్చే పాలకవర్గ సమావేశంలో చర్చించి గ్రామంలో బెల్ట్ నిర్వహిస్తే జరిమానా విధించే... గజ్వేల్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ దే....
Published On
By Prajaswaram
అభివృద్ధి చేసిన పార్టీ నాయకులను గెలిపించండి... గజ్వేల్, 04 ఫిబ్రవరి (ప్రజాస్వరం): సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కప్ప మమత పోచయ్య తరపున ఒకటో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ, బిఆర్ఎస్ పాలనలోనే... సేవ చేసే అభ్యర్థులనే ఎన్నుకోవాలి....
Published On
By Prajaswaram
మేడ్చల్, (ప్రజాస్వరం): డబ్బులు, ప్రలోబాలు, మద్యం ఉన్నపటికీ కూడా మానవాడేవడో పనిచేసే వాడెవడో గుర్తించి ప్రజలు కౌన్సిలర్ అభ్యర్థులుగా గెలిపించుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు భరత్ బైబిల్ కాలేజీలోని నామినేషన్ కేంద్రానికి అభ్యర్థుల తరఫున మద్దతుగా వచ్చారు. 10వ వార్డు... రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం....
Published On
By Prajaswaram
రామాయంపేట జనవరి.22 ( ప్రజాస్వరం): మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలోఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జర్నలిస్టు "కమ్మరీ వెంకట రాములు" ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆయనకు ఆర్థిక సహాయం అందించడానికి లీలా గ్రూపు చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ముందుకు వచ్చారు. బుధవారం నాడు ఆయన రాష్ట్ర టీయూడబ్ల్యుజే iju రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు... కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన
Published On
By Prajaswaram
చిన్న శంకరంపేట జనవరి 22 ( ప్రజాస్వరం ): పేదోడి సొంతింటి కల నెరవేరాలని ఉద్దేశంతో ప్రతి గ్రామంలో పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని, పేదోడు సైతం సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకం ద్వారా ఉచితంగా బియ్యం అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్ అన్నారు,... మల్కాపూర్ సందర్శించిన శ్రీలంక మేయర్ల బృందం
Published On
By Prajaswaram
తూప్రాన్ జనవరి 20 (ప్రజాస్వరం ): పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని మంగళవారం శ్రీలంక దేశానికి చెందిన మేయర్ల బృందం ఎన్ ఐ ఆర్ డి ఆధ్వర్యంలో సందర్శించారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనుల తీరుతనులను గ్రామ సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ వారికి వివరించడం జరిగింది.... మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చెప్పట్టాలి
Published On
By Prajaswaram
రామాయంపేట. జనవరి. 20.( ప్రజాస్వరం ): మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద బిజెపి పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.... బీఆర్ఎస్కు గట్టి షాక్
Published On
By Prajaswaram
కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేరికలు పటాన్చెరు, జనవరి 20( ప్రజా స్వరం): పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చేలా మాజీ వార్డ్ సభ్యులు నారాయణ దాసు, సంపత్ రెడ్డి, నేతలు మన్నె రాఘవేందర్, కంజర్ల సాయి, వెంకటేష్ నాయక్తో పాటు అనుచరులు పార్టీకి గుడ్బై చెప్పారు. సుమారు 50... రోడ్డు భద్రత పై అవగాహన ప్రతిజ్ఞ
Published On
By Prajaswaram
తూప్రాన్ జనవరి 13 (ప్రజాస్వరం) : పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి రోడ్డు భద్రతా మాసం సందర్భంగా మంగళవారం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో, పోలీస్ సిబ్బందితో కలిసి కుచారం గ్రామ రైతు వేదికలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది ప్రజలు పాల్గొన్నారు.... అధినేత కేసీఆర్ ను కలిసిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు
Published On
By Prajaswaram
హైదరాబాద్ ( ప్రజాస్వరం ) తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత... రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం : బిజెపి శాసనసభ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Published On
By Prajaswaram
హైదరాబాద్ / భువనగిరి నవంబర్ 3 (ప్రజాస్వరం) : రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం జరిగిందని బిజెపి శాసనసభ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో ఆయన మీడియా తో మాట్లాడుతూ రైతులు కన్నీరు కార్చుతుంటే ముఖ్యమంత్రి ముంబై లో సల్మాన్ ఖాన్ Latest Posts
17 Feb 2026 16:06:02
తూప్రాన్, ఫిబ్రవరి 17( ప్రజాస్వరం ): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నూతన చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ 72వ జన్మదిన...

