Category: ఆదిలాబాద్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... తూప్రాన్ లో మొక్కలు నాటిన జిల్లా న్యాయమూర్తి నీలిమ .....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : తూప్రాన్ ,జూన్ 5 : మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నూతన కోర్టు భవనం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మొక్కలు నాటారు. పట్టణానికి మంజూరైనా కోర్టు పాత ఎంపీడీఓ భవనం లో ఏర్పాటు కావడం తో భవనని... విశాఖలో సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు....
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : శాఖపట్నం : జూన్ 05: సీఎం చంద్రబాబు ఏయూ క్యాంపస్ నుంచి నోవోటెల్ హోటల్ వరకు సైకిల్ పై వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు సైకిల్ ర్యాలీలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గోన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవరం సందర్భంగా విశాఖ వీధుల్లో సైకిల్ ర్యాలీ ముఖ్యమంత్రి చెపట్టారు. తిరుగు ప్రయాణంలో కూడా... బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.......
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : మనోహరాబాద్ : జూన్ 03 : సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు బర్త్డే వేడుకల సందర్భంగా మనోహరాబాద్ మండలం కళ్లకల్ లో గల శ్రీశ్రీశ్రీ కాలకంటి బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మండల బి ఆర్... ప్రతి పేదోడి సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ పార్టీ..
Published On
By Prajaswaram
ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 21 ప్రతీ పేదోడి స్వంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల పరిధి లోని నర్సంపల్లి కు చెందిన వట్టెపు సిద్ధిరాములుకు మంజూరు అయి గ్రామంలో నిర్మాణం పూర్తి అయిన తొలి... రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసాడు. .యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
Published On
By Prajaswaram
ప్రజాస్వరం, మేడ్చల్: : మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్ పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద... బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారనుందా ...?
Published On
By Prajaswaram
ప్రజాస్వరం , హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన... సోషల్ మీడియా తెలంగాణ ఆదిలాబాద్ వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మెదక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి
దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు : సీఎం రేవంత్
Published On
By Prajaswaram
మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నండా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళిప్రజాస్వరం , హైదరాబాద్ :కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని... ఘనంగా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు....
Published On
By Prajaswaram
నార్సింగి, ఏప్రిల్ 11 ( ప్రజాస్వరం ): నార్సింగి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కండ్లకొయ్య యాదగిరి ఆధ్వర్యంలో ఎస్బీఐ బ్యాంకు సమీపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి... కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిని చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్ ...
Published On
By Prajaswaram
నార్సింగి, ఏప్రిల్ 07 ( ప్రజాస్వరం ): కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ ప్రతీ ఆడపిల్లకు ఒక వారం లాంటిదని నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ అన్నారు. మండల కేంద్రం లోని రైతు వేదికలో తహసీల్దార్ గ్రేస్ బాయి ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య... సరస్వతీ శిశుమందిర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు...
Published On
By Prajaswaram
ఆదిలాబాద్ జిల్లా, ఫిబ్రవరి 19 (ప్రజాస్వరం): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రము లోని స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల లో హిందూ సామ్రాజ్య స్థాపకుడు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ని పురస్కరించుకొని పాఠశాల లో జయంతి వేడుకలు నిర్వహించారు.ఆచార్యులు విద్యార్థులు శివాజీ మహరాజ్ ప్రతిమకు పూల మాల... జాతీయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచండి..
Published On
By Prajaswaram
పటాన్ చెరు, జనవరి 31(ప్రజాస్వరం): బిహెచ్ఇఎల్ చౌరస్తా నుండి రుద్రారం గణేష్ గడ్డ మీదుగా సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు మందకొడిగా కొనసాగుతున్నాయని, సర్వీస్ రోడ్లు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రధాన రహదారి పనులను చేపట్టాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.... Latest Posts
27 Aug 2026 11:57:23
రైతులు కేసీఆర్ ప్రభత్వాన్ని కోరుకుంటున్నారు మనోహరబాద్ (ప్రజాస్వరం) : రైతులకు యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనోహరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు...

