అనుమానస్పద స్థితిలో రాములమ్మ..

అనుమానస్పద స్థితిలో రాములమ్మ..

 

గజ్వెల్/కొండపాక జనవరి 07 ( ప్రజాస్వరం) ;

కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో రాములమ్మ (60 )  అనుమానాస్పద స్థితిలో చనిపోయినదని స్థానికులు తెలిపారు. హైవే రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం కొనసాగుతుంది.నిన్న సాయంత్రం మిగతాజీవిగా కనిపించిన రాములమ్మను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం తో ఆధారాలను సేకరిస్తున్నారు.

Latest News

ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు... ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...
  చిన్న శంకరంపేట, జనవరి 10 ( ప్రజాస్వరం):                    జన్మించిన గ్రామంలోనే జన్మదిన వేడుకలు జరుపుకున్న మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రజలకు
శిశు మందిర్ పాఠశాలలు నిరంతర శిక్షణా కేంద్రాలు
ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించిన
ప్రజాస్వరం కథనానికి స్పందించిన అధికారులు....
చెరువులో స్నానానికి వెల్లి ఒకరు….
ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కాని రైతులు త్వరగా నమోదు చేసుకోవాలి
మెదక్ జిల్లా ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు గా శింగి రామ్ రెడ్డి..