ప్రజాస్వరం కథనానికి స్పందించిన అధికారులు....
ఎట్టకేలకు రామాయపల్లి వంతెన ప్రారంభించిన జిఎంఆర్ అధికారులు…..
కథనం ప్రచురితమైన కొన్ని గంటలలోనే స్పందించిన అధికారులు
ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న వైనం
తూప్రాన్ , జనవరి 10 (ప్రజాస్వరం ) :
పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా మెదక్ జిల్లా మనోరబాద్ మండలం రామాయపల్లి వద్ద వంతెన నిర్మాణం జరిగిన ప్రారంభం ఎప్పుడో అనే శీర్షికతో ప్రజాస్వరంలో ప్రచురితమైన కథనానికి స్పందనగా శనివారం సాయంత్రం ఐదు గంటలకి జిఎంఆర్ అధికారులు నేషనల్ హైవే అథారిటీ అధికారుల వంతెన ప్రారంభించారు నిజాంబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న ప్లైయి ఓవర్ వంతెనను ప్రారంభించాడం తో వాహనదారులు ప్రజా స్వరం పత్రిక యాజమాన్యం నికి ప్రతినిధి కి కృతజ్ఞతలు తెలిపారు వంతెన ప్రారంభం తో వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు టోల్ రుసుము వసూల్ చేసిన సౌకర్యాలు కలిపించడం లో ఆలసత్వం వహించడం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వంతెన పై నుండి వాహనాలకు అనుమతి ఇస్తూ రాకపోకలకు ఇబ్బంది తొలిగించిన అధికారులకు ధన్యవాదములు తెలిపిన ప్రజలు


