సింగర్ రాహుల్ సిప్లీ గంజ్ కు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి
By Prajaswaram
On
రాహుల్ సిప్లిగంజ్ కు రూ.కోటి రూపాయల బహుమతి
రాహుల్ కు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి..
హైదరాబాద్ (ప్రజాస్వరం) :
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీ గంజ్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి పురస్కారన్ని ప్రకటించింది.. సీఎం మాట్లాడుతూ రాహుల్ సిప్లిగంజ్ రాష్ట్ర యువతకు ఆదర్శనీయమని కొనియాడారు.ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నటీనటులకు గద్దర్ ఫిలిం అవార్డ్స్ అందించిన వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే.
Latest News
16 Feb 2026 20:41:49
మెదక్, ఫిబ్రవరి 16 (ప్రజాస్వరం): మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి...


