భవాని సంగమేశ్వర దేవాలయంలో పూజలు. ...
By Prajaswaram
On
మాసాయిపేట, ఫిబ్రవరి 15 ( ప్రజాస్వరం ) :
భవాని సంగమేశ్వర దేవాలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు.శివ స్వాములు భజనలతో నుత్యాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది ప్రతి ఏటా ఈ ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గంగుమళ్ల నర్సింహారెడ్డి ,సిద్ధి రాములు గౌడ్ భక్తులు పాల్గొన్నారు.
Latest News
15 Feb 2026 12:36:22
మాసాయిపేట, ఫిబ్రవరి 15 ( ప్రజాస్వరం ) : భవాని సంగమేశ్వర దేవాలయంలో శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు.శివ


