అమ్మవార్లకు ఆషాడమాస బోనాలు సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
By Prajaswaram
On
అమ్మవార్లకు ఆషాడమాస బోనాలు సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ ( ప్రజాసరం ) :
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి, కార్వాన్ దర్బార్ మైసమ్మ, హరి బౌలి లోని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవార్లకు బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆషాడమాస బోనాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురవాలని పంటలు బాగా పండి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేలా అమ్మవారిని కోరుకున్నారు.
Related Posts
Latest News
20 Jul 2025 17:05:12
వసతి గృహ సంక్షేమ అధికారులు అప్రమత్తంగా ఉండాలి..ఉన్నతమైన విద్యా ప్రమాణాలే లక్ష్యం... కుల్చారం బీసీ సంక్షేమ శాఖ వసతి గృహ నిర్వహణ తీరు ఇతర వసతి గృహాలకు...