తెలంగాణ సివిల్ సర్వీసెస్ వాలీబాల్ జట్టుకు ఎంపికైన వార్డ్ ఆఫీసర్ రాజుబాబు...

తెలంగాణ సివిల్ సర్వీసెస్ వాలీబాల్ జట్టుకు ఎంపికైన వార్డ్ ఆఫీసర్ రాజుబాబు...

మేడ్చల్, మార్చి 16 (ప్రజాస్వరం):

 

మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 6 వార్డు రాజబొల్లారం గ్రామానికి చెందిన పిల్లి బిక్షపతి & జయమ్మ ల కుమారుడు పిల్లి రాజుబాబు తెలంగాణ సివిల్ సర్వీసెస్ వాలీబాల్ జట్టుకు ఎంపిక అయ్యాడు. ఈ నెల 20 నుండి 25 వరకు ఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టు తరఫున ప్రతినిత్యం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా రాజబొల్లారం గ్రామానికి పేరు తీసుకువచ్చిన రాజుబాబును గ్రామస్తులు,నాయకులు అభినందించారు. ప్రస్తుతం రాజుబాబు CMC లో కుత్బుల్లాపూర్ జోన్ లోని మేడ్చల్ సర్కిల్ -60 లో వార్డ్ ఆఫీసర్ గా నిధులు నిర్వహిస్తున్నారు.

Latest News

తూప్రాన్ లో ఉగాది రోజు ఐలాండ్ పునః ప్రారంభం.... తూప్రాన్ లో ఉగాది రోజు ఐలాండ్ పునః ప్రారంభం....
తూప్రాన్, మార్చి 19 (ప్రజాస్వరం ) :   పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపల్ నర్సాపూర్ చౌరస్తా వద్ద ఎంతో ప్రతిష్టత్మాకంగా ఏర్పాటు చేసిన ఐలాండ్ గత...
వర్షాలు సమృద్ధి గా కురిసి పంటలు పండుతాయి. ....
కామారంలో ప్రారంభమైన క్రికెట్ లీగ్ పోటీలు....
6 వ వార్డులో పంచాంగ శ్రావణం పాల్గొన్న కౌన్సిలర్ గుమ్మడిదల మహేశ్వరి రాజేష్....
తూప్రాన్ మున్సిపాలిటీలో 10 వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం..... 
తూప్రాన్ లో చలివేంద్రం ప్రారంభించిన డీసీఎం ఓనర్స్....
హాస్టల్ విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, నిందితులకు 3 ఏళ్ల జైలు శిక్ష: