Category: ఆదిలాబాద్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
Published On
By Prajaswaram
మంచిర్యాల, ( ప్రజాస్వరం ) : ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య... జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి
Published On
By Prajaswaram
హైదరాబాద్ / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం): జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి పలు సూచనలు జారీ చేశారు.దసరా... ఆధ్యాత్మికం తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Published On
By Prajaswaram
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికలు.....మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి......గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధత పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్ ( ప్రజాస్వరం ) ; గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను... పురిటి నొప్పులతో వాగు దాటలేక గర్భిణి అవస్థలు
Published On
By Prajaswaram
మంచిర్యాల జిల్లాలో గర్భిణికి పీత కష్టం ---భారీ వర్షాలతో ఉప్పొంగిన నర్సాపూర్ వాగు ---- పురిటి నొప్పులతో వాగు దాటలేక అవస్థలు ----స్పందించిన తాండూర్ , మాదారం ఎస్సై లు ---ఎట్టకేలకు వాగు దాటించి బెల్లంపల్లి ఆసుపత్రికి తరలింపు మంచిర్యాల / తాండూర్ (ప్రజాస్వరం ) : గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కొడుతున్న... సుప్రీంకోర్టు సంచలన తీర్పు ....గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
Published On
By Prajaswaram
బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం : హరీష్ రావు
Published On
By Prajaswaram
చంద్రబాబుతో రేవంత్ లోపాయికారి ఒప్పందం : హరీష్ రావు హైదరాబాద్, (ప్రజాస్వరం ) : బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందని లోపాయికార ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం సీఎం సహకరిస్తున్నాడని మాజీ మంత్రి... ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
Published On
By Prajaswaram
ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ... ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో
Published On
By Prajaswaram
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తోతెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం హైదరాబాద్, ( ప్రజాస్వరం ) : తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు,విద్యా , ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభ లో చేసిన చట్టం... కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ
Published On
By Prajaswaram
పుత్రునికి కేసీఆర్ పుట్టిన రోజు దీవెనహైదరాబాద్ ( ప్రజాస్వరం ) : తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత, కేసీఆర్ నుంచి బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తన భార్య శైలిమ ,పుత్రుడు హిమాన్షు ను తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను... ఆధ్యాత్మికం తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది : మంత్రి వివేక్ వెంకటస్వామి
Published On
By Prajaswaram
అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుంది : ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మెదక్ / చేగుంట(ప్రజా స్వరం) : మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మహాంకాళి బోనాల సందర్భంగా సండ్రుగు బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి,... పెన్షన్లు పెంచి ఇవ్వడమో .... లేక రాజీనామా చేయడమో ... సీఎం నిర్ణయించుకోవాలి : మందకృష్ణ మాదిగ
Published On
By Prajaswaram
పెన్షన్లు పెంచి ఇవ్వడమో .... లేక రాజీనామా చేయడమో ... సీఎం నిర్ణయించుకోవాలి : మందకృష్ణ మాదిగ హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : ఎన్నిక ల సమయంలో వికలాంగులకు చేయూత పథకం కింద ఇస్తున్న పెన్షన్ దారులకు పెన్షన్ పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వడమో లేక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా... స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసి ద్ధం చేయాలి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పార్టీ ఆదేశం
Published On
By Prajaswaram
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసి ద్ధం చేయాలి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పార్టీ ఆదేశం హైదరాబాద్ జూలై 22 (ప్రజాస్వరం ) : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశా లు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు నిర్ణయించారు. కోర్టు... Latest Posts
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...

