రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం...
By Prajaswaram
On
జవహర్ నగర్, ఫిబ్రవరి 16, (ప్రజాస్వరం):
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జవహర్ నగర్ ,అంబేద్కర్ నగర్ లొ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీ శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Latest News
16 Feb 2026 20:41:49
మెదక్, ఫిబ్రవరి 16 (ప్రజాస్వరం): మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి...


