Category: నల్గొండ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సర్ ప్రక్రియ అద్భుతంగా కొనసాగుతుంది .....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , మేడ్చల్ / గుండ్లపోచంపల్లి : గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలో ని అంబేద్కర్ జగ్జీవన్ రామ్ కాలనిలో ఎమ్యునరేషన్ ఫారంలను BLO లతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ 299 డివిజన్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బండారి నరేందర్, 29 డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ... కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న ఎస్పీ....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : మెదక్ : జూన్ 28 : పాపన్న పేట్ మండలం నాగసానిపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గామాత ఆలయాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మెదక్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, మెదక్ జిల్లా శాంతిభద్రతలు మరింత బలోపేతం... ఎస్ ఐ ఆర్ ప్రక్రియ...
Published On
By Prajaswaram
యాక్టివ్ అవుతున్న బూత్ లెవల్ కమిటీలు... ప్రజాస్వరం : హైదరాబాద్, విజయవాడ, జూన్ 06 : భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతోనే అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర అప్రమత్తమయ్యాయి. తమ సానుభూతిపరుల... విద్యుత్ ఆర్టిజన్ రోడ్డు ప్రమాదం లో ...
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్, జూన్ 2 : మెదక్ జిల్లా తూప్రాన్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆర్టిజన్ గా పని చేస్తున్న చిత్తరి బిక్షపతి (55 ) మంగళవారం మనోహరాబాద్ నుండి తూప్రాన్ కార్యాలయానికి బైక్ పై వస్తుండగా హిమంపూర్ చౌరస్తా సమీపంలో వెనుక నుండి డి సి యం వ్యాన్ డికొనడం తో... అనారోగ్యంతోనే ప్రభాకర్ .....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 : నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం... టీపీసీ ‘ప్రో ఎక్స్’ అల్ట్రా ప్రీమియం డిజిటల్ ఎక్స్ప్రెస్ సేవ ప్రారంభం....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : మేడ్చల్ , మే 1: దేశంలోని ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ ది ప్రోఫెషనల్ కొరియర్స్ తన కొత్త అల్ట్రా ప్రీమియం డిజిటల్ ఎక్స్ప్రెస్ సేవ ‘ప్రో ఎక్స్’ ను ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవ అమలుకు సంబంధించి సంస్థ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి... ప్రయివేట్ బస్సులో మంటలు చెలరేగి దగ్ధం....
Published On
By Prajaswaram
మాసాయిపేట జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం - - -ట్రావెలర్ బస్సు దగ్ధం కావడంతోతప్పిన పెను ప్రమాదం. ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 27 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా మాసాయిపేట జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు పూర్తిగా కాలిపోయింది.పోలీసుల... నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 22 నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామాల పరిపాలన కొనసాగుతుందని వివరించడంతో పాటు, ఈ శిక్షణలో సర్పంచ్, ఉప... మల్కాపూర్ లో స్వచ్చా భారత్....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 19 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 397వ ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. 4వ వార్డులో పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ ను, చెత్తాచెదారాన్ని తొలగించారు. సిసి రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచారు. గ్రామం శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యం తో ఉంటారని... 50 శాతం సీట్ల పెంపును అమలు చేస్తున్నామని వెల్లడి....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : హైదరాబాద్, ఏప్రిల్ 15 డీలిమిటేషన్ బిల్లుతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విమర్శలపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వాలే చట్టాలు తెచ్చాయని అన్నారు. 1972లో కాంగ్రెస్ చేసిన డీలిమిటేషన్ వల్ల... నాన్న హెల్మెట్ పెట్టుకో అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు...
Published On
By Prajaswaram
ప్రజాస్వరం ; చిన్న శంకరంపేట, ఏప్రిల్ 15 నాన్న హెల్మెట్ ధరించు అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు హెల్మెట్ పెట్టకుంటే నేను నీ బైక్ పై రాను అనే వినూత్న కార్యక్రమాన్ని చిన్న శంకరంపేట ఎస్సై నారాయణగౌడ్ చేపట్టారు, చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని మేరీమాత పాఠశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99... రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసాడు. .యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు... Latest Posts
27 Aug 2026 11:57:23
రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు మనోహరబాద్ (ప్రజాస్వరం) : రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు...

