సంతాపం తెలిపిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
By Prajaswaram
On
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంతాపం
దౌల్తాబాద్, నవంబర్ 2 (ప్రజాస్వరం):
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి తండ్రి కీర్తిశేషులు సత్యనారాయణ రావు ఇటీవల మరణించిన నేపథ్యంలో హరీష్ రావుని వారి హైదరాబాద్ నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కొడకండ్ల శ్రీరామ శరణ్ శర్మ గురువుగారు, దొమ్మాట మాజీ సర్పంచులు కొమ్మేరా పూజిత వెంకట్ రెడ్డి, అప్పవారు శ్రీనివాస్, చిట్టాపూర్ రాజు, బిఆర్ఎస్ నాయకుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Latest News
04 Nov 2025 15:58:40
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...


