హరీష్ రావును పరామర్శించిన మాజీ డిజిపి
By Prajaswaram
On
హైదరాబాద్ ( ప్రజాస్వరం )
మాజీ మంత్రి,, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ను కోల్పోవడంతో మాజీ డిజిపి అంజనేయ కుమార్ ఆదివారం హరీష్ రావు ఇంటికి వచ్చి పరామర్శించారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయనతోపాటు పలువురు ముఖ్య నాయకులు భారీగా తరలివచ్చి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు
Latest News
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...


