ప్రతినెల తన నెలసరి వేతనం నుంచి లక్ష రూపాయల జమ చేసిన ఈవో ఎస్. వెంకట్రావు

ప్రతినెల తన నెలసరి వేతనం నుంచి లక్ష రూపాయల జమ చేసిన ఈవో ఎస్. వెంకట్రావు

శ్రీ స్వామివారికి ఇచ్చిన మొక్కును తీర్చుకుంటున్న ఈవో ఎస్. వెంకట్రావు
  ప్రతినెల తన నెలసరి వేతనం నుంచి లక్ష రూపాయల జమ చేసిన 

యాదగిరిగుట్ట / హైదరాబాద్  ( ప్రజాస్వరం ) :  

Read More సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ

సర్వీసులో ఉన్నంతకాలం ప్రతినెల తన నెలసరి వేతనం నుంచి లక్ష రూపాయల చొప్పున శ్రీ స్వామివారి శాశ్వత నిత్య ప్రసాద వితరణ పథకానికి అందిస్తానని ప్రకటించిన  శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎస్ వెంకట్రావు తన మాటను నిలబెట్టుకున్నారు. గతంలో కూడా ఈ పథకానికి తన మూడు లక్షల రూపాయల విరాళం అందజేసిన అయన  తాజాగా జూలై మాసం వేతనం నుండి కూడా ఓక లక్ష రూపాయలు దేవస్థానానికి అందజేశారు. యాదగిరిగుట్టలో శ్రీ స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులకు శనివారం లడ్డు ప్రసాదం, మిగతా 6 రోజులలో పులిహోర ప్రసాదం నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఆయన నిర్ణయించి, స్వయంగా ప్రారంభించారు. దాతలు తమకు నచ్చిన రోజులలో, నచ్చిన తిథిలలో లేదా ప్రతినిత్యం వారి వారి పేరున ప్రసాద వితరణకు విరాళాలు సమర్పించి శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా ఈవో వెంకట్రావు విజ్ఞప్తి చేశారు.

Read More బెట్టింగ్ లకు అలవాటు పడి చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్... జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు...

Latest News

రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్  నిర్ణయం అభినందనీయం :  ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం అభినందనీయం : ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్ (ప్రజాస్వరం ) :   70 ఏళ్లకు పైగా బీసీల రిజర్వేషన్ లపై  చాలా అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీలకు స్థానిక సంస్థల...
సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ
బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ రాజీనామా ఆమోదం
తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి
మున్సిపాలిటీల్లో హోర్డింగ్ ల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలి. జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...