ఘనంగా ఏక దశ రుద్రాభిషేకం.
By Prajaswaram
On
ఘనంగా ఏక దశ రుద్రాభిషేకం.
మెదక్, (ప్రజా స్వరం)
Read More 42 కిలోల గంజాయి పట్టివేత
సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలలో భాగంగా మెదక్ వాసవి నగర్ లో సత్యసాయిబాబా మందిరంలో ఏకదశ రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య అభిషేకం జరగా, భక్తులు భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం భక్తులు శివలింగానికి అభిషేకం చేసి, స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read More ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు
Latest News
20 Jul 2025 17:05:12
వసతి గృహ సంక్షేమ అధికారులు అప్రమత్తంగా ఉండాలి..ఉన్నతమైన విద్యా ప్రమాణాలే లక్ష్యం... కుల్చారం బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ నిర్వహణ తీరు ఇతర వసతి గృహాలకు...