నాచారం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు 

నాచారం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు 

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మైనంపల్లి హన్మంతరావు 

మైనంపల్లి రోహిత్ జన్మదినం సందర్భంగా నాచారం దేవస్థానంలో ప్రత్యేక పూజలు 

Read More ప్రైవేట్‌రంగంలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో నిధి : ప్రధాని మోదీ

వర్గల్ సెప్టెంబర్ 02 (ప్రజాస్వరం).

Read More ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్  జన్మదినం సందర్భంగా వర్గల్ మండలం నాచారం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మైనంపల్లి హన్మంతరావు ,నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నాచారం దేవాలయం అభివృద్ధి చెందటానికి కృషి చేస్తానని మైనంపల్లి హన్మంతరావు  హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో మెదక్ డిసిసి ఆంజనేయులు గౌడ్ మెదక్ జిల్లా గ్రంధాలయ చైర్మైన్ సుహాసిని రెడ్డి ,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బండారు శ్రీకాంత్ రావు,చిట్కుల మహిపాల్ రెడ్డి ,నాయిని యాదగిరి,సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ఎస్ సి సెల్ అధక్షుడు విజయ్ కుమార్,బంగారు రెడ్డి,హన్మంత రెడ్డి,శశిభూషణ్ రెడ్డి,గడ్డి వెంకటేష్ యాదవ్,నాచారం డైరెక్టర్లు సంతోష్ పంతులు,శ్రీనివాస్,వర్గల్ మండల కాంగ్రెస్ నాయకులు చెన్నయ్య,సుల్తాన్ భాయ్,బిట్ల నవీన్,పిట్ల కృష్ణ,వెంకటేష్,శ్రీకాంత్,మహబూబ్,సాయికుమార్ ,భాస్కర్,భాను,నితిన్ రెడ్డి,నవీన్ తదితరులు పాల్గొన్నారు

Read More జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో తుంకి రమేష్

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి