విద్యుత్ ఆర్టిజన్ రోడ్డు ప్రమాదం లో ...
By Prajaswaram
On
ప్రజాస్వరం : తూప్రాన్, జూన్ 2 :
మెదక్ జిల్లా తూప్రాన్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆర్టిజన్ గా పని చేస్తున్న చిత్తరి బిక్షపతి (55 ) మంగళవారం మనోహరాబాద్ నుండి తూప్రాన్ కార్యాలయానికి బైక్ పై వస్తుండగా హిమంపూర్ చౌరస్తా సమీపంలో వెనుక నుండి డి సి యం వ్యాన్ డికొనడం తో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై గంగరాజు తెలిపారు.
Latest News
02 Jun 2026 19:20:42
ప్రజాస్వరం : నార్సింగి ,జూన్ 02 : ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం...


