సీఎం దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నం...

బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు..... 

సీఎం దిష్టి బొమ్మ దగ్ధానికి యత్నం...

 

మెదక్ నవంబర్ 02 (ప్రజా స్వరం)

Read More నాచారం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు 

జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ ని సైనికులను అవమానించిన 
వ్యాఖ్యలను నిరసనగా మెదక్ పట్టణంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను బీజేపీ నాయకులు దగ్ధం కార్యక్రమం కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను దగ్దం చేసే తరుణంలో బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో కొద్ది సేపు పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. ఈ  కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు ఈర్ల రంజిత్ రెడ్డి, శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, రామాయంపేట మండలం అధ్యక్షుడు నవీన్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, సీనియర్ నాయకులు సత్యం, సన్నీ, రాహుల్, బంటి, బబ్లు, ప్రేమ్ కుమార్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఒకే

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి