ఓటర్ల దినోత్సవం భారీ చైతన్య ర్యాలీ ....
By Prajaswaram
On
మాసాయిపేట, జనవరి 25 (ప్రజాస్వరం):
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, దానిని ప్రతి పౌరుడు విధిగా వినియోగించుకోవాలని మాసాయిపేట తహసీల్దార్ జ్ఞాన జ్యోతి అన్నారు.
16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో మండల నాయకులు, సర్పంచులు,విద్యార్థులతో కలిసి పట్టణ వీధుల్లో భారీ చైతన్య ర్యాలీ నిర్వహించారు.
"ఓటు మన హక్కు - దేశానికి బలం" అనే నినాదాలతో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


