ప్రమాదవశాత్తు రెండు నివాస పూరి గుడిసెలు దగ్ధం భారీగా నష్టం...
By Prajaswaram
On
చిన్న శంకరంపేట , డిసెంబర్ 30 ( ప్రజాస్వరం )
Read More రోడ్డు ప్రమాదంలో విద్యార్ధిని మృతి
చిన్న శంకరంపేట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో రెండు నివాస పూరి గుడిసెలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి.
చింతకింది నర్సమ్మ ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో లక్ష రూపాయల నగదు, 2 క్వింటాళ్ల బియ్యం, వస్త్రాలు, నిత్యావసర సరుకులు పూర్తిగా దగ్ధం కావడంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో బయటపడింది. చింతకింది శంకర్ చెందిన నివాస కురిసే దగ్ధం కావడంతో రెండు లక్షల యాభై వేల రూపాయల నగదు, 5 తులాల బంగారం , 80 తులాల వెండితో పాటు వస్త్రాలు, నిత్యావసర సరుకులు పూర్తిగా కోల్పోయారు.ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఈ రెండు కుటుంబాలను ప్రభుత్వం స్పందించి వెంటనే ఆదుకోవాలని మాజీ ఎంపిటిసి నాగరాజు కోరారు. మెదక్ రామయంపేట ఫైర్ సిబ్బంది అగ్నిమాపక వాహనాలతో మంటలను చల్లారిచారు
Latest News
02 Jan 2026 21:55:31
తూప్రాన్ జనవరి 2 పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి (ప్రజాస్వరం) ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడి శివంపేట పోలీస్


