ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలం....
బీజేపీ రాష్ట్ర నాయకులు....
By Prajaswaram
On
మనోహరాబాద్, మార్చి 18 (ప్రజాస్వరం):
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలులో విఫలం అయిందని బీజేపీ రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మనోహరాబాద్ మండల అధ్యక్షుడు బక్క వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు చేయాలని మండల రెవెన్యూ అధికారి ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు.
Latest News
18 Mar 2026 17:27:39
నార్సింగి, మార్చి 18 ( ప్రజాస్వరం ): నార్సింగి మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు పసులోటి మోతిలాల్, మన్నె కుల సంఘాల జిల్లా ఉపాధ్యక్షులు రాయిని...


