Category: ఆదిలాబాద్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ప్రతి పేదోడి సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ పార్టీ..
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 21 ప్రతీ పేదోడి స్వంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల పరిధి లోని నర్సంపల్లి కు చెందిన వట్టెపు సిద్ధిరాములుకు మంజూరు అయి గ్రామంలో నిర్మాణం పూర్తి అయిన తొలి... రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసాడు. .యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం, మేడ్చల్: : మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్ పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద... బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారనుందా ...?
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన... సోషల్ మీడియా తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు : సీఎం రేవంత్
Published On
By Prajaswaram
మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నండా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళిప్రజాస్వరం , హైదరాబాద్ :కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని... ఘనంగా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు....
Published On
By Prajaswaram
నార్సింగి, ఏప్రిల్ 11 ( ప్రజాస్వరం ): నార్సింగి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కండ్లకొయ్య యాదగిరి ఆధ్వర్యంలో ఎస్బీఐ బ్యాంకు సమీపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి... కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిని చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్ ...
Published On
By Prajaswaram
నార్సింగి, ఏప్రిల్ 07 ( ప్రజాస్వరం ): కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ ప్రతీ ఆడపిల్లకు ఒక వారం లాంటిదని నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ అన్నారు. మండల కేంద్రం లోని రైతు వేదికలో తహసీల్దార్ గ్రేస్ బాయి ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య... సరస్వతీ శిశుమందిర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు...
Published On
By Prajaswaram
ఆదిలాబాద్ జిల్లా, ఫిబ్రవరి 19 (ప్రజాస్వరం): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రము లోని స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల లో హిందూ సామ్రాజ్య స్థాపకుడు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ని పురస్కరించుకొని పాఠశాల లో జయంతి వేడుకలు నిర్వహించారు.ఆచార్యులు విద్యార్థులు శివాజీ మహరాజ్ ప్రతిమకు పూల మాల... జాతీయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచండి..
Published On
By Prajaswaram
పటాన్ చెరు, జనవరి 31(ప్రజాస్వరం): బిహెచ్ఇఎల్ చౌరస్తా నుండి రుద్రారం గణేష్ గడ్డ మీదుగా సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు మందకొడిగా కొనసాగుతున్నాయని, సర్వీస్ రోడ్లు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రధాన రహదారి పనులను చేపట్టాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.... మాజీ కో-ఆప్షన్ సభ్యులు యూనుస్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ..
Published On
By Prajaswaram
పితృవియోగంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంతాపం అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం): అమీన్ పూర్ మున్సిపాలిటీ మాజీ కో-ఆప్షన్ మెంబర్ యూనుస్ తండ్రి ఇటీవల పరమపదించడంతో, శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి యూనుస్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పితృవియోగంపై సంతాపం తెలుపుతూ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గూడెం మహిపాల్... ఘనంగా రోడ్డు భద్రతా 2K రన్....
Published On
By Prajaswaram
ఆదిలాబాద్ జిల్లా, జనవరి 31 (ప్రజాస్వరం): రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ,నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా పట్టణంలో '2K రన్' నిర్వహించారు. ఈ పరుగు స్థానిక ఆర్.టి.ఓ.... శేరిపల్లిలో పౌర హక్కుల దినోత్సవం..
Published On
By Prajaswaram
నార్సింగి, జనవరి 31 ( ప్రజాస్వరం ): కుల వివక్ష అమానుషం, చట్ట రీత్యా నేరమని స్థానిక తహశీల్దార్ గ్రేస్ బాయి అన్నారు. శనివారం గ్రేస్ బాయి ఆధ్వర్యంలో మండల పరిధిలోని శేరిపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతీ మాసం నెల చివరి రోజున... Latest Posts
19 May 2026 19:51:04
ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 19 : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రం రైతు వేదికలో ప్రతివారం జరిగే రైతు నేస్తం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ...

