Category: ఆదిలాబాద్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... జాతీయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచండి..
Published On
By Prajaswaram
పటాన్ చెరు, జనవరి 31(ప్రజాస్వరం): బిహెచ్ఇఎల్ చౌరస్తా నుండి రుద్రారం గణేష్ గడ్డ మీదుగా సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు మందకొడిగా కొనసాగుతున్నాయని, సర్వీస్ రోడ్లు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రధాన రహదారి పనులను చేపట్టాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.... మాజీ కో-ఆప్షన్ సభ్యులు యూనుస్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ..
Published On
By Prajaswaram
పితృవియోగంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంతాపం అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం): అమీన్ పూర్ మున్సిపాలిటీ మాజీ కో-ఆప్షన్ మెంబర్ యూనుస్ తండ్రి ఇటీవల పరమపదించడంతో, శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి యూనుస్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పితృవియోగంపై సంతాపం తెలుపుతూ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గూడెం మహిపాల్... ఘనంగా రోడ్డు భద్రతా 2K రన్....
Published On
By Prajaswaram
ఆదిలాబాద్ జిల్లా, జనవరి 31 (ప్రజాస్వరం): రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ,నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా పట్టణంలో '2K రన్' నిర్వహించారు. ఈ పరుగు స్థానిక ఆర్.టి.ఓ.... శేరిపల్లిలో పౌర హక్కుల దినోత్సవం..
Published On
By Prajaswaram
నార్సింగి, జనవరి 31 ( ప్రజాస్వరం ): కుల వివక్ష అమానుషం, చట్ట రీత్యా నేరమని స్థానిక తహశీల్దార్ గ్రేస్ బాయి అన్నారు. శనివారం గ్రేస్ బాయి ఆధ్వర్యంలో మండల పరిధిలోని శేరిపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతీ మాసం నెల చివరి రోజున... దేవాలయ వార్షికోత్సవ వేడుకలో....
Published On
By Prajaswaram
అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం): ఈరోజు పటాన్చెరువు నియోజకవర్గం అమీన్ పూర్ మండలం పటేల్ గూడా బిహెచ్ఇఎల్ మెట్రో కాలనీలో శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ బిజెపి మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్... హర్షం వ్యక్తం చేస్తున్న సీతారాంపల్లి ఉపాధి హామీ ప్రజలు ..
Published On
By Prajaswaram
సంక్షేమం నుంచి సంపద సృష్టికి 'విబి గ్రామ్ జి‘ తోని గ్రామ స్వరాజ్యం ! గజ్వేల్, జనవరి 31 (ప్రజాస్వరం): మెదక్ పార్లమెంట్ వర్యులు మాధవనేని రఘునందన్ రావు పిలుపు మేరకు వర్గల్ మండలం సీతారాంపల్లిలో వర్గల్ మండల బిజెపి అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి రెడ్డి,సీతారాంపల్లి సర్పంచ్ కుక్కల ఆండాలు రామఆంజనేయులు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం... ఆదిలాబాద్లోనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి....
Published On
By Prajaswaram
ఆదిలాబాద్ , జనవరి 31(ప్రజాస్వరం): ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ప్రతిపాదించిన యూనివర్సిటీని నిర్మల్ జిల్లాలో కాకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC) ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో... గిరిజనుల దేవత జంగుబాయి జాతర
Published On
By Prajaswaram
ఆదిలాబాద్ జిల్లా జనవరి 07 ( ప్రజాస్వరం) ఆదివాసీలకు ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది, అడవే వారి జీవనాధారం,వారి భాష, వేషధారణ, పూజలు, పండుగలు అన్నీప్రకృతితో ముడిపడి ఉంటాయి, ముఖ్యంగా పుష్యమాసంలో జంగుబాయి అమ్మవారిని పూజిస్తారు, ఈజాతర నెలవంక కనిపించిన వేకువజామున మొదలైనెల రోజుల పాటు కొనసాగుతుంది, వివిధ రాష్ట్రాలనుంచి లక్షల మంది భక్తులు ఈ... అధినేత కేసీఆర్ ను కలిసిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు
Published On
By Prajaswaram
హైదరాబాద్ ( ప్రజాస్వరం ) తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత... నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
Published On
By Prajaswaram
మంచిర్యాల, ( ప్రజాస్వరం ) : ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య... జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి
Published On
By Prajaswaram
హైదరాబాద్ / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం): జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి పలు సూచనలు జారీ చేశారు.దసరా... ఆధ్యాత్మికం తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Published On
By Prajaswaram
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికలు.....మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి......గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధత పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్ ( ప్రజాస్వరం ) ; గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను... Latest Posts
17 Feb 2026 16:06:02
తూప్రాన్, ఫిబ్రవరి 17( ప్రజాస్వరం ): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నూతన చైర్మన్ బొంది రజిని రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ 72వ జన్మదిన...

