Category:
ఆదిలాబాద్

తెలంగాణ  ఆదిలాబాద్  మెదక్ 

మోడీ చేపడుతున్న దేశాభివృద్ధిని  ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ 

మోడీ చేపడుతున్న దేశాభివృద్ధిని  ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్  గజ్వేల్  (ప్రజాస్వరం) : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ , మెదక్ పార్లమెంటు సభ్యులుమాధవనేని రఘునందన్ రావు , బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ గార్ల  అదేశాల మేరకు  బీజేపీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్  నూతన శక్తి కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రముఖ్ (ఇన్చార్జ్) లను మరియు...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్ హైదరాబాద్   (ప్రజాస్వరం) : భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నంగాల్‌పుర్‌ పరిధిలోని హాలెడ్ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పైలట్లు  సురక్షితంగా దించారు. పఠాన్‌కోట్ సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో, పైలట్లు...
Read More...
తెలంగాణ  ఆంద్రప్రదేశ్  జాతీయం  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!

మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ! హైదరాబాద్ / అహ్మాదాబాద్  (ప్రజాస్వరం) : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర  మోదీ శుక్రవారం పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటనా  స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా...
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్

ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన కేటీఆర్ హైదరాబాద్, (ప్రజాస్వరం) : సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్   వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. పల్లా రాజేశ్వర్ తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం  బాగానే కోలుకుంటున్నట్లు  పల్లా రాజేశ్వర్ తెలిపారు. పల్లా రాజేశ్వర్  వేగంగా కోలుకుని,...
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  మెదక్  నల్గొండ  నిజామాబాద్  రంగారెడ్డి 

సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం - - హైదరాబాద్ లో జెండా ఎగరేయనున్న ముఖ్యమంత్రి

సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం  -   - హైదరాబాద్ లో జెండా ఎగరేయనున్న ముఖ్యమంత్రి సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం -  33 జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ - హైదరాబాద్ లో జెండా ఎగరేయనున్న ముఖ్యమంత్రి -  వివాదాల వేళ కాంగ్రెస్ సర్కారు కొత్త ఉపాయం -  విమోచన దినోత్సవంగా జరపనున్న కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వరం, తెలంగాణ బ్యూరో: సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
Read More...
క్రీడలు  తెలంగాణ  ఆదిలాబాద్ 

కాంస్య పతాక విజేత దీప్తి జీవన్ జీ కి కోటి రూపాయల నగదు పురస్కారం

కాంస్య పతాక  విజేత దీప్తి జీవన్ జీ కి  కోటి రూపాయల నగదు పురస్కారం కాంస్య పతాక  విజేత దీప్తి జీవన్ జీ కి  కోటి రూపాయల నగదు పురస్కారంహైదరాబాద్ : పారా ఒలంపిక్స్ కాంస్య పతాక  విజేత దీప్తి జీవన్ జీ కి  తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారంతో పాటు 500 గజాల ఇంటి స్థలాన్ని ప్రకటించింది. దీనితోపాటు ఆమె జీవన భృతి కొరకు గ్రూప్-2...
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్  రంగారెడ్డి 

మీడియా సమర్థవంతంగా పని చేయాలి..: మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్

మీడియా సమర్థవంతంగా పని చేయాలి..:  మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్             మీడియా సమర్థవంతంగా పని చేయాలి..:  మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్             శామీర్ పేట్ కలెక్టరేట్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా మీడియా సమర్థవంతంగా పని చేయాలి- ఈటల రాజేందర్, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులుప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో పిఐబి ప్రముఖ పాత్ర- జిల్లా పాలనాధికారి  గౌతమ్...
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్  వరంగల్  హైదరాబాద్  కరీంనగర్  ఖమ్మం  మహబూబ్ నగర్  నల్గొండ  రంగారెడ్డి 

తెలంగాణాలో ఐదురోజుల పాటు వర్షాలు

తెలంగాణాలో ఐదురోజుల పాటు వర్షాలు తెలంగాణాలో ఐదురోజుల పాటు వర్షాలు హైదరాబాద్ (ప్రజాస్వరం )  తెలంగాణ రాష్ట్రంలో ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు పడే  అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక, పరిసరాల్లో ఉందని.. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు...
Read More...
తెలంగాణ  ఆదిలాబాద్ 

ఆదిలాబాద్ ప్రజల సమస్యలు తెలుసు.కానీ అభిప్రాయం తీసుకుంటాం.

ఆదిలాబాద్ ప్రజల సమస్యలు తెలుసు.కానీ అభిప్రాయం తీసుకుంటాం. ఆదిలాబాద్ ప్రజల సమస్యలు తెలుసు.. అయినా అందరి అభిప్రాయం తీసుకుంటామమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క...
Read More...