ట్రాలీ ఢీకొని బాలుడు మృతి

ట్రాలీ ఢీకొని బాలుడు మృతి

ముత్తారంలో పండుగ పూట విషాదం.
-ట్రాలీ ఢీకోని బాలుడు మృతి.

ముత్తారం/పెద్దపల్లి, సెప్టెంబర్ 28(ప్రజా స్వరం):

Read More మరో 500 రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాబోతున్నారు : కేటీఆర్

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పండుగ పూట విషాదం నెలకొంది.మండల కేంద్రంలోని కాసర్లగడ్డ బస్టాండ్ వద్ద ట్రాలీ ఢీకొని బాలుడు మృతి చెందాడు.ఆదివారం సాయంత్రం కాసర్లగడ్డ వద్ద టీ షాపు నడుపుతున్న తిరునహరి శ్రీనివాస్-మంజుల కుమారుడు సిద్దార్థ(2) టీ షాప్ వద్ద ఉండగా అడవి శ్రీరాంపూర్ కు చెందిన ట్రాలీ ఆటో బాలుడిని ఢీకోంది.గమనించిన కుటుంబ సభ్యులు,స్థానికులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.అప్పటి వరకు ఆడుకున్న కన్నకొడుకు కళ్ళ ముందే ట్రాలీ ఢీకొని మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.దీంతో ముత్తారంలో విషాదచాయలు నెలకొన్నాయి‌.

Read More ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి :: కలెక్టర్ పమేలా సత్పతి

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి